Home » Author »Guntupalli Ramakrishna
గుండె కోసం కార్డియో వ్యాయామాలు చేస్తారు. కానీ వాటితో పాటే శరీర బరువు తగ్గించుకోవడం కూడా అవసరం.బరువులు ఎత్తడం, కేలరీలు కరిగించడం ముఖ్యమే. వాటివల్ల కండరాలు బలపడటమే కాదు, కొవ్వు కూడా తొందరగా కరుగుతుంది.
పశువులకు మేయడానికి మేత, తాగడానికి శుభ్రమైన నీరు లభించదు. దీంతో అనారోగ్యానికి గురవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడుతాయి. వ్యాధి సోకిన పశువుల మందలో వెళ్లినప్పుడు ఇతర పశువులకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినారుమళ్లు పోసుకున్నారు.
పులుపు గా ఉండే వంటలను చేసేందుకు మామిడి గుజ్జును ఎక్కువమంది వినియోగిస్తారు. అయితే దొరకనప్పుడు ఎక్కువమంది ఓరుగుల పై ఆధార పడతారు. అంతే కాదు ఉత్తరాధి రాష్ట్రాల్లో తియ్యట మామిడి పచ్చడని ఇష్టపడుతుంటారు.
గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలలో కంద నాటుతుంటారు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకి 60 నుండి 65 టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చు. అయితే ఇప్పటికే నాటిన ప్రాంతాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పీజీ డిప్లొమా, డిగ్రీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లేదంటే డిగ్రీ ఉత్తీర్ణులై రెండు సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంట్యేషన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
ఆరోగ్యకరమైన గోళ్లు చేతుల అందాన్ని పెంచుతాయి. అందమైన గోళ్లు మంచి ఆరోగ్యానికి సూచన. కాకపోతే కొన్ని సార్లు కొందరిలో తరచుగా గోళ్లు విరిగిపోతుంటాయి. ఇది చిన్న సమస్యగానే కనిపించినా దాని వెనుక ఏదైనా బలమైన కారణం కూడా ఉండొచ్చు.
కొబ్బరినూనెలో కరివేపాకు, ఆ ఆకులునల్లబడేదాకామరిగించాలి. ఇప్పుడు ఆ ఆకుల్ని వడకట్టి నూనెనుమాడుకు, జుట్టుకు మర్దన చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే క్రమంగా ఫలితం కనిపిస్తుంది. జుట్టు తెల్లబడటం తగ్గే అవకాశం ఉంటుంది.
కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు మిరియాలతో తయారుచేసిన టీ తాగితే హాయిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థనురిలాక్స్ చేస్తుంది. కాబట్టి కడుపు ఉబ్బినట్లు అనిపించదు. మిరియాలు, పుదీనా కలిసిన టీ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.
థైరాయిడ్ హార్మోన్లు దాదాపు శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేయవచ్చు. హైపోథైరాయిడిజం ఉంటే, హృదయ స్పందన రేటు సాధారణం కంటే నెమ్మదిగా ఉంటుంది.
అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ వున్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా వుంటు�
సిట్రోనెల్లాను సాగు చేసేందుకు తెలంగాణలో అన్ని నేలలు అనుకూలం. జులై, ఆగష్టు నెలల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. దుబ్బు నుంచి వచ్చిన ఆరోగ్యకరమైన పిలకలను నాటుకోవాలి. ఒక్కసారి నాటితే ఏడాది ఐదేళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు.
వర్షాకాలంలో క్యాబేజి సాగంటే రైతుకు రిస్కుతో కూడుకున్నపని. ఎందుకంటే ఈ పంటల సాగుచేసే భూముల్లో నీరు నిల్వ వుండకూడదు. ఏ మాత్రం నీరు నిల్వ వున్న వేరుకుళ్లు తెగులు ఉధృతి వల్ల మొక్కలు చనిపోయే అవకాశం వుంది.
చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సకాలంలో తగిన సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే బెండసాగులో ఎకరాకు 5 నుంచి 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. ముఖ్యంగా బెండ సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం .
కంటి ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. వివిధ ప్రదేశాల్లో వస్తువులను తాకిన తరువాత పదేపదే చేతులతో కళ్లను తాకడం మానుకోవాలి. దీని వల్ల కళ్లకు వైరస్ వచ్చేలా చేస్తుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము కింద రూ. 500, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ తదితర కేటగిరీలకు చెందిన వారికి ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్�
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ, బీ.కమ్, బీఈ, బీటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎల్ఎల్బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 27 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, పర్సరల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్�
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగమని చెప్పేది పొట్ట బాగుండటానికే. మలబద్ధక సమస్యకు మంచి పరిష్కారం ఈ గోరువెచ్చని నీళ్లే. పొద్దున్నే తాగడం వల్ల మలవిసర్జనసాఫీగా సాగుతుంది. వేడి నీళ్లు తాగడం వల్ల కడుపులోని పేగుల కదలికలు సరిగ్గా జరిగి, వ్యర్థాలు �
మోకాలి చుట్టూ ఉన్న కండరాలు, కీళ్లను బలోపేతం చేయడానికి సహాయపడే వ్యాయామం నడక. నడుస్తున్నప్పుడు దాని ప్రభావం ఎముకలు, కండరాలు, కీళ్లలోని కార్టిలేజ్పై ఉంటుంది. నడక వల్ల ఈ భాగాలు ఫ్లెక్సిబుల్ గా, బలంగా తయారవుతాయి.