Telangana Farmers Alert : రుణమాఫీ వేళ రైతులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.