Andhra Pradesh : జూలై 1 నుంచి ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి ప్రాంరంభం కానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించివ విద్యా కాలెండర్ ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి ప్రాంరంభం కానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించివ విద్యా కాలెండర్ ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా ప్రకటించారు.
2023 ఏప్రిల్ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగుస్తుంది. ఆ మర్నాటినుంచి మే 31 వరకు కాలేజీలకు వేసవి సెలవు ఇస్తారు. ఇంటర్నీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్విహించాలని బోర్డు ఆదేశించింది. ఇంటర్నీడియట్ బోర్డు రూపోందించిని అకడమిక్ క్యాలెండర్ ఇలా ఉంది.