Home » Author »Guntupalli Ramakrishna
5 ఎకరాల్లో వచ్చే ఆదాయాన్ని, కేవలం ఒక్క ఎక్కరం మల్బరీ సాగుతో పొందే అవకాశం కల్పిస్తోంది పట్టు పరిశ్రమ. తక్కువ శ్రమ, ఖర్చుతో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వుండటంతో చాలా మంది ఈ సాగుపట్ల మక్కువ చూపుతున్నారు.
చేపల పెంపకంలో ఏటా గణనీయమైన వృద్ధిరేటు నమోదుచేస్తోంది. ఏటా చేపల వినియోగం పెరగుతుండటం, ధర కూడా ఆశాజనకంగా వుండటంతో ఈ పరిశ్రమ ఆర్ధికంగా రైతుకు వెన్నుదన్నుగా వుంది. అయితే తెల్ల చేపల పెంపకం కంటే నల్లచేపలైన కొరమేను, వనామి రొయ్యల పెంపకంలో లాభాలు అ�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి శాఖల వారీగా ఆయా విభాగాల్లో సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా/ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర కేటగిరీల అభ్యర్థ
ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్ B.Tech/ BE పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్లు మించకూడదు.
ఇది పిల్లలలో ఆస్తమా, టైప్ I మధుమేహం, ఆహార అలెర్జీలు మరియు ఊబకాయం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తల్లిపాలు తాగే పిల్లలు మంచి మేధస్సును కలిగి ఉంటారు. అందుకే పుట్టిన గంట లోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి.
కండరాలను నిర్మించడంలో ముందుగా లక్ష్యాలు నిర్ధేశించుకోవటం కీలకం. తరువాత సహనం , పట్టుదల అవసరం. ఈ ప్రక్రియను ఒకేసారి వేగవంతం చేయడం అవాంఛనీయ ఘటనలకు దారి తీస్తుంది. గాయాలు కావటం, నిరాశ వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.
పందిళ్లు వేయకుండా నేలపైనే పంటలు పండిస్తూ కట్టి.. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తున్నారు. ఒక పంట కోత పూర్తయ్యేసరికి మరో పంట చేతికి వస్తుంది.. పూర్తైయి పంట స్థానంలో మరో పంటను నాటడం.. ఇలా ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టి... ఏడాది పొడవునా నిత్యం ఆదాయం ప�
ఖరీఫ్ లో సాగుచేసిన రాగి పంటకు అగ్గితెగులు , కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా మారాయి. పంట ప్రారంభంలో ఆకులమీద, కంకిదశలో మెడవిరుపు తెగులుగా వ్యాప్తిచెంది దిగుబడులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది అగ్గితెగులు. వీటి ఉధృతి అధికంగా ఉంటే నివారణ చర్యల�
నూటికి 99 శాతం మంది రైతులు బీటీ రకాలనే సాగుచేస్తున్నారు. కంపెనీలు కూడ విత్తనశుద్ధి చేసిన విత్తనాన్నే రైతులకు అందిస్తున్నాయి. అయితే పత్తి విత్తిన తర్వాత కలుపు నివారణ పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇటీవలి కాలంలో వరిసాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్దతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్దతిలో ఎకరానికి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది.
అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000ల నుంచి రూ.29,380ల జీతంగా చెల్లిస్తారు. ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000ల నుంచి రూ.24,470ల జీతంగా చెల్లిస్తారు.
ఎవరైనా లెప్టిన్ రెసిస్టెన్స్ లక్షణాలను కలిగి ఉంటే అనగా ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటే, అల్పాహారంగా పుచ్చ పండును తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇది లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
ఆహారంలో ప్రోబయోటిక్స్ , సౌర్క్రాట్ వంటి పులియబెట్టిన ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలలో గట్ ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, హానికరమైన వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా�
టైగర్ నట్స్ లో కరిగని ఫైబర్ అధికం. దీనిలోని పీచు పదార్థం మలవిసర్జన సక్రమంగా జరిగేలా చేసి గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యని నివారించటంతోపాటు ఇందులో లైపీస్, అమైలెస్ వంటి ఎంజైమ్ లు పేగుల్లోని ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయప�
చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు ఆకుపచ్చ, లేత గోధుమ, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పొట్టిగా ఉండే ఈ మిరపను బర్డ్ ఐ చిల్లి అని కూడా అంటారు.
కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేదు.
ఈ ఏడాది మిల్లెట్స్ సాగుకు పెద్ద పీఠ వేశాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో ఈ మిల్లెట్స్ సాగును ప్రారంభించారు. జిల్లాలో 2007 నుంచి పనిచేస్తోన్న సబల అనే స్వచ్చంద సంస్థ... జిల్లాలో ప్రక్రతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వ�
వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ, ఇంజనీరింగ్లో డిప్లొమా, డిగ్రీ, మూడ
ధూమపానం మానేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీ కుటుంబంలో లేదా కార్యాలయంలో ఎవరైనా ధూమపానం చేస్తే, ధూమపానం మానేయమని వారికి సూచించండి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండండి.
డెంగ్యూ నుండి రక్షించుకోవడానికి తీసుకోవలసిన అనేక జాగ్రత్తలు ఉన్నాయి. ఇంట్లో మరియు చుట్టుపక్కల దోమల సంతతిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం ముఖ్యం. కిటికీలు, తలుపులకు దోమతెరలు , స్క్రీన్లను ఉపయోగించాలి.