Home » Ysrcp
సినీ నటుడు మోహన్ బాబు ప్రధాని మోడీని కలిశారు. సోమవారం(జనవరి 6,2020) ప్రధానిని కలిశారు. అరగంటకు పైగా ప్రధానితో చర్చలు జరిపారు. మోహన్ బాబుతో పాటు కొడుకు
చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్ లో నగరి ఎమ్మెల్యే రోజా సొంత పార్టీకి చెందిన కార్యకర్తలపైనే ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పురంలో తన కారుపై దాడి చేశారని రోజా పోలీసులకు
జగన్ సర్కార్ తనను వేధిస్తుందంటూ నెత్తీనోరూ బాదుకుంటున్న జేసీ దివాకర్రెడ్డి… బీజేపీకి దగ్గరవుతున్నారా? కమలం కండువా కప్పుకుని వేధింపుల తప్పించుకోవాలని ప్లాన్ చేశారా? జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం.. టీడీపీ సహా ప్రాంతీయ పార్టీలన్
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని తరలించొద్దని చేస్తున్న ఆందోళనల గురించి స్పందించారు. 10tvతో పాల్గొన్న ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏ కొందరి ఆస్తుల విలువో పెరిగితే సరిపోతుందా.. అందరి ఆస్తులు పెరగకూడదంటారా.. అమరావతి లాంటి ఖ�
వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని రాజధాని అంశంపై చంద్రబాబుకి సవాల్ విసిరారు. దమ్ముంటే.. 21మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. రాజధానిపై రెఫరెండంకి
ఏపీ రాజధానిలో రైతుల పోరాటం కొనసాగుతోంది. వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లారు. రైతులకు అండగా నిలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా అమరావతి ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. కాకపోతే చంద్రబ�
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో విడుదల చేసింది. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తు
ఇటీవలే సీఎం జగన్ ను కలిసి టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చంద్రబాబుకి ఘాటు
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల ఆధారాలు,
తెలుగుదేశంపార్టీకి మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయ�