Home » Author »Guntupalli Ramakrishna
అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇదంతా అబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఫేట్ 2 లో మెయిన్ పరిక్ష ఉంటుంది.
సాగులో రైతులకు శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఒక రోబోను రూపకల్పన చేశారు ఫామ్ రోబో సంస్థ. బ్యాటరీతో ఈ రోబో పనిచేస్తుంది. ఒక యూనిట్ కరెంట్ తో.. చార్జ్ అవుతుంది. ఒక సారి చార్జ్ చేస్తే 3 నుండి 5 గంటల వరకు పనిచేస్తుంది.
ముఖ్యంగా డ్రోన్. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డ్రోన్లను వినయోగించి పురుగుమందులను పిచికారి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా, పురుగుమందులపై పెట్టే ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి.
టొమాటోలు సన్బర్న్లకు చికిత్స చేయడంలో , టాన్ మార్కులను తొలగించడంలో అద్భుతమైనవి. ఇందులో విటమిన్ సి మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి, ఇవి చర్మాన్ని శాంతపరచడానికి , టాన్ తొలగించడానికి సహాయపడతాయి.
వివిధ ప్రాంతాలలో పిలక దశలో వరి పైరు ఉంది. ఈదశలో పిలకలు ఉల్లికాడల వలే పొడవాటి గొట్టాలుగా మారి, పెరుగుదల సరిగా లేదంటూ రైతులు ఆందోళ చెందుతున్నారు.
అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. . అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని, దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫిక�
అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 28, 2023. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.upsconline.nic.in పరిశీలించగలరు. దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29, 2023 గా నిర్ణయించారు.
అదనపు బరువు అధిక కొలెస్ట్రాల్కు దోహదం చేస్తుంది. చిన్న చిన్న మార్పులు చేయాలి. చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. పాప్కార్న్ వంటి వాటిని అల్పాహారంగా తీసుకోండి. తీసుకునే కేలరీలను ఎప్పటికప్పుడు అంచనా వేయండి.
ట్రాక్టర్ ఆపరేటెడ్ న్యూమాటిక్ ప్లాంటర్ పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సన్ ఫ్లవర్ ,సోయాబీన్ పంటలను విత్తుకొవచ్చు. విత్తనాన్ని ఖచ్చితంగా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రధాన ఫ్రేమ్, ఆస్పిరేటర్ బ్లోవర్, రంధ్రాలతో కూడిన డిస్క్, మీటరింగ్ ప్లేట్,
ఇందులో రెండు రకాల ఆకుముడత తెగుళ్లు కనిపిస్తున్నాయి . పైముడత తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందితే, తెల్లనల్లి ద్వారా కింది ముడత వస్తుంది. ఆకుముడత వల్ల పైరు తొలిదశలోనే దెబ్బతిని రైతు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కంది పంటను శాకీయ దశలో , పూత సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కాయతొలిచే పురుగులు అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ అభ్యర్థులు-42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్,ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలు, దివ్యాంగులు 52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు ఉండాలి.
ఎంపిక విషయానికి వస్తే అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత అసెస్మెంట్, అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర
శుద్ధి చేసిన తెల్లని చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనెను తీసుకోవడం వల్ల ఆహారంలో పోషకాలు స్వల్పంగా పెరుగుతాయి. అయినప్పటికీ, పోషకాహారాన్ని పెంచడం కోసం మాత్రమే ఆహారంలో అదనపు బెల్లం లేదా తేనె జోడించడం మంచిది కాదు.
గత నాలుగైదు ఏళ్ళుగా కొబ్బరి చెట్లకు నల్లి తెగుళ్ళతో పాటు ఇతర చీడపీడలు ఆశించడం కొబ్బరి పరిశ్రమ మీద ఆధారపడ్డ రైతులు , వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజు పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అ�
కాకరలో క్యాటెచిన్, గల్లిక్ యాసిడ్, ఎపికాటెచిన్ మరియు క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి మరియు పొటాషియం, ఫోలేట్, జింక్ ,ఐరన్ వంటి ఖనిజాల భారీ నిల్వలను కలిగి ఉంది.
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. డెయిరీ ద్వారా వచ్చే ఎరువువల్ల వ్యవసాయంలో కలిగే ప్రయోజనాలు అనేకం.
పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమల జాబితాలో చేరింది. ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టగొడుగుల లాభసాటి సాగుగా మారింది.
ఒక వైపు తన వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు. అందరిలా కాకుండా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి హిందీ లేదా ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ పాఠ్యాంశంగా చదివి ఉండాలి. అలాగే హిందీ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేయడంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్�