Gold: గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1,09,900గా ఉంది

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 7 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.81,840గా ఉంది.
అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. రూ.89,280గా ఉంది. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.
ఇక ఢిల్లీలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 తగ్గి ఇవాళ ఉదయం 7 గంటల నాటికి రూ.81,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,280గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,840గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,280గా ఉంది.
ఇవాళ దేశంలో వెండి ధరల్లో కిలోకి రూ.100 తగ్గుదల కనపడింది
ఏ నగరాల్లో ఎలా?
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1,09,900గా ఉంది
విజయవాడలో కిలో వెండి ధర రూ.1,09,900గా ఉంది
విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,09,900గా ఉంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,900గా ఉంది
ముంబైలో కిలో వెండి ధర రూ.1,00,900గా ఉంది
గమనిక: పసిడి ధరలు ప్రతిరోజు గంటల వ్యవధిలో మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులతో పాటు దేశీయంగా ఉన్న డిమాండ్ వంటివి ఇందుకు కారణాలు. పసిడి కొనుగోలుదారులు తాము కొంటున్న సమయంలో మార్కెట్లో ఉన్న ధరలను పరిశీలించాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అంతర్జాతీయంగానూ సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడిని అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి నుంచి బంగారం ధరలు బయటపడేస్తాయన్న కారణంతో సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి. పలు దేశాల్లాగే భారత్ కూడా పెద్ద మొత్తంలో పసిడిని దిగుమతి చేసుకుంది.