Home » Author »Guntupalli Ramakrishna
పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు అనేవి విద్యార్థులు ఉత్సుకత , ఆసక్తి, దానిలో నిమగ్నమవ్వడానికి, ప్రతిస్పందించడానికి, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మక ప్రయత్నాలకు చోటు కల్పిస్తున్నాయా లేదా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది.
ఖాళీ కడుపుతో, పసుపు నీరు త్రాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన పానీయాన్ని తయారుచేసుకోవటానికి కొద్దిమొత్తంలో తాజా పసుపు , కొంత నీరు మాత్రమే అవసరం. దీనిని తయారు చేయడానికి సాధారణంగా రెండు రకాల పసుపు ను ఉపయోగించవచ్చు.
నిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఎంహెచ్ఎం కోర్సుకు గాను మొత్తం 20 సీట్లు ఉన్నాయి. ఎంహెచ్ఎం కోర్సులో చేరలంటే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 30 ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వారికి మూడేండ్ల సడలింపు ఉంటుంది. అర్హులైన వారికి వందశాతం ఫీజుర
మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటొమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, టర్బో మెషినరీ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లలో ఒక్కోదానిలో 15 సీట్లు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే ఏఎన్జీఆర్ఏయూ/పీజేటీఎ్సఏయూ నుంచి రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా(అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ/ఆర్గానిక్ ఫార్మింగ్) పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి.
చేపలకు వర్షాకాలం సంతానోత్పత్తి సమయం. అందుకే వాటి శరీరం చాలా మార్పులకు లోనవుతుంది. అంతేకాదు, శైవలాలు, బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు వాటి శరీరానికి అంటుకుంటాయి. ఇలాంటి చేపలు తింటే ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
అల్లం టీ అంటే చాలామంది ఇష్టపడుతారు. జలుబు చేసినప్పుడు అల్లం టీ తాగితే చాలా రిలాక్స్ గా కూడా ఉంటుంది. అల్లంతో పాటు పుదీనా కూడా కలిపి తీసుకుంటే ఆ టీ రుచి మరింత బాగుండటమే కాకుండా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్ పేరుగాంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 9 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మిరపసాగవుతుంది.
జులై 15 వరకు బెండను విత్తుకోచ్చు. ఇప్పటికే కురిసిన వర్షాలకు పలుప్రాంతాల్లో బెండ విత్తనాలను విత్తారు. అయితే సాగు పద్దతుల్లో ఎన్ని మొళకువలు పాటించనప్పటికి ఈ పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి..తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా, అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు .
రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జులై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు.
హెయిర్ కేర్ అనగానేషాంపూలూ, నూనెల కన్నా ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. ఎన్ని రకాల నూనెలూ, షాంపూలూ వాడినా పోషకాహారం తీసుకోకుంటే జుట్టు రాలడం ఆగదు. జుట్టు ఆరోగ్యం కోసం గుడ్డులోని తెల్లసొన, లీన్ మీట్, చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, బీన్స్ లా
మనం తాగే కాఫీ గానీ, టీలో గానీ కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. దీని వల్లనే మనకు టీ, కాఫీలు తాగగానే రిలాక్స్ గా అనిపిస్తుంది. కానీ, ఇది అతిగా తీసుకుంటే మంచిది కాదు. ఇక పిల్లల విషయంలో మరీ నష్టం చేస్తుంది.
మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మరికొన్ని చోట్ల విత్�
హైదరాబాద్ లాంటి నగరాలు, ఇతర పట్టణాల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంది. రసాయనాలతో పండిన ఉత్పత్తులకంటే కాస్త ధర ఎక్కువైన.. వినియోదారులు కొనుగోలు చేస్తున్నారు.చాలామంది రైతులు కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడి డబ్బుతో పాట
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎన్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. సైంటిస్ట్ పోస్టులకు 32 ఏళ్లు నీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 8 ఏళ్లు, ప్రిన్సిపల్ సైంటిస్ట
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, టైపింగ్ సిల్క్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 30 ఏళ్లలోపు ఉండా
డయాబెటిస్ విషయంలో కూడా విటమిన్ డి పాత్ర ఉంది. గ్లూకోజ్ మెటబాలిజమ్ కి, ఇన్సులిన్ సక్రమంగా పనిచేయడానికి కూడా విటమిన్ డి తోడ్పడుతుంది. విటమిన్ డి లోపం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి, గ్లూకోజ్ మేనేజ్ మెంట్ కూడా కష్టం అవుతుంది. కొన్ని రకాల క్�
ప్రశాంతమైన చిరునవ్వు ఆరోగ్యాన్నే కాదు అనుబంధాలను కూడా మెరుగుపరుస్తుంది. కానీ మనసులో రాగద్వేషాలు పెంచుకుని, అనుబంధాలను తెంచుకుని బతికేస్తున్నాం. ఎప్పుడూ ముఖం మాడ్చుకుని ఉండేవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ఇలాంటి వాళ్లలో గుండెజబ్బులు వచ�
ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకుంటారు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరానికి 16 నుండి 18 క్వింటా�