Vaishnavi Sharma : స్మృతి మంధానకు కాంపిటీషన్లాగా ఉందే.. టీమ్ఇండియా కొత్త అమ్మాయి వైష్ణవి శర్మ పిక్స్ వైరల్..
Vaishnavi Sharma : భారత మహిళల క్రికెట్ జట్టు నయా సంచలనం వైష్ణవి శర్మ. మధ్యప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల స్పిన్నర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే శ్రీలంకతో టీ20 సిరీస్లో వైష్ణవి అరంగ్రేటం చేసింది. లెఫ్ట్-ఆర్మ్ స్లో ఆర్థోడాక్స్ స్పిన్తో లంక బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. ఆమె పిక్స్ వైరల్గా మారగా.. అందంలో మంధానకు కాంపిటిషన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (pics credit @VAISHNAVI SHARMA)




















