Home » Author »Guntupalli Ramakrishna
ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక వర్షాల వల్లన కోళ్లు అధిక ఒత్తిడికి గురవుతాయి. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా.. చాలా వరకు పత్తిని విత్తారు . ప్రస్తుతం పత్తి 25 - 40 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది.
మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సం�
జూలై నుండి ఆగస్టు నెలల్లో కొమ్మల కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యంతో పాటుగా అవసరానికి అనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది.
వ్యాయామంతో మెదడు చాలా మెరుగ్గా పని చేస్తుంది. వ్యాయామం జ్ఞాపకశక్తి, అభ్యాసం, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ప్రోజాక్ కంటే తీవ్రమైన వ్యాయామం మెరుగైన యాంటిడిప్రెసెంట్. వ్యాయామం మెదడు-ఉత్పన్నమైన న్యూరోట్రోఫిక్ కారకాన్ని (BDMF) సృష్టిస్తుంది.
దరఖాస్తు విధానానికి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన తర్వాత సంబంధిత ధృవపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ తేదీలు: 01.09.2023, 04.09.2023.గా నిర్ణయించారు.
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మఖానా లేదా ఫాక్స్ గింజలు చర్మ ఆరోగ్యానికి, జీర్ణక్రియకు అద్భుతమైనవి. ఇంట్లో డయాబెటిక్ తో బాధపడుతున్నవారు ఉంటే వారికి రెండవ ఆలోచన లేకుండా వేపిన మఖానా ను అందించవచ్చు.
ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి మూడు కాలాల్లో సాగు చేస్తారు. రబీ , వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
పిల్ల , తల్లి పురుగులు నల్లగా ఉండి గుంపులుగా చేరి లేత కొమ్మలు, ఆకులు, పువ్వులు , కాయలు నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకులు ముడతలు పడతాయి. పువ్వులు, కాయలను ఆశించినట్లైతే గింజ సరిగ్గా తయారుకాదు.
రెండు వరుసల వసువు, ఒక వరుస మొక్కజొన్న వేయడం వలన పసుపు దిగుబడులను గణనీయంగా పెంచవచ్చు. అదే విధంగా మొక్కజొన్న వలన అదనపు లాభాన్ని అర్జించవచ్చు. ఒక్కసారి పసుపు వేసిన వంట చుట్టూ రక్షక పంటగా 2 వరుసల కంది పంట వేసుకోవాలి.
ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అనగా తామర పురుగు, పచ్చదోమ,పేనుబంక , అకు తినే పాగాకు లద్దెపురుగు, ఆకుమడత పురుగు, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.
రోజంతా క్రమం తప్పకుండా నీరు త్రాగడం ద్వారా మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవాలి. శిశువు చుట్టూ అమ్నియోటిక్ ద్రవం యొక్క సరైన స్థాయిని నిర్వహించేందుకు నీరుతోడ్పడుతుంది. హెర్బల్ టీలు మరియు కెఫిన్ లేని పానీయాలు తీసుకోవచ్చు.
నెయ్యి దానికున్న ప్రయోజనాలను పొందాలంటే సరైన మార్గంలో, సరైన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం. నెయ్యి ని చపాతీలలో, పప్పుఅన్నంలో మరియు ఇతర కూరలలో వాడుకోవచ్చు. దీని వల్ల ఆరోగ్యకరమైన కొవ్వుల మోతాదు శరీరానికి అందుతాయి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఫారమ్లు ఆన్లైన్ మోడ్లో పంపాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలకు సంబంధించి గైనకాలజీ 33, అనస్థీషియా 40, పీడియాట్రిక్స్, 25, జనరల్ మెడిసిన్ 63, జనరల్ సర్జరీ 33, ఆర్ధోపెడిక్స్ 6, ఆప్తాల్మాలజీ 15, రేడియాలజీ 39, పాథాలజీ 8, ఈఎన్టీ 21, డెర్మటాలజీ 10, మైక్రోబయాలజీ 1, ఫోరెన్సిక్ మెడిసిన్ 5, ఛాతి వ్యాది 1 ఖాళీ ఉన్నాయి.
వరినాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 70 శాతం నాట్లు పడ్డాయి. మరొకొన్ని ప్రాంతాల్లోనాట్లు వేస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో నారు ఇంకా పెరుగుదల దశలోనే ఉంది. ఏది ఏమైనా స్వల్పకాలిక రకాలను ఈ నెలాఖరులోపు వ�
భారతీయ రైల్వేలోని వివిధ జోన్ల పరిధిలోని ఖాళీల సంఖ్యలను పరిశీలిస్తే గ్రూప్ ‘ఎ’ & ‘బి’లో 2070 పోస్టులు ఖాళీగా ఉండగా, లెవెల్-1 స్థానాలతో సహా గ్రూప్ ‘సి’లో దాదాపు 2,48,895 ఖాళీలు ఉన్నాయి. వివిధ స్థాయిలలోని ఖాళీలను భర్తీకి సమగ్ర రిక్రూట్మెంట్ విధానం అవ�
పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యం కావడంతో చాలా ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు.
అయితే గతఏడాది మార్కెట్ లో పత్తికి అధిక ధర పలకడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం 20 నుండి 25 రోజుల దశలో పత్తి ఉంది. అయితే ఇటీవల కురుస్తున్న వరుస భారీ వర్షాలకు చాలా చోట్ల పంట దెబ్బతింది.