Nellore : నెల్లూరు ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి, భయంతో భక్తుల పరుగులు

నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు జరుగుతుండగా.. ఒక్కసారిగా భారీ రథం కిందపడిపోయింది. దీంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. రథం పడిపోతున్న సమయంలో భక్తులంతా అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది.

Nellore : నెల్లూరు ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి, భయంతో భక్తుల పరుగులు

Nellore : నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు జరుగుతుండగా.. ఒక్కసారిగా భారీ రథం కిందపడిపోయింది. దీంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. రథం పడిపోతున్న సమయంలో భక్తులంతా అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది.

Kashi Temple : కాశీ విశ్వేశ్వరుడికి ‘మిల్లెట్స్’ లడ్డు .. ‘శ్రీ అన్న’ప్రసాదంగా పేరు

సిమెంట్ రోడ్డులోని సైడ్ కాలువలో రథం చక్రం ఇరుక్కుపోయింది. దాంతో రథం కింద పడిపోయింది. వెంటనే భక్తులు సహాయక చర్యలు చేపట్టి రథాన్ని యథాస్థితికి తీసుకొచ్చారు. దాంతో మళ్లీ ఊరేగింపు ప్రారంభమైంది. పాత బిట్రగుంట నుంచి తిరిగి వస్తుండగా.. కొత్త బిట్రగుంట
ఎంట్రన్స్ లో ఈ ఘటన జరిగింది.