Home » Ysrcp
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడా లేని విచిత్రాలు జరుగుతున్నాయని జనాలు అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఒక విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల టైమ్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి ఎవరో ఒక ఎమ్మెల్యేను తమ ప�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు అని చెప్పిన వ్యక్తే.. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని.. అదే పని చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు దుమారం రేపుతుండగా.. దీనిపై స్పందించిన బొత్స.. రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కా�
విశాఖలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎన్నికల తర్వాత స్తబ్ధుగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అవకాశం చిక్కడంతో మెల్లగా పక్క చూపులు చూడడం మొదలుపెట్టారట. పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ తె
రాజధాని అంశంపై ఎక్కువగా మాట్లాడాల్సింది మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. నిజానికి ఇన్నాళ్లూ ఆయనే మాట్లాడారు కూడా. అయితే మారిన పరిస్థితుల్లో ఆయన్ని హైజాక్ చేస్తూ జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి భారీ స్టేట్మెంట్స్ ఇవ్వడం పట్ల మంత్రి గా
మాజీ మంత్రులు మాగంటి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరావు ఇక రాజకీయాలు గుడ్బై చెప్పేస్తారని జనాలు అనుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిన్నమనేని, మాగంటి కుటుంబాల గురించి తెలియని వారెవరూ ఉండరు. స్వాతంత్ర్యానికి పూర్వం న
జేసీ దివాకర్రెడ్డి అంటేనే పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. తనకేది అనిపిస్తే అది నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. అందులో రెండో ఆలోచనే ఉండదు. ఎవరికి ఏం చెప్పాలన్నా సంకోచం లేకుండా చెప్పేసి.. ఇక తన పని తాను చేసేశానని ఫీలైపోతారు. ఇప్పుడు తాజ
విశాఖలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి, విశాఖ నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాజీనామా చేశారు. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు.
కడప జిల్లాకు చెందిన ప్రస్తుత బీజేపీ నేత.. ఒకప్పటి టీడీపీ నాయకుడు సీఎం రమేశ్.. ఇప్పుడు జగన్కు దగ్గరయ్యేందుకు తెగ తాపత్రయ పడిపోతున్నారని జనాలు అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక.. ఆ పార్టీలో ఉంటే తన వ్యాపారాలకు ఇబ్బందులు ఎ�
మూడు రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. త్రీ కేపిటల్ ఫార్ములాని కొందరు సమర్థిస్తే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. 8 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. రాజధ