window.adsbygoogle || []).push({});

గోదావరి జిల్లాలే హాట్‌స్పాట్!
మొత్తం 9,999 కేసుల్లో తూర్పుగోదావరిలో 1499, పశ్చిమగోదావరిలో 1081, చిత్తూరులో 1040 కేసులు నమోదైయ్యాయి. ఏపీకి గోదావరి జిల్లాలకే హాట్ స్పాట్ గా కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 44,52,128 శాంపిల్స్ పరీక్షిస్తే, 5,47,686 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,46,716 మంది కోలుకున్నారు. ఇంటికెళ్లారు. కాకపోతే 4779 మంది ప్రాణాలు నిలుపుకోలేకపోయారు. ప్రస్తుతం 96,191 యాక్టీవ్ కేసులున్నాయి.


whatsapp-channel

»» Read Today's Latest Andhrapradesh News and Telugu News

10TV Telugu News