Home » Author »Guntupalli Ramakrishna
శ్రీ గంధం మన సంస్కృతిలో భాగం. దీనిలోని అపార ఔషధ గుణాల వల్ల వైద్య రంగంలోను, వివిధ కాస్మోటిక్స్ తయారీలోను విరివిగా వాడుతున్నారు. గంధం మొక్కలు ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని, వాటి వేర్లనుంచి కొంతమేర పోషకాలను గ్రహించటం ద్వారా పెరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగుచేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి.
వ్యవసాయ కూలీల కొరత ఎక్కువ అవుతోంది. ఒక వేళ కూలీలు లభించినప్పటికీ చిన్న, సన్నకారు రైతులు భరించలేని కూలీల రేట్లు పెను సమస్యగా మారాయి. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగి రైతుకు సాగు ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతున్నది.
చెరకు పడిపోతే గడలపై కణుపుల వద్ద, కొత్త పిలకలు వచ్చి, దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగచేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి.
వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతోంది. సహజ సిధ్దంగా నత్రజని, భాస్వరం, పొటాష్ లను మొక్కలకు అందుబాటులోకి తేవటంలో ఇవి కీలక భూమికను పోషిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు, రకరకాల రసాయనాలతో భూమి కలుషితమై రానురాను నిస
చల్లటి నీరు త్రాగడం అన్నది శరీరంపై ప్రభావం చూపుతుంది. 1978 ట్రస్టెడ్ సోర్స్ అధ్యయనం ప్రకారం చల్లటి నీటిని త్రాగడం వల్ల నాసికా శ్లేష్మం మందంగా మారి శ్వాసకోశం గుండా వెళ్ళడం మరింత కష్టతరం అవుతుందని కనుగొన్నారు.
పోస్టుల వారీగా విద్యార్హతలు, వయస్సు నిర్ణయించారు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాత్రి నిద్రకు ముందుగా ఒక గ్లాసు నీటిలో గుప్పెడు తులసి ఆకులు నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఆకులు నములుతూ నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల తులసిలో యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొని నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడత
మన ఆహారపు అలవాట్ల వల్లనైతేనేమి, ఆధునిక జీవనశైలి అయితేనేమి.. కారణం ఏదైనా... ఎప్పుడో యాభై, అరవైలలో రావాల్సిన కీళ్ల నొప్పులు ఇప్పుడు నలభయ్యేళ్లలోనే కనిపిస్తున్నాయి. అయితే.. ఈ ఆర్థరైటిస్ లాంటి కీళ్ల నొప్పుల నుంచి కూడా కొన్ని రకాల పండ్లు కాపాడుతాయ�
ఏ వయసు వారైనా రోజులో కాస్త సమయం నడకకు కేటాయించాల్సిందే! ఇంట్లో పనులు చేస్తూ, ఆఫీసుల్లో హడావిడి నడకను ఇందులో లెక్కకట్టడం కాదు. సరైన ఆక్సిజన్ ను తీసుకుంటూ మరీ ఈ వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆ నడక ద్వారా ప్రయోజనాలను పొందుతాం.
సాధారణ పరిస్థితుల్లో వరి పంటకు 3 నుండి 4 దఫాలుగా ఎరువులు వాడాలి . కానీ భూసారాన్నిబట్టి నిర్ధేశించిన మోతాదులో ఎరువుల వాడకం జరగటం లేదు. కొందరు రైతులు అవసరమైన దాని కంటే ఎక్కువగాను, మరి కొందరు తక్కువగాను ఎరువులు అందిస్తున్నారు.
పాల పుట్టగొడుగుల పెంపక కాలం 60 రోజులు. 35 రోజుల దాటిన తర్వాత దిగుబడి ప్రారంభమవుతుంది. 3 నుంచి 4 దఫాలుగా గొడుగులను, బెడ్లనుంచి మెలితిప్పి కోయాల్సి వుంటుంది. సాధారణంగా కిలో పుట్టగొడుగుల విత్తనం 5 నుంచి 6 బెడ్లకు సరిపోతుంది.
ముఖ్యంగా ప్రస్తుతం మొక్కజొన్నను పీడిస్తున్న సమస్య కత్తెరపురుగు. పంట వేసిన మొదలు కోత కోసే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
గతంలో దిగుబడులు తక్కువగా వుండి, ఆదాయం నిరాశాజనకంగా వుండటంతో... ఇతర పంటల సాగుకు మొగ్గిన రైతాంగం.. అధిక దిగుబడులిచ్చే అనేక సంకర రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉండటంతో మళ్ళీ దీనిసాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకాగా నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి 30 రోజుల్లోగా దరఖా
మెనోపాజ్ వయస్సు, జన్యుపరంగా నిర్ణయించబడుతుందని నిపుణులు చెబుతారు. అయితే ధూమపానం , కీమోథెరపీ వంటివి అండాశయ క్షీణతకు కారణం అవుతాయి. ఫలితంగా ముందుగానే మెనోపాజ్ వస్తుంది. పెరిమెనోపాజ్ అనేది మెనోపాజ్ ప్రారంభానికి ముందు ఉన్న కాలాన్ని సూచిస్తుం�
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్బీ, సీఏ ఉత్తీర్ణత కలగి ఉండటంతోపాటుగా కనీసం 3 నుంచి 7 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అధిక రక్తపోటు వంటి తలనొప్పికి కారణమయ్యే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడం వల్ల తల నొప్పిని తగ్గించుకోవచ్చు. ప్రాథమికంగా తలనొప్పికి చికిత్స లేదు. చికిత్స లక్షణాలను బట్టి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటం అన్న విధానాన్ని చాలా మంది అనుసరిస్తుంట�
మన మూత్రపిండాలకు తగినంత నీరు ఉన్నంత వరకు వాటి పనితీరు సరిగా ఉంటుంది. ఒకవేళ హైడ్రేషన్ మరీ ఎక్కువైపోతే నేరుగా మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. కానీ చాలామంది కిడ్నీల ఆరోగ్యం కోసం నీటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. అదే మంచిదని నమ్ముతుంటారు.
ఉల్లి వల్ల.. మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా ప్రయోజనాలు పొందవచ్చునని ఇప్పటికే అనేక పరిశోధనల్లో తేలింది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, బరువు పెరగకుండా.. జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకో�