Home » Author »Guntupalli Ramakrishna
పశువు రోజువారీ ఆహార అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మాంసకృత్తులను, అధిక శక్తిని అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం అధిక పోషక విలువలు కలిగిన దినుసులను తగు పాళ్లలో కలిపి మర పట్టించాలి.
రాగులు.. బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు.. నేడు అనేక ఆరోగ్యసమస్యల వల్ల, తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. పంట పొలాల్లో నీరు నిలిచినట్లైతే, పంట ఎదుగుదల ఆగిపోయే అవకాశం ఉంది . ఈ సమయంలోనే పండాకు తెగులు ఆశించి పూత, కాయ రాలిపోవడం కూడా జరుగుతుం
ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగుచేస్తున్నారు. ఎకరానికి 2 వేల నుంచి 2,500 పిల్లను వదులుతున్నారు. వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు.
ఫిజికల్ ఈవెంట్ల ప్రక్రియను విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరు కేంద్రంగా నిర్వహించనున్నారు. ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్ లెటర్లను ఆగస్టు 14 నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తమ వెంట స్టేజ్-2 అప్లికేషన్ ఫాం తీసుకొని రావాల్సి ఉ�
ఆహారం అనేది ఆల్కహాల్ చిన్న ప్రేగులలోకి త్వరగా వెళ్ళకుండా నిరోధిస్తుంది. మద్యం త్రాగడానికి ముందు కడుపులో ఆహారం ఉన్నప్పుడు, ఆల్కహాల్ మరింత నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. ఖాళీ కడుపుతో త్రాగినప్పుడు, త్రాగే ఆల్కహాల్ చాలా త్వరగా కడుపు నుండి చి
నేరేడు సీజనల్ పండ్లు. వీటిలో హైపోగ్లైసిమిక్ ప్రభావాలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్, పాలిఫెనాల్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు మధుమేహులకు మేలు కలిగిస్తాయి.
ఖరీఫ్ కందిని విత్తే సమయం జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. ఏకపంటగా వేస్తే ఎకరాకు 6 నుండి 7 కిలోల విత్తనం, అంతర పంటగా వేస్తే 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది.
మొలకెత్తిన విత్తనాలను డ్రమ్ సీడర్ లేదా నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో ఎకరాకి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది.
చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతుండగా.. కొందరు నర్సరీల్లో ప్రోట్రేల విధానంలో పెంచే నారుపై ఆదారపడి కూరగాయల సాగు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సంప్రదాయ పద్ధతిలో పెంచే నారులో తెగుళ్ల బెడద ఉధృతి అధికమైంది.
ప్రధానంగా ఎర్రనల్లి నష్టం అధికంగా కనిపిస్తోంది. అసలే కరోనా ప్రభావంతో మార్కెట్ లు లేక పంటను అమ్ముకోలేక సతమతమవతున్న రైతులకు ఈ ఎర్రనల్లి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
బ్యాంకుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా 224, కెనరా బ్యాంక్ 500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 200, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 125 ఇలా ఇతర బ్యాంకుల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు. కనీస వయోపరిమితి 14 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000. వెల్ఫేర్ ఆఫీసర్, జేఎం పోస్టులకు రూ.30,000 - రూ.1,20,000. నెలకు వేతనంగా చెల్లిస్తారు.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం వర్షకాలంలో నెయ్యిని రోజువారిగా కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చు. అధిక బరువుతో బాధపడుతున్నవారు ఆసమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.
వర్షాలకు తడవటం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. తలస్నానం చేసినప్పటికీ తల జిడ్డుగా ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే అరకప్పు పెరుగులో, ఒక టీ స్పూన్ తేనె, ఒక స్పూన్ బాదం నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్లా అప్లై చేయాలి.
ముఖ్యంగా బోరాన్ లోపం తో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తరువాత తీగలు 4 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.
ఖర్జూరం, శ్రీగంధంతో పాటు మామిడి, మునగ మొక్కలతో మిశ్రమ పంటలసాగుచేస్తున్న రైతు..3 ఏళ్ల క్రితం 7 వేల వాటర్ ఆపిల్ మొక్కలను నాటారు. గత ఏడాది నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడో పంట దిగుబడిని పొందుతున్నారు.
ఎకరంలో కొద్ది పాటి విస్తీర్ణంలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను ఏర్పాటు చేసి బీర, కాకర సాగుచేస్తుండగా.. ఆ పందిళ్లకింద అంతర పంటగా పొదచిక్కుడు, బంతి, వంగ, సొర, దోస సాగుచేస్తున్నారు.
ఇందుకోసం మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటే పంటగురించి తెలుసుకొని.. స్థానిక రైతుల వద్ద.. కిలో 3 వేల చొప్పున 3 కిలోల విత్తనం కొనుగోలు చేసి, గత ఏడాది జూన్ లో 8 ఎకరాల్లో మునగ నాటారు. నాటిన 5 నెలలు అంటే నవంబర్ నుండి దిగుబడి ప్రారంభమైంది.