Home » Author »Guntupalli Ramakrishna
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తారు. ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు సాగుచేస్తున్నారు. అయితే మారుతున్న వ్యవసాయ విధానాల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుం�
శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట, ఐదారు నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌస్ లలో సాగుచేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూన్, జులైలో మొక్కలు నాటుతుంటారు. నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది.
బెండ ఉష్ణ మండల పంట. నీటిపారుదల కింద రైతులు సంవత్సరం పొడవునా ఈ కూరగాయను సాగుచేస్తున్నారు . మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో రైతులకు, సాగు లాభదాయకంగా మారింది. తొలకరి పంటగా జూన్ నుంచి ఆగష్టు వరకు ఈ �
8 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి.. 2 ఎకరాలలో మాత్రం 2021 ఏప్రిల్ నుండి కూరగాయల సాగు చేపడుతున్నారు. డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేసి అర ఎకరంలో బెండ, అర ఎకరంలో కాకర, అర ఎకరంలో టమాట, అర ఎకరంలో దోస.. ఇలా ఒక పంట పూర్తయ్యేదశలో మరో పంటను అదే మల్చింగ్ పై నాటుతూ.
అభ్యర్ధుల వయస్సుకు సంబంధించి ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు వయసు 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అధిక చక్కెర ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు తక్కువగా ఉండే అనారోగ్యకరమైన ఆహారం వృద్ధాప్య ఛాయలతోపాటు, చర్మం నిస్తేజంగా మారేలా చేస్తాయి. వీటిలో సాధారణంగా ప్రాసెస్ చేయబడిన స్నాక్స్, చక్కెర పానీయాలు, డీప్ ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్, శుద్ధి చేస�
నిద్రలో లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా లాలాజల ప్రవాహం తగ్గుతుంది. లాలాజలంలో తగ్గుదల కారణంగా నోటిలో అధిక బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. రాత్రి సమయంలో బ్రషింగ్ వల్ల పాచి, బ్యాక్టీరియాను తొలగిస్తుంది, నోటి కుహరంలో బ్యాక్టీరియా భార�
ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. జలుబు వంటి అంటు వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో నారింజ, ఆపిల్ మొదలైన పండ్లు, బచ్చలికూర, కాలే మొదలైన ఆకుక
పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. చాలా వరకు రైతులు హైబ్రిడ్విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఖరీఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో వేసే ప్రధాన పంట వరి. ప్రసుత్తం ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు రైతులు. ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో వరిని సాగుచేస్తూ ఉంటారు. అయితే కాలువలు , బావుల కింద కొన్ని చోట్ల ఎలుకల ఉధృతి అధికంగా ఉంటుంది. నారుమడి దశ నుండ
ఎన్టీఆర్ జిల్లాలోని రెడ్డిగూడెం , విస్సన పేట, నూజివీడు మండలాల కొందు రైతులు మామిడికాయలను కొనుగోలు చేసి వాటిని పచ్చడి ముక్కలుగా కట్ చేసి ఉప్పులో ఊరబెడుతున్నారు. వాటిని దేశంలో పచ్చళ్లు తయారుచేసే కంపెనీలకు ఎగుమతి చేస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్�
ఖరీఫ్ లో వర్షాధారంగా ఇక్కడి రైతులు చెరకును సాగుచేస్తూ ఉంటారు. చెరకు దీర్ఘకాలిక పంట కావడం, పాతరకాలనే సాగుచేయడం, మరోవైపు పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో చాలా వరకు చెరకు సాగును వదిలేస్తున్నారు రైతులు.
అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 44 ఏళ్ల వరకు వయసు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్ట్ లకు ధరకాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది అత్యంత తీవ్రమైన క్యాన్సర్, ఇది ఏటా అనేక మరణాలకు కారణమవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యతిరేకంగా కీటో డైట్ రక్షణగా ఉంటుందని అధ్యయన అధారాలు స్పష్టం చేస్తున్నాయి.
రోజువారిగా నిర్ణీతస్ధాయిలో వినియోగించినప్పుడు అస్పర్టమే పిల్లలు మరియు పెద్దలకు సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. జీవితకాలంలో ప్రతిరోజూ గరిష్టమొత్తంలో వినియోగిస్తే మాత్రం ఆరోగ్య ప్రమాదంలో పడుతుంది. పిల్లల ఆరోగ్యంపై అస్పర్టమే ప్రభావం�
బర్డ్ ఫ్లూ సోకిన పక్షులతో లేదా వాటి రెట్టలతో నేరుగా సంబంధం వల్ల ఇది వ్యాపిస్తుంది. వాటి మాంసం వినియోగం ద్వారా వైరస్ సంక్రమించే ప్రమాదం స్వల్పంగా ఉంటుంది. అయితే మాంసాన్ని తక్కువ సమయం ఉడికిస్తే ఈ ప్రమాదం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో కంది పంటను సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా సాగుచేస్తున్నారు. ప్రధానంగా ఖరీఫ్ పంటగా దీన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో గత ఏడాది సుమారుగా 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంత�
గో ఆధారిత ఉత్పత్తులకు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తుండటంతో ఎగుమతులు చేస్తున్నారు. త్వరలోనే మచిలీపట్నంతో పాటు విజయవాడ సమీపంలోని పొరంకి, హైదరాబాద్లో మరోక రెండు స్వదేశీ మందిర్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు కృషి తెలిప�
ఈ పంట సాగులో అనేక సమస్యలు వున్నా.... వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటలకంటే మంచి ఫలితాలు ఇస్తుండటం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు.. తొలిదశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలంటున్నారు శా�
నారును తీసేముందు పలుచగా ఒక నీటితడి ఇచ్చి,తర్వాత నారును తీసినట్లయితే వేర్లు తెగిపోకుండా వుండి, ప్రధాన పొలంలో తొందరగా నాటుకుంటాయి. ముందుగా ప్రధానపొలాన్ని బాగా దుక్కిచేసి ఎకరాకు 10టన్నుల పశువుల ఎరువు, 40కిలోల భాస్వరం, 40కిలోల పొటాష్ నిచ్చే ఎరువు�