చైల్డ్ ఆర్టిస్ట్ శ్రియ శర్మను గుర్తు పట్టారా!
Shriya Sharma: మెగాస్టార్ చిరంజీవి ‘జై చిరంజీవ’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇంట్రడ్యూస్ అయింది శ్రియ శర్మ. తర్వాత హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ ‘దూకుడు’, రజినీకాంత్ ‘రోబో’(అతిథి పాత్ర) లోనూ నటించింది.
తర్వాత‘గాయకుడు’ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ‘నిర్మల కాన్వెంట్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా శర్మ లేటెస్ట్ ఫొటోషూట్లతో ఇన్స్టాగ్రామ్లో కుర్రాకారుని కవ్విస్తోంది.
View this post on Instagram
Finally stepped outside my complex after 7 months Wearing the customised cap from @classichains ?
View this post on Instagram
Earnestly waiting to get to #250k followers! #LockdownTimes #ShriyaSharma #Patience #Gratitude