Home » Author »Guntupalli Ramakrishna
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు డిగ్రీ/పీజీ/ఎంఫిల్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పోస్టులను బట్టి వయస్సును నిబంధనల్లో పేర్కొన్నారు.
ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తారు. వర్షపాతం ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.
ఎక్కువగా మామిడి, బొప్పాయి, అరటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయలు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను పొందుతున్నారు.
రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ ను చాలా ముందుగానే తెలుసుకోగలం అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డీ కార్వలో. రక్తంలో క్యాన్సర్ కణాల డిఎన్ఎను గుర్తించడం ద్వారా ఇది సాధ్యమేనంటున్నారు.
టెన్షన్ తో ఉన్నప్పుడు కడుపులో ఏదో అలజడిగా ఉంటుంది. మనసులో ఆందోళన కడుపులో అలజడిగా వ్యక్తమవుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ముందుగా జీర్ణ వ్యవస్థ మీదనే ప్రభావం చూపిస్తుంది.
పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు అధికంగా రావటంతో మందలో మరణాల శాతం పెరిగి, రైతులు నష్టపోతున్నారు.
ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది కాలం శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్రూమ్ సెషన్, 2 నెలలు ఇంటర్న్షిప్, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఇస్తారు.
ఖరీఫ్ లో వేసిన పత్తి, వరి, మొక్కజొన్న పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది.
పంటలు విత్తేటప్పుడు, విత్తనశుద్ధిగా, కిలో విత్తనాలకు 8 గ్రాముల ట్రైకోడెర్మాను పట్టించాలి. దీనివల్ల మొక్కల వేర్ల చుట్టూ, ట్రైకోడెర్మా శిలీంద్రం అభివృద్ధి చెంది, వేరుకుళ్లు తెగులు నుంచి పంటను రక్షిస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
రక్తంలో హిమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండాలి. కాని పిల్లల కోసం తాపత్రయపడడమే తప్ప ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవాళ్లుచాలా తక్కువ. అందం మీద కాన్షియస్ తో సరిగా తినడం లేదు. దాంతో సరైన పోషకాహారం అందక రక్తం తక్కువగా ఉంటోంది.
ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 పరీక్షలను నిర్వహించనున్నారు.
చెవిలో దురదగా అనిపించగానే ఇయర్ బడ్స్ తిప్పితే హాయిగా అనిపిస్తుంది. అందుకే చాలామంది పదే పదే చెవిలో ఇయర్ బడ్స్ పెడుతుంటారు. కొందరైతే కాగితాన్ని పొడవుగా చుట్టి చెవిలో పెట్టి శుభ్రం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.
కోసిన కాయల్ని రాశిగా పోసి, పట్టాతో ఒక రోజంతా కప్పి ఉంచితే కాయలన్నీ సరిసమానంగా పండుతాయి. కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రమైన కాంక్రీటు కళ్ళాల మీద ఆరబెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద ఇసుక లేదా పేడ అలికిన కళ్ళాలపై కాయల్ని ఆరబెట్టకూడ�
విత్తనాన్ని బాగా ఆరబెట్టాలి అనగా తేమ శాతం వరి గోధుమ, జొన్న మొక్కజొన్నలో 12 శాతం మరియు అపరాలలో 9 శాతంకి మించరాదు. విత్తన నిల్వ ఉండే గదుల్లో పగుళ్ళు, కన్నాలు పూడ్చి సున్నం వేస్తే దాగి ఉన్న పురుగులు నశిస్తాయి.
మానవ ఆరోగ్యం ఫై మరియు పర్యావరణం పై తక్కువ వ్రభావం చూపే కీటక, శిలీంద్రనాశినులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాని వీటిని కూడా. రైతులు సిఫార్పు చేసిన వంటలపై నిర్ధేశించిన మోతాదులో వాడకపోగా ఇతర వంటలపై రెట్టించిన మోతాదులో విచక్షణా రహితంగా వా�
ఈ గుడ్లపై, తన రెక్కల నూగును కప్పివుంచుతుంది. 5-9రోజుల్లో ఈ గుడ్లనుంచి పిల్లపురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలుచేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగు జేస్తుంది.
మహిళల విషయానికొస్తే, ప్రతిరోజూ ఒక గ్లాసు కంటే తక్కువ తాగే వారితో పోలిస్తే, ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల పాలు తాగడం వల్ల వారి మరణ ప్రమాదం దాదాపు రెట్టింపు అవుతుందని కనుగొనబడింది.