Home » Author »Guntupalli Ramakrishna
పెసరసాగులో కలుపు నివారణ కూడా కీలకమే . పంట మొలకెత్తక ముందు, మొలకెత్తిన తరువాత కలుపు మందులను సిఫారసు మేరకు పిచికారి చేసి నివారించాలి. తద్వారా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. సాధారణంగా పెసరను వర్షాధారంగా పండిస్తారు.
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు, ప్రధాన ఆహారమైన జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు.. కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కనుమరుగైపోయాయి. ఆధునిక పోకడలతో ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
వర్షాధారంగా పండే పంటల్లో జొన్నఒకటి. తెలంగాణలో మహబూబ్నగర్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిలాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ..మెట్టప్రాంతాల్లో లేదా, తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో వాతావరణంలోని మార్పులను తట్టుకుని.. అధ�
విద్యార్హతల విషయానికి వస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పొంది ఉండాలి. దిల్లీ పోలీసు డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మాత్రం అభ్యర్థులు కచ్చితంగా మోటార్ సైకిల్, కారుకు సంబంధించిన డ్రైవ�
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అర్హతలున్నవారు జులై 26, 2023లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://mazagondock.in/ పరిశీలించగలరు.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-1, ల్యాబొరేటరీ అటెండెంట్.1 పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను అహ్మదాబాద్లోనే నిర్వహిస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థ�
ఉదయం టీఫిన్ చేయడానికి ముందే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ గ్రీన్ టీని పరగడుపున ఎప్పుడు కూడా తీసుకోవద్దు. బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాతే తీసుకోవాలి. నిజానికి గ్రీన్ టీ మాత్రమే కాదు.. కాఫీ, టీలు కూడా పరగడుపున తీసుకోకూడదు. దానివల్ల అసిడిటీ స
సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సాల్టెడ్ స్నాక్స్ ఏవైనా అదనపు ఉప్పునుఇచ్చేవే. బీపీ కంట్రోల్ లో ఉండాలంటేఇలాంటి రెడీ టు ఈట్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం మంచిది.
శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట, ఐదారు నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌస్ లలో సాగుచేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూన్, జులైలో మొక్కలు నాటుతుంటారు.
వరి, పత్తి, నిమ్మలాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా తీగజాతి కూరగాయ పంట అయిన బీరసాగు చేపడుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో స్వల్ప నీటి వినియోగంతో.. అధిక దిగుబడులను సాధిస్తూ.. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
పత్తి మొక్కలున్న ఎత్తు మడికి అటు ఇటు కాలువలు ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు పంట చేలల్లో వర్షపు నీరు ఈ కాల్వల్లో మాత్రమే నిల్వ ఉండి భూమిలోకి ఇంకుతుంది. వర్షాలు ఈ ఏడాది మాదిరిగా బాగా ఎక్కువగా కురిస్తే.. పత్తి మొక్కలు ఎత్తు మడిలో ఉంటాయి కాబట్టి ఉ
వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగుచేస్తుంటారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ ఖరీఫ్ లో అక్కడక్కడ కురిసిన వర్షాలకు వేరుశనగను రైతులు విత్తుకున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష , పని అనుభవం అధారంగా అభ్యర్ధుల ఎంపి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు 1,000, ఎస్
పుష్కలంగా ద్రవాలు అంటే నీరు , జ్యూస్ లు వంటివి తాగడం వల్ల శరీరం మూత్ర నాళం నుండి బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, మూత్ర వ్యవస్థను శుభ్రంగా ఉంచడానికి ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని గుర్తుంచుకోవాలి.
తేనె సహజమైన క్రిమినాశిని. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీరు లేదంటే టీలో ఒక చెంచా తేనె వేసి
పొత్తికడుపు వాపుకు గురికావటం అనేది కొవ్వు కాలేయ వ్యాధికి సంబంధించిన అత్యంత సాధారణ సంకేతాలలో ఒకటి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల పొత్తికడుపులో వాపు ఏర్పడుతుంది. సాధారణంగా నిలబడి ఉన్నప్పుడు గమనించవచ్చు.
ఖరీఫ్ లో వర్షాధారంగా వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో వుంది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం.
వానాకాలం వరి సాగుకు రైతులు సిద్దమవుతున్నారు. మఖ్యంగా వరిసాగు చేసే రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నారు పోసుకునేందుకు సిద్దమవుతున్నారు. అయితే వరిసాగులో నారుమడి యాజమాన్యం చాలా కీలకం.
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. డెయిరీ ద్వారా వచ్చే ఎరువువల్ల వ్యవసాయంలో కలిగే ప్రయోజనాలు అనేకం. కానీ ఇప్పుడు పాడి, పం�
రొయ్యల ధరలు పతనం కావడంతో ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల రొయ్యల పట్టుబడులు నిర్వహించాల్సి రావడం, మార్కెట్లో ధరలు గణనీయంగా తగ్గుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.