Home » Author »Guntupalli Ramakrishna
వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారటంతో ఈ పంట ప్రాధాన్యత పెరిగింది.
కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడి కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తూ, గురక, శ్వాస పీల్చడం కష్టతరంగా మారుతుంది. పశువు ఆయాస పడుతూ శ్వాస పీల్చుకోవటానికి ఇబ్బందిపడుతుంది.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంది. OBC , EWS కేటగిరీకి రూ. 400 ఫీజు చెల్లించాలి. SC ,ST , PWD , మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నుంచి మ�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంటర్ అర్హతతో పాటు స్టెనోగ్రాఫ్ స్కిల్స్ ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్ట్ పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబర్ 12, 13 తేదీల్లో ఉంటుంది.
పెరుగులో.. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రొటీన్, కాల్షియం వంటి ఆరోగ్యవంతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలకు కావాల్సిన ఖనిజాలను అందిస్త�
పండ్ల రసాలను తీసుకుంటే ముప్పు ఉండదని అందరికీ తెలుసు. కృత్రిమంగా తయారయ్యే ఏ పండ్ల రసం అయినా దీర్ఘకాలంలో చెడు చేస్తుందని ఈ పరిశోధన ద్వారా తేలింది.
కాలేయం సరిగ్గా పని చేస్తున్నప్పుడు, కాలేయం యొక్క ప్రధాన పని జీర్ణాశయం నుండి వచ్చే రక్తాన్ని శరీరంలోని మిగిలిన భాగాలకు పంపే ముందు ఫిల్టర్ చేయడం. కాలేయం రసాయనాలను నిర్వీర్యం చేస్తుంది. మందులను జీవక్రియ చేస్తుంది.
వాతావరణం పూల సాగుకు అనుకూలంగా ఉండటంతో పృథ్వీ చేసిన ప్రయోగం ఫలించింది. మొక్క నాటిన 5 నెలల నుంచి పూల దిగుబడి ప్రారంభమైంది. మూడు సీజన్లకు కలిపి ప్రతి నెల సుమారుగా 400 కేజీల పూల వరకు విక్రయిస్తున్నాడు. నెలకు నికరంగా 60 నుంచి 70 వేల వరకు లాభం పొందుతున్
కొన్నేళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని చేశారు. అయితే పశువులపై ఉన్నమమకారంతో సొంత ఊరికి వచ్చి.. డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. మొదట 2 ఆవులతో ప్రారంభించిన డెయిరీ ప్రస్తుతం 40 ఆవులు , 12 దూడలు ఉన్నాయి.
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. అందులో రొయ్యల పెంపకం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో వనామి రొయ్యల సాగు విస్తృతంగా సాగవుతోంది. అయితే, వాతావరణ మార్పులు , పలు రకాల వ్యాధులు వస్తున్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా 10వ, 12వ తరగతి ఉత్తీర్ణత, ITI, ఇంజనీరింగ్ మరియు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
మాంసానికి ప్రత్యామ్నాయంగా పన్నీర్ తింటే మంచిదంటారు డాక్టర్లు. దీన్ని వెజిటేరియన్ చికెన్ గా పిలుస్తారు. అలాగే సోయాబీన్, మిల్ మేకర్లను కూడా ప్రోటీన్లకు ఉత్తమ వనరులుగా గుర్తించారు. సోయా మిల్క్ తో తయారైన టోఫు కూడా ఈ లిస్ట్ లో ముందుంటుంది.
ఆధునిక కాలంలో ఆందోళన మన జీవితంలో భాగమైంది. అత్యంత సాధారణ సమస్యల్లో ఇది కూడా ఒకటిగా మారింది. ఒక వ్యక్తి జీవితంలోని అన్ని అంశాలపైనా ఆందోళన ప్రభావాన్ని చూపిస్తుంటుంది. చేసే పని, సంబంధ బాంధవ్యాలు, వ్యక్తిగత జీవితం లేదా ఆరోగ్యం.. ఇలా అన్ని రకాలుగా
రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం మేలు చేస్తుంది. హార్మోన్ల నియంత్రణను నిర్వహించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తోడ్పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం మేలు చేస్తుంది. ఖర్జూరంలో ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియంల�
రోజువారీ కేలరీల్లో 5% కన్నా తక్కువగా చక్కెర కలిగిన పదార్థాలను తీసుకున్నవారితో పోలిస్తే 25% కన్నా ఎక్కువగా తీసుకున్నవారికి కిడ్నీ రాళ్లు ఏర్పడే ముప్పు 88% అధికంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి ఆంధ్రా యూనివర్సిటీలో అకడమిక్ ఫీజు సంవత్సరానికి 8000 నుండి 14500 వరకు ఉంటుంది , అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంవత్సరానికి11000 నుండి 17500 వరకు పీజు ఉంటుంది.
రైతులు తమకు ఉన్న వనరులను బట్టి ఆరుబయట మేపే సంప్రదాయ విస్తృత పద్ధతిని , షెడ్లలో ఉంచి మేపే పాక్షిక సాంద్రపద్ధతులను పాటిస్తున్నారు. అయితే వర్షాకాలంలో గొర్రెలజీవాల పెంపకందారులకు కొంత గడ్డుకాలమే.
రొయ్యలతో పోలిస్తే, చేపల పెంపకంలో ఆదాయం తక్కువగా వున్నా, స్థిరమైన రాబడి వుండటం, నష్ట భయం తక్కువ వుండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం కొన్ని ప్రాంతాల్లో నాటగా, మరికొన్ని ప్రాంతాల్లో నాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు తొలిదశనుండే చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది.
నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా, అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు .