Home » Ysrcp
ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తప్ప రాజధానిపై ప్రభుత్వం దిగిరాదని టీడీపీ అంటోంది. రాజధాని కోసం రాజీనామాలు చేస్తే.. టీడీపీ పోటీ చేయబోదని కూడా స్పష్టం చేసింది. ల్యాండ్
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించడం మినహా 1983 నుంచి నేటి వరకూ 8 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 సార్లు టీడ
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించి ఐదేళ్లు దాటినా.. వ్యూహాలు రచించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నారంటున్నారు. పాచిపోయిన లడ్డూలని ఆయన ఓ బహిరంగ సభలో మోదీని ఉద్దేశించి అన్నారు. కానీ, పవన్ పాచిపోయిన వ్యూహాలు అను�
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా.. అని ఆయన ఉద్యమం చేస్తున్నవారిని ప్రశ్నించారు. శ్రీకాకుళం లోజరిగిన
శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కొండ్రు మురళీమోహన్ వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఉంటూ వైసీపీ నిర్ణయాన్ని బలపర్చడం వెనుక జగన్ గూటికి చేరాలనే ఉద్దేశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నా
సీఎం జగన్ సొంత జిల్లాలోని జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబం విధేయులుగా ఉంటూ వచ్చారు. అందులో భాగంగా 2014 ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి
ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్.. మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి స్వాగతించగా… ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రాజధానుల ఆలోచనను �
మెగాస్టార్ చిరంజీవి.. తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై చిరంజీవి స్పందించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన త్రీ కేపిటల్ ఫార్ములాకు చిరంజీవి మద్దతు తెలిపారు. మూడు రాజధాన�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులతో పాటు అభిమానుల నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారి కంటే ప్రత్యేకంగా మాజీ మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెల�
కడప జిల్లా బద్వేలు మాజీ శాసనసభ్యురాలు ఎ విజయమ్మ టీడీపీ వీడిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు విజయమ్మ హాజరు కాకపోవడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. విజయమ్మ కుటుంబం గత 35 సంవత్సరాలుగా టీడీపీ�