Home » Author »Guntupalli Ramakrishna
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా విభాగంలో పీజీ డిగ్రీ/ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్)/ డిగ్రీ (లా)/ ఎంబీఏ (మార్కెటింగ్/ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయసు 28 సంవత్సరాలకు మించకూడదు.
డ్రాగన్ ఫ్రూట్.. మంచి పోషకాలు ఉన్న పండు. గిరాకీ కూడా ఎక్కువే. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఇటీవల కాలంలో డ్రాగన్ఫ్రూట్ కొనేవారి సంఖ్య పెరిగింది. షాపింగ్ మాల్స్లో వీటికి విపరీత గిరాకీ లభిస్తోంది.
ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు మరియు కాయధాన్యాలు చేర్చడం తప్పనిసరి. జంక్, ఆయిల్, క్యాన్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. టొమాటోలు, ఆకు కూరలు, మాకేరెల్, ట్యూనా వంటి ఆహారాలు తినడం వల్ల ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చు.
ఉబ్బరానికి కారణాలకు సంభంధించి త్వరగా ఆహారాన్ని తినేయటం, కార్బోనేటేడ్ పానీయాలు తాగడం, ఎక్కువ మోతాదులో భోజనం చేయడం , బీన్స్, బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ వంటి గ్యాస్-ఉత్పత్తి చేసే ఆహారాలు తినడం ఒత్తిడిని కలిగించటం తోపాటు ఉబ్బరానికి దోహదం చేస్తు�
ఇటీవల కాలంలో జామపండ్లకు విపరీతమైన గిరాకీ పెరగడం.. అందుకు అనుగుణంగానే హైబ్రీడ్ రకాలు రావడం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి అధిక దిగబడిని తీసే పద్ధతులు రావడంతో రైతులకు లాభాల పంటగా మారిపోయింది.
ఖరీఫ్ లో వరి సాగుచేయటం.. రబీలో బెండ, వంగ, మిర్చి లాంటి కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కూరగాయల్లో బెండకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పంట విత్తుకున్నాక 45 రోజులకు కాత మొదలవుతోంది. మూడున్నర నెలల వరకు పంట చేతికి వస్తుంది.
ఇంటర్ తరువాత ఇస్రోలో చేరాలనుకునే వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST)లో చేరవచ్చు. దీనిలో చేరటం కోసం ముందుగా జెఇఇ లేదా ఐఐఎస్ఈఆర్ నిర్వహించే సెంట్రల్ బోర్డ్ బేస్ట్ అప్టిట్యూడ్ టెస్ట్ వ్రాయాల్సి ఉంటుంది.
అరటి పంటను ప్రధాన పంటగా సాగు చేస్తే దిగుబడి పొందడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు అరటి పంటలో అంతర పంటలుగా స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
దరఖాస్తుల పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7700 నుంచి రూ.8050 ఫ్రెషర్లకు రూ.6000. చెల్లిస్తారు. వయోపరిమితి 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 20 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
నిశ్చల జీవనశైలి ఫలితంగా భుజం నొప్పి మహిళల్లో పెరుగుతోంది. ఎక్కువ గంటలు డెస్క్ వర్క్ చేయడం వల్ల , వ్యాయామాలు చేయకపోవటం వల్ల భుజం కండరాలు బలహీనపడతాయి. తగినంత కదలిక, శక్తి లేకపోవడం భుజం కీలుపై ఒత్తిడిని కలిగుతుంది.
రుతుపవనాలు హెపటైటిస్ ఇన్ఫెక్షన్తో సహా అనేక జీర్ణశయాంతర సమస్యలకు కారణమవుతాయి. పిల్లల నుండి పెద్దలు, వృద్ధుల వరకు ఎవరైనా కాలేయ సమస్యలతో బాధపడవచ్చు. వర్షాకాలంలో కాలుష్యం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తాయి. సాధారణ కడుపు ఇన్ఫెక్షన్లు విరేచ�
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 70 వేల ఎకరాల్లో రొయ్యల సాగు విస్తరించి ఉంది. వరుసగా రెండుసార్లు తెల్లమచ్చల వైరస్ దాడితో విలవిల్లాడిన రైతులు ఈసారి దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఏం చేయాలో తెలియన�
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిమ్మతోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. కృష్ణా గుంటూరు, గోదావరి జిల్లాలతోపాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్ట భూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది.
రైతు సాయినాథ్ సహజ సిద్ధంగా కొర్రమేనే పిల్లల ఉత్పత్తికోసం చిన్న చిన్న చెరువులను తీశారు. ఒక్కో చెరువులో మేలుజాతి నాటుకొరమేను జతలను వదిలారు. అందులో ఉత్పత్తి అయిన పిల్లలను రేరింగ్ ట్యాంక్ లో వదిలి పెంచుతున్నారు.
పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
Nirdpr Recruitment : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (నిర్డ్ పీఆర్) హైదరాబాద్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ మేనేజర్ (ఐటీ) పోస్టును కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత
థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేయడం వల్ల 'థైరాక్సిన్' హార్మోన్ స్రావాలు తగ్గుతాయి. దీని ఫలితంగా సరిపోయినంత థైరాక్సిన్ విడుదలకాక జీవక్రియల్లో సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
గోధుమలతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రేగులపై భారం పడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తుంది, నీరు నిలుపుదల, ఉబ్బరం ,గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. గ్లూటెన్ జీర్ణ వ్యవస్ధకు సరిపడకపోతే రిఫ్రాక్టరీ లేదా నాన్ రెస్పాన్