Home » Author »Guntupalli Ramakrishna
పేపర్ కోసం, పందిళ్ల కోసం కర్రను వాడుతుండగా.. మొక్క మొదలు ఇటుక బట్టీలకు ఉపయోగిస్తుంటారు. పుల్లను వంటచెరుకుగా వినియోగించవచ్చు. పశ్చమగోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, పేరుపాలెం గ్రామ రైతులు కొన్నేళ్లుగా సరుగుడు సాగును చేస్తున్నారు.
ఇటీవలికాలంలో కొంతమంది రైతులు వాణిజ్యసరళిలో జీవాల పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుంటుంది.
రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది స్టైపెండ్ కింద రూ.27,500 చెల్లిస్తారు.
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి రూ.18,000 బేసిక్ సాలరీ లభిస్తుంది. డీఏ, హెచ్ఆర్ఏ.. అన్నీ కలిపి రూ.30 వేల వరకు వేతనం అందుతుంది.
డిగుడ్లలో విటమిన్ బి12 పుష్టిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లకు ఉపయోగపడుతుంది. ఇది రక్తకణాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా రక్తహీనత రాకుండా కాపాడుతుంది.
బిర్యానీ ఎక్కువగా తింటే సమస్య అవుతుందేమో గానీ దానిలో వాడే దాల్చిన చెక్క మాత్రం మధుమేహ రోగులకు మాత్రం వరమే.
గత దశాబ్ధకాలంగా పరిశోధనల్లోని ప్రగతి, నూతన వరి వంగడాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి వల్ల, సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. అయితే పెరిగిన పెట్టుబడులతో.. వరి సాగులో ఆదాయం తగ్గుతూ వస్తోంది.
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిసాయి. అయితే ముందుగా వరి నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నాట్లను వేస్తున్నారు. కాలువలు, చెరువుల కింద వరిసాగుచేసే రైతులు ఇప్పుడిపపుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
వర్షాకాలంలో పశువులకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా వుంటుంది. దీని ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది.
ఖరీఫ్ వరిసాగుకు ప్రాంతానికి అనుగుణంగా దీర్ఘ, మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న రైతాంగం నారు వయసు 30రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి గడువు సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి 11.59గంటల వరకు నిర్ణయించారు. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హతల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం 50% మార్కులతో 10వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణతతోపాటుగా సంబంధిత ట్రేడ్లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ITI) కలిగి ఉన్నారు అర్హులు.
డార్క్ చాక్లెట్ లో ఉండే అధిక ఫ్లేవనాయిడ్ కంటెంట్స్ అతినీలలోహిత (యూవీ) కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిండెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి.
వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధులు చుట్టుముడుతుంటాయి. దానికోసం మందులు మింగేబదులుమనకు దొరికే కూరగాయలతోనే వాటిని దరి చేరకుండా చేసుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా నీరు కలుషితం అవడం వల్ల, ఇతర కారణాల వల్ల మనం రోగాల బారిన పడుతుంటాం.
వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా అంటే పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా.. దిగుబడులు తగ్గవచ్చు.. లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు.
గాలి వేగం, నీటి ప్రవాహ వేగంతో నేలకోతకు గురై భూసారం కొట్టుకుపోతున్నది. దీంతో పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది. సారవంతమైన భూమి, వర్షపు నీటి యాజమాన్యం మెట్ట వ్యవసాయానికి మూలాధారం. సాధారణంగా మెట్ట పొలాలు వాలుగా ఉంటాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వరి సాగుచేసే రైతులు నార్ల కంటే నేరుగా విత్తనాలు చల్లడానికే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ప్రస్థుతం అనేక ప్రాంతాల్లో మొక్కజొన్నను కాండం తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు బెడద ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. ఒకవేళ మొక్కలు తట్టుకుని నిలబడినా పొత్తు సైజు తగ్గిపోయి ఆశించిన దిగుబడి పొందటం కష్టం.
ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి, ఉదయం హార్మోన్ అధిక స్థాయిలో ఉంటుంది, శరీరం యొక్క సహజ యంత్రాంగం మనల్ని చురుకుగా చేయడానికి ప్రయత్నిస్తుంది. కాఫీ తాగడం వల్ల కార్టిసాల్ పెరుగుతుంది.
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్లకు సెప్టెంబర్ 18, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆప్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను టెస్టిమోనియల్లు/సర్టిఫికెట్ల కాపీలతో పాటు పోస్ట్ ద్వారా లేదా డ్రాప్-బ