Home » Author »Guntupalli Ramakrishna
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎం ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 50 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన, బోధన అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులకు 52 సంవత్సరాలు, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 47 సంవత్�
డిప్రెషన్ అనేది విటమిన్ D లోపం వల్ల కలిగే అంశం అయినప్పటికీ, ఇది మాత్రమే దీనికి ముఖ్యమైన కారణం కాదు. డిప్రెషన్ యొక్క సైటోకిన్ మోడల్, ఇది డిప్రెషన్కు కారణమని ఇన్ఫ్లమేషన్ని ప్రదర్శిస్తుంది. విటమిన్ డి, మొత్తం ఆరోగ్యానికి కీలకమైనప్పటికీ, డిప్�
కూరగాయలు ఎక్కువగా వండే క్రమంలో వాటి పోషకాలు కోల్పోతాయన్న వాదన ఉన్నప్పటికీ కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తినకూడదు. మరి కొన్ని కూరగాయల విషయంలో, ఉడికించిన తర్వాత పోషకాల శోషణ మెరుగుపడుతుంది.
రైతుల వద్ద కూరగాయలు ఉన్న విషయం తెలిసిన చేపల చెరువుల నిర్వాహకులు గుమ్మడికాయలను వారే కోత కోయించి చెరువుల వద్దకు తెచ్చి ప్రతిరోజు చేపలకు అహారంగా పెడుతున్నారు
కొబ్బరి, కోకోలతో పాటు అంతర పంటగా ఇప్పుడు వక్కసాగును రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, సూర్యచంద్రరావు గ్రామానికి చెందిన రైతు బలుసు వీరభద్రారావు కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు.
గృహమే స్వర్గసీమ అంటున్నారు ఆధునిక కాలంలో పలువురు. అలా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందంటూ ఆచరించి చూపించి.. ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి నుంచి వచ్చిన మానవుడు.. మొక్కల నడుమన ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
కొన్ని రకాల చేపలలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు వంటి అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు ప్రేగులలో మంటను పెంచుతాయి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.
మొక్కజొన్నను పచ్చి రూపంలో లేదంటే ఉడికించి తీసుకోవచ్చు. స్వీట్ కార్న్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. మొక్కజొన్న లో ఉండే ఫోలిక్ యాసిడ్ , యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది.
కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్ధులు ఆగస్ట్ 14వ తేది వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆగస్ట్16న ఆప్షన్ల మార్పుకు అవకాశం కల్పించారు. 23న సీట్లు కేటాయింపు ఉంటుంది. 31 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
యూజీసీ కి వైవియు దూర విద్యా కోర్సుల నిర్వాహణ కోసం అనుమతికి దరఖాస్తు చేయగా ఈ ఏడాది జూన్ 26, 27లో యూజీసీ వర్చువల్ విధానంలో యూనివర్సిటీ వసతులు, స్థితిగతులపై నిపుణులు కమిటి పరిశీలిన జరిపింది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న మొత్తం 15 కోర్సుల భోధన�
ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా వుండటం వల్ల రైతులకు అన్నివిధాలుగా పత్తి సాగు అనుకూలంగా వుండటంతో ఈ ఏడాది ఏకంగా 52 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేశారు.
పైపాటుగా ఎరువులను వేసిన తరువాత తప్పనిసరిగా ఒక నీటితడిని ఇచ్చినట్లయితే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 10కిలోలు వేసుకున్నట్లయితే గింజల్లో నూనెశాతం పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు.
కందిపంటను సాగుచేసే రైతులు భూసారాన్ని అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. అంతే కాదు తొలిదశలో వచ్చే తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవాలంటే తప్పకుండా విత్తనశుద్ధి చేయాల్సి ఉంటుంది.
ఖరీఫ్ లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోను, సెప్టెంబరు రెండవ పక్షం నుండి అక్టోబరులో రబీపంటలు సాగుచేసే రైతాంగం తొలకరిలో పెసరను సాగుచేస్తున్నారు.. ప్రస్థుతం పైరు 20 నుండి 35 రోజుల దశ వరకు వుంది.
ప్రస్తుతం 20 నుండి 30 రోజుల దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనిని నివారించి ఎరువులను వేస్తే మంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త , డా. పి . వ�
ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో ఒకటి. వాస్తవానికి దీనికి పర్యావరణ, జీవనశైలి కారకాలు కారణంగా చెప్పవచ్చు. వేగంగా తినడం అధిక బరువు ,ఊబకాయం ప్రమాదలకు కారకంగా అధ్యయనంలో కనుగొనబడింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్). డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు 6సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేస�
ఆహారంలో వాల్నట్లు రోజుకు 57 నుండి 99 గ్రాములు తీసుకోవాలి. వాల్నట్లలో అదే మొత్తంలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ప్రతిరోజూ వాల్నట్లను తినేవారిలో రక్తపోటు క్రమేపి తగ్గుతుందిని అద్యయనాల్లో తేలింది.