Home » Author »Guntupalli Ramakrishna
3,000 సంవత్సరాల క్రితమే భారతీయ వంటకాల్లో మెంతికూర ప్రసిద్ధి చెందిందని నమ్ముతారు. సాంప్రదాయకంగా మెంతి గింజలను సువాసన లేదా ఆహారం కోసం ఉపయోగించడమే కాకుండా పశువుల దాణాలో కూడా ఉపయోగిస్తూ వస్తున్నారు.
తెలంగాణలో ఎక్కడ పట్టుదారాలు తీసే పరిశ్రమలులేదు. అందుకే స్థానిక నేత కార్మికులకు దారం అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో.. కృష్ణ రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ ను ప్రారంభించారు.
ఆదివాసీ రైతులు రాజ్మా పంటను సాగు చేస్తున్నారు. రాజ్మాకు అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక గిరాకీ వుంది. జిల్లాలో పండించిన రాజ్మా 60 శాతం ఉత్తర భారతదేశానికి ఎగుమతి అవుతుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి శ్రేణిలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలు మించకూడదు.
అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అకాడమిక్ పరీక్షల్లో వచ్చిన పర్సంటేజి ఆధారంగా మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ పోస్టులకి ఎలాంటి పరీక్ష ఉండదు.
పత్తిపైరులో రసంపీల్చు పురుగులు, గులాబిరంగు పురుగుల తాకిడి పెరిగింది. దీంతో మొక్కలు ఎదుగుదల లోపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు, కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం �
మిరప సాగులో పెట్టుబడి ఎకరాకు లక్షరూపాయలు దాటుతోంది. సాగులో చేపట్టే యాజమాన్యం ఒక ఎత్తైతే , అడుగడుగునా ఎదురయ్యే చీడపీడలను అధిగమించటం రైతుకు పెద్ద చాలెంజ్ గా మరింది.
ప్రధానంగా క్రింద నల్లటి వలయాలు అనేక కారణాల వల్ల వస్తాయి. కంటినిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఫోన్ ను ఎక్కువ సమయం వినియోగించడం, డీహైడ్రేషన్, ధూమపానం వంటి కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.
ఎరుపు మాంసం అనగా గొడ్డు మాంసం, గొర్రె మాంసం , పంది మాంసం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ను పెంచే సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఇది జరుగుతుంది.
హైదరాబాద్ లో తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకుని మొదట 12 పెట్టెలతో ప్రారంభించారు. అయితే అనుభం తక్కువగా ఉండటంచేత అంతగా లాభాలు రాకపోయినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు.
శాశ్వత ప్రాతిపదికన చేపట్టనున్న ఈ నియామకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
మన్ అడ్మిషన్ టెస్ట్(CAT) ద్వారా దేశంలోని ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. క్యాట్ 2023కి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ నాట్లు వేస్తుండగా, మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడిదశనుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది.
వంగతోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువయ్యింది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది. దీని లక్షణాలను గమనిస్తే మొక్కలు గుబురుగా పెరిగి, చీపురు కట్టలా కన్పిస్తాయి.
ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో బాగానే డిమాండ్ ఉంది. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. పుట్టగొడుగుల పెంపకానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఎంచక్కా పుట్టగొడుగులను సాగు చేయవచ్చు.
టీలకు సంబంధించిన ప్రయోజనాలు పాలీఫెనాల్స్ నుండి వస్తాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణను అందించే యాంటీఆక్సిడెంట్లు, బ్లాక్ టీలో థెఫ్లావిన్స్ అని పిలువబడే పాలీఫెనాల్స్ సమూహం ఉంటుంది, ఇది ఏ ఇతర టీలో ఉండదు.
అల్జీమర్స్ వల్ల జ్ఞాపకశక్తి మార్పుల కారణంగా వ్యక్తులు తరచుగా రోజువారీ పనులను పూర్తి చేయడం కష్టంగా మారుతుంది. తెలిసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది.
కాయ నాణ్యతను బట్టే మార్కెట్ లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటను సంప్రదాయ బద్ధంగా నేలపై సాగుచేస్తే నాణ్యత రాదు. స్టేకింగ్ విధానంలో సాగుచేస్తే కాయ నేలకు తగలవు, దీంతో కాయదెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షేనింగ్ వచ్చి మంచి రేటు వస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అభ్యర్ధులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్.సి, ఎస్టీలకు 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది
పచ్చిక బయళ్లు సరిపడా లేక పాడిపశువులు, జీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి పెరుగుదల మందకొడిగా ఉండటంతో పాటు పోషకాల లోపంతో పశు ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటు