Home » Ysrcp
ప్రకాశం : ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదా..? నియోజకవర్గంలో ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత ముందే ఎలా
ప్రకాశం: ఆమంచి కృష్ణమోహన్ ఎపిసోడ్ చీరాల టీడీపీలో కలకలం రేపింది. ఆమంచి రాజీనామాతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మరింత నష్టం జరక్కుండా చర్యలు చేపట్టారు.
టీడీపీ తీసుకొచ్చిన పసుపు-కుంకుమ అపవిత్రంగా వ్యాఖ్యానించారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీకి రాజీనామా చేసి.. జగన్ తో భేటీ అయ్యారు ఆయన. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ 10 సంవత్సరాల రాజధానిగా ఉందని.. చంద్రబాబు ఎందుకు పారిపో�
ఢిల్లీ : ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నతీరుకు నిరసనగా సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ లోని ఏపీ భవన్ లో చేపట్టిన దీక్షకు పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. వైసీపీ నాయకులు ఇచ్చిన బిర్యానీలకు , డబ్బులకు ఆశపడి ఆదివారం గుంటూరులో జరి�
రాజమండ్రి : రాజమండ్రి రూరల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్ బీసీ కార్డు ప్రయోగించి విజయం సాధించారు. 2014లో చివరి నిమిషంలో ట�
విజయవాడ: వైసీపీ అధినేత జగన్ శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు, ఓటరు లిస్టుల్లో జరిగిన అవకతవకలపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ హైదరాబ
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనీ, విభజన చట్టం హామీలు అమలు చేయాలని కోరూతూ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 11 న ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా చేపట్టే ధర్మపోరాట దీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల�
నెల్లూరు : ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆడియో టేప్ ఒకటి కలకలం రేపుతోంది. ఆడియో టేప్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపైనే ఆయన కొన్ని ఇబ్బందికర
ప్రకాశం జిల్లా: ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకోవడం.. వారినే అస్త్రాలుగా మార్చుకుని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం.. ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో నడుస్తున్న
విజయవాడ: 2019 ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారు.. విజయం మాదే.. అధికారంలోకి రావడం కూడా ఖాయం అనే ధీమా ఇన్నాళ్లూ వైసీపీలో కనిపించేది. అధినేత జగన్ ప్రకటించిన