Home » Author »Guntupalli Ramakrishna
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు నిబంధనల లోబడి ఉంటుంది. రిజర్వేషన్కు కలిగిన వారికి వయో సడలింపు వర్తిస్తుంది.
అధిక ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలు మరియు రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు గర్భధారణ సమయంలో మీకు , మీ బిడ్డకు చాలా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు, అది కడుపులోని బిడ్డకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది.
చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు ఆకుపచ్చ, లేత గోధుమ, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పొట్టిగా ఉండే ఈ మిరపను బర్డ్ ఐ చిల్లి అని కూడా అంటారు.
నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర చెట్లు కాపునకు వస్తాయి. ఫిబ్రవరి రెండో పక్షం నుంచి మార్చి మొదటి పక్షంలోనే పూత వస్తుంది. పూత వచ్చే నెల రోజులు ముందుగా నీటి తడులు ఆపేస్తే వాడుకు వచ్చి.. మంచి పూత, పిందె పడుతుంది.
విత్తనం లేదా ప్రోట్రేలో పెంచిన నారుని విత్తేటప్పుడు రెండు వరసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండాలి. ఈ రకంగా నాటుకున్నట్లైతే ఒక హెక్టారుకు 100 కిలోల విత్తనం అవసరం అవుతుంది.
విత్తన శుద్ధి చేయని రైతులు సెంటు నారుమడికి 80 గ్రా. ఫిప్రానిల్ గుళికలు వేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చేపురుగులను నారుమడిలో రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎత్తైన నారుమళ్ళలో 8-10 సెం.మీ. దూరంలో నారుమడికి అడ్డంగా చేతితో గీతలు గీయాలి.
పుచ్చకాయ, అపిల్, బత్తాయి పళ్ళలోకి రంగులను లేదా తీపి పదార్థాలను ఇంజెక్షన్ ద్వారా లోపలికి ఎక్కించి కల్తీ చేస్తారు. ఈ విధమైన కల్తీని గుర్తించడానికి మొదట కాయను పొటాషియం పర్మాంగనేట్ లేదా వెనిగర్ లేదా ఇతర ద్రావణాలతోను బాగా రుద్ది కడగాలి.
ఏదైనా గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ఈ సంవత్సరం ఏదైనా కోర్సులో చేరిన మొదటి సంవత్సరం/సెమిస్టర్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పీజీ కోర్సులకు పీజీ స్కాలర్షిప్ ఇవ్వనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. అభ్యర్ధుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
ఆటలు ఆడితే చదువులు సాగవని చాలామంది తల్లిదండ్రుల భయం. కానీ ఆటలు పిల్లలకు మంచి వ్యాయామ సాధనాలు. మీ పిల్లలకు తగినంత వ్యాయామం ఉంటే చదువు కూడా బాగా వంటబడుతుంది అంటున్నాయి కొత్త పరిశోధనలు.
విత్తుకునే ముందు విత్తన శుద్ది అనేది చాలా ప్రాముఖ్యం. థైరామ్ లేదా కాష్టాన్ ౩ గ్రా. లేదా కార్బండజిమ్ 2.5 గ్రా. లేదా వాటి వాక్స్ పవర్ 1.5 గ్రా. కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
మంచి కంటిచూపుకు, ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన “ఎ” విటమిన్లు గుడ్డులో అధికంగా ఉన్నాయి. మంచి ఆకలిని పుట్టించడానికి, ఆరోగ్యదాయక నరాల సత్తువకు అవసరమైన విటమిన్ బి సముదాయమంతా గుడ్డులో ఉంది.
మిరప సాళ్ళ మధ్య, సాళ్ళలో మొక్కల మధ్య దూరం అధికం కాబట్టి గొర్రు, గుంటకలతో సేద్యం చేయటానికి అవకాశం ఉంటుంది. మిరప విత్తిన, నాటిన 20-25 రోజులకు మొదలు పెట్టి, అ తరువాత ప్రతి 15-20 రోజులకు ఒకసారి చొవ్పున సాళ్ళ మధ్యన ఖాళీ కప్పుకునేంత వరకు అంతర సేద్యం చేయాలి.
మొక్కలకు అవసరమైన ప్రధాన పోషకాలలో నతజని అత్యంత ముఖ్యమైనది. నత్రజని సమృద్ధిగా ఉన్న నేలలో మొక్కలు ధృడంగా మరియు పచ్చగా పెరుగుతాయి. మొక్కలో ప్రోటీన్ల ఉత్పత్తికి ఇది అత్యంత అవసరం.
ప్రత్తి పంట విత్తిన తరువాత దాదాపు 150 రోజుల వరకు పొలంలో ఉంటుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తే పలు వాతావరణ ఒడిదుడుకులకు లోనవుతుంది. బెట్ట పరిస్థితుల్లో తామర పురుగులు మరియు పిండినల్లి ఎక్కువగా ఆశిస్తాయి.
చెర్రీ టొమాటోల యొక్క ప్రకాశవంతమైన ఎరుపు రంగు చాలా మంచిది. ఆ రంగు లైకోపీన్ అని పిలువబడే దాని నుండి వస్తుంది, ఇది మీ కణాలకు అంగరక్షకుడు వంటిది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్, గుండె జబ్బుల నుండి మీ శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
సమయోచిత రెటినాయిడ్స్ విటమిన్ ఎతో తయారవుతాయి మరియు చర్మ కణాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి. రంధ్రాలను తొలగించటానికి నూనెలు మరియు సెబమ్లను తొలగించడానికి సహాయపడుతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నివారించడంలో సహాయపడుతుంది.
సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్ళను అశించి నష్టపరుస్తాయి దీంతో మొక్కలు గిడసబారి పోషకాలు అందక పసుపు రంగుకు మారి సుడులు సుడులుగ ఎండిపోతుంది. వీటి ఉదృతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా అశించి నష్టాన్ని కలుగజేస్తాయి.
బగ్స్ జాతికి చెందిన మూడు రకాల పురుగులు కాయల నుండి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఒక రకం గోధుమ రంగు, భుజాల మీద రెండు ముళ్ళతో ఉంటాయి. రెండో రకం ముదురు గోధుము రంగు, గుండ్రటి భుజాలతో ఉంటాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.