ఓర్నాయనో.. ఉసేన్ బోల్ట్లా పరిగెడుతున్న బంగారం ధరలు.. రేట్లు తెలిస్తే కళ్లు భైర్లు కమ్మడం ఖాయం
బంగారం ధరలు మళ్లీ పెరిగిపోయాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూడండి..

భారత్లో ఇవాళ ఉదయం బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.2,450 పెరిగి రూ.1,62,710గా ఉంది.

అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 పెరిగి రూ.1,49,150గా ఉంది.

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,840 పెరిగి రూ.1,22,030గా ఉంది.

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,450 పెరిగి రూ.1,62,860గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 పెరిగి రూ.1,49,300గా ఉంది.

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,840 పెరిగి రూ.1,22,180గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.2,450 పెరిగి రూ.1,62,710గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 పెరిగి రూ.1,49,150గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,840 పెరిగి రూ.1,22,030గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3,75,000గా ఉంది.

ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.5,000 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర రూ.3,40,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.3,40,000గా ఉంది.
