Home » Author »Guntupalli Ramakrishna
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల డిమాండ్ కు అనుగుణంగా అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తయిన అంటు మొక్కలను రైతులకు సరఫరాచేస్తున్నారు. వాణిజ్యసరళిలో మామిడి సాగుకు అనువైన 20 రకాలను ఉత్పత్తిచేస్తున్నారు.
నేలలోని సారాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్ పదార్ధాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీని వలన పోషకాలన్నీ పంట తీసుకొనేందుకు వీలుం�
కందిని అన్ని రకాలు నేలల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఖరీఫ్లో ఇప్పటివరకు రైతులు కందిలో మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ.. వచ్చారు. దీంతో పంట చివరి దశలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు తగ్గి.. రైతులు నష్టపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇ�
ప్రతి ఏడాది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ఆకురాలే కాలం. మార్చి నుండి మే వరకు పూలు రాలే కాలం. గిరిజనులు చింత పండు, జీడి పిక్కలు సేకరణతో పాటు మరోవైపు విప్ప పువ్వుల సేకరణలో బిజీగా కనిపిస్తుంటారు. ఏ గ్రామం చూసిన విప్పపూల సువాసన వెదజల్లుతోంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, ఎంటెక్ సివిల్ ఇంజినీరింగ్, ట్రాన్స్ పోర్టేషన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతిభ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంద
ఇన్ఫ్లమేషన్ , ఇన్సులిన్ మధ్య లింక్ ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్ సంక్లిష్టమైనది. స్థూలకాయం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ శరీరం ఇన్సులిన్కి సరిగ్గా స్పందించకుండా చేస్తుంది. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు.
వర్షం సమయంలో కలుషిత నీటి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. సురక్షితంగా , ఆరోగ్యంగా ఉండేందుకు ఇంటి వద్ద తప్పనిసరిగా వాటర్ ఫిల్టర్ని ఏర్పటుచేసుకోవాలి. లేదంటే కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి.
రూట్-కెనాల్ ట్రీట్డ్ టూత్ వల్ల పంటి నొప్పులు ఉండవన్న అపోహ చాలా మందిలో ఉంది. రూట్ కెనాల్స్ నొప్పిని తగ్గించడానికి మరియు సోకిన లేదా దెబ్బతిన్న దంతాల గుజ్జును చికిత్స చేయడానికి ఉపయోగించబడుతున్నప్పటికీ, రూట్ కెనాల్-చికిత్స చేసిన తరువాత పంటి న�
బిటి పత్తి హైబ్రిడ్లు ప్రవేశించిన తరువాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్బిటి పత్తి మాయలో పడ్డారు. నానాటికి పంట దిగుబడులు కూడా తగ్గుతూ పెట్టుబడులు కూడా రాని పరిస్థి�
ఈకాలంలో చీడపీడలు కూడా తమ ప్రతాపాన్ని చూపెడుతూ వుంటాయి. వీటిలో ముఖ్యంగా లేతదశలోఆశించే పీకపురుగు నష్టం ఎక్కువగా వుంటుంది. రైతులు సకాలంలో దీనిని నివారించకపోతే పెరుగుదల దశలో కాండం తొలుచు పురుగుగా మారి నష్ఠం మరింత ఎక్కువగా వుంటుంది.
అధిక వర్షాలు, ఎండలతో, తీవ్ర వాతావరణ ఒడిదుడుకుల మధ్య సాగు కొనసాగుతుంది. కనుక తరచూ రొయ్యలు ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. పైగా చెరువులకు కొత్తనీరు ఎక్కువ పెడతారు కనుక, వివిధ హానికారక క్రిములు, బాక్టీరియా, వైరస్ ల బెడద ఎక్కువ వుంటుంది.
అండు కొర్ర సాగు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. కనుమరుగవుతున్న దశలో ఆరోగ్య ఉపయోగాలరిత్యా తిరిగి అండుకొర్ర సమాజంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పంట బెట్టను, వేడిని తట్టుకుంటుంది. లోతట్టు, వర, ముంపు ప్రాంతాల్లో కూడా సాగుకు అనుకూలం .
అభ్యర్ధులు ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సులో ఉత్తీర్ణత లేదా మూడేళ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు. అలాగే నోటిఫికేషన్ జారీ అయిన తేదీకి రెండేళ్ల ముందుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇతర బార్ కౌన్సిల్లలో అడ్వకెట్గా నమోదు �
తలకు అల్లం పూయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అదే సమయంలో ప్రతి ఒక్క వెంట్రుక కుదుళ్ల కు మేలు చేస్తుంది. అల్లంలో అనేక విటమిన్లు, ఖనిజాలు ,కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. జుట్టు నాణ్యతను పెంచటంలో ఇవన్నీ సహాయపడతాయి.
తరచుగా విటమిన్ B7 అని పిలువబడే ముఖ్యమైన పదార్ధం బయోటిన్, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించటంలో ఇది కీలకమైనది. ఇది కొత్త చర్మ కణాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. కొవ్వు ఆమ్లాల జీవక్రియను సులభతరం చేస్తుంది. బయోటిన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకో
జపాన్లోని సెండాయ్లోని తోహోకు యూనివర్శిటీ పరిశోధకులు హిప్పోకాంపస్లో మెదడు కుంచించుకుపోవటానికి చిగుళ్ల వ్యాధి,దంతాల సమస్యలే కారణమని కనుగొన్నారు. ఇది జ్ఞాపకశక్తిలో కీలక పాత్ర పోషించటమే కాకుండా అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది.
పాదుజాతి కూరగాయల్లో ప్రతీ పంటకు పండుఈగ సమస్య వుంది. రసాయన పురుగు మందులు వాడటం వల్ల ఖర్చులు పెరగటం తప్ప, నివారణ అనేది పూర్తిస్థాయిలో సాధ్యం కాదు. కాబట్టి వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే, ఈ ఈగను అరికట్టి, అధిక దిగుబడులను సాధించ�
గతేడాదితో పోలిస్తే వానాకాలం సాగులో అదనంగా పంటల సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. అయితే ఒకే వర్షానికి విత్తనాలు వేయకుండా రైతులు సంయమనం పాటించాలి. నేలంతా తడిసిన తర్వాత వర్షాలకు అనుకూలంగా విత్తనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు అధిక�
వరిని ఆశించే పురుగుల్లో ప్రాంతాన్నిబట్టి, సాగుచేసే రకాలను బట్టి ఉల్లికోడు, సుడిదోమ, కాండంతొలుచు పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లోను, మురుగు నీటిపారుదల తక్కువగా వున్న ప్రాంతాల్లో వరి పైరును నష్టపరి�
అనుభవం అభివృద్ధికి పునాది. దీనికి నిదర్శనమే రైతు కర్రీ పుత్రారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలానికి చెందిన ఈయన పద్నాఏళ్ల క్రితం వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేపట్టారు. వ్యవసాయం కంటే ఆర్థికంగా పశుపోషణ లాభంగా ఉండటం గమనించి, క్ర�