Home » Author »Guntupalli Ramakrishna
జ్ఞాపకశక్తిని పెంచడంలో పజిల్స్ గ్రేట్ గా సహాయపడతాయి. అవసరమైతే, దాన్ని పరిష్కరించడానికి కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. కనీసం ప్రయత్నించండి. ప్రయత్నించినప్పుడు మాత్రమే విజయం సాధిస్తారు. పజిల్స్లో చాలా, రంగులు , నమూనాలు ఉంటాయి.
మూత్రపిండాలు మీరు తీసుకున్న ఆహారం నుండి ఉప్పును తొలగించలేకపోతే, సోడియం శరీరంలో ద్రవాన్ని నిలుపుకునేలా చేస్తుంది. దీంతో అధిక దాహం, ఉబ్బరం , రక్తపోటు పెరుగుతుంది. రోజువారిగా అధిక మోతాదులో ఉప్పును తీసుకుంటే, గుండె, రక్త నాళాలు , మూత్రపిండాలపై ఒ�
చిలగడ దుంప సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. ముఖ్యంగా ఈ పంటకు ముక్కుపురుగు ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ఇది ఆశించిన దుంపలు ఒక రకమైన వాసన వెలువడి, తినడానికి పనికిరావు.
నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కలుపు నివారణ చర్యలు చేపడుతూనే సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. భూమికి ఎంత మేర పోషకాలు అవసరమో.. అంతే వేయడం వల్ల పెట్టుబడులు కూడా తగ్గుతా
మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.
తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న చెరకు పంట జడచుట్ల దశలో ఉంది. అయితే రైతులు జడచుట్ల తరువాత కూడా ఎరువులు వేయడం జరుగుతోంది. తద్వారా పిలకలు వచ్చి రసం నాణ్యత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.
మార్కెట్లో లభించే వివిధ రకాల ఫేస్ క్రీమ్ లను పెద్ద మొత్తంలో ఖర్చుచేసి కొనుగోలు చేసి ప్రయత్నించి చూస్తుంటారు. అయినా ఏమాత్రం ఫలితం ఉండదు. అయితే అలా కాకుండా మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా మొటిమలు,నల్ల మచ్చల వంటి సమస్యల నుండి బ
కేవలం నెల రోజుల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. పైగా ఈ సేంద్రీయ ఎరువులో ప్రధాన పోషకాలతో పాటు, సూక్ష్మపోషకాల లభ్యత ఎక్కువ వుంటుంది. మనం పంటలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషాకాలను వేరువేరుగా అందించాలి.
మనం బయటకు ఏది చెప్పకున్నా.. మనసులో, మెదడులో కొన్ని ఆలోచనలు తిరుగుతుంటాయి. అవి కాలక్రమేణా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. దీనివల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక హృదయం బలహీనపడుతుందని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ కూడా చెబుతున్నద�
ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.39,370 నుంచి రూ.46,990 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో బాగానే డిమాండ్ ఉంది. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. పుట్టగొడుగుల పెంపకానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఎంచక్కా పుట్టగొడుగులను సాగు చేయవచ్చు.
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు , పంటలో వివిధ రకాల చీడపీడలు ఆశించాయి. అధిక వర్షాల వల్ల పైరు ఎత్తు ఎక్కువ పెరిగి, రొట్ట బాగాచేసింది. పంట దట్టంగా అలుముకోవటంతో లద్దెపురుగు, మారుకా మచ్చల పురుగు ఆశించే ప్రమాదం ఉంది
ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తిసాగు చేపట్టారు. ప్రస్తుతం పత్తి 25 - 45 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది. ఇటు గాలిలో తేమశాతం అధికంగా ఉండటంతో చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది.
దరఖాస్తుదారుడి వయోపరిమితి 27 సంవత్సరాలు. గరిష్టంగా 33 సంవత్సరాలు ఉండాలి. పోస్ట్ వారీగా వయోపరిమితిని నిర్ణయించారు. సూపరింటెండెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి రూ.9300 నుండి రూ.34800/- గ్రేడ్ పేతో రూ.4200/- జీతం లభిస్తుంది.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. SC,ST,PWBD,మాజీ సైనికులు,అంతర్గత శాశ్వత ఉద్యోగులు దరఖాస్తు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్థులు SBI ఇ-పే కార్డ్,క్రెడిట్ కార్డ్,నెట్ బ్యాంకింగ్,UPI మొదలైన వాటి ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
గోరువెచ్చని నీటితో పాటు ఏదైనా నీళ్లు తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. గ్లాసు నీటిలో ఒక టీస్పూన్మెంతి గింజలను నానబెట్టండి. ఉదయం లేవగానే ఆ గింజలను తీసేసి ఆ నీటిని తాగండి. ఆ నీరు శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.
పెరుగులో విటమిన్ బి5, విటమిన్ డి ఉన్నాయి, ఇవి హెయిర్ ఫోలికల్ హెల్త్ని ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యం కోసం మీరు రోజు పెరుగు తినవచ్చు. రైతా లేదా మజ్జిగ రూపంలో కూడా తీసుకోవచ్చు.
పచ్చిక బయళ్లు సరిపడా లేక పాడిపశువులు, జీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి పెరుగుదల మందకొడిగా ఉండటంతో పాటు పోషకాల లోపంతో పశు ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటు
ఎకరా పొలంలో విత్తుకోవటానికి 3నుంచి 4కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంపకానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3,4సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి.