Home » Author »Guntupalli Ramakrishna
దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల విషయానికి వస్తే పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
ఈ బేబెర్రీ పండు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది. ఉత్తరాఖండ్లోని దట్టమైన అటవీ ప్రాంతాలలో ఈ అడవి పండ్లతో కూడిన చెట్లు కనిపిస్తాయి. భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు వేసవిలో మామిడిని ఆస్వాదిస్తే, ఉత్తరాఖండ్ ప్రజలు కఫాల్ను ఆస్వాదిస్తారు.
రక్త నమూనాలో వందలాది విభిన్న జీవక్రియలు ఉంటాయి. ఈ అణువులలో కొన్నింటిని బైల్ యాసిడ్ డయేరియాను నిర్ధారించడానికి ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం, బైల్ యాసిడ్ డయేరియా నిర్ధారణలో రేడియోఫార్మాస్యూటికల్స్ ఉంటాయి. ఇది రోగులకు రేడియేషన్ ప�
అవోకాడోలో అధిక కొవ్వు పదార్ధం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని చాలా మంది చెప్తుంటారు. వాస్తవానికి అవకాడోలో కొవ్వులు అధికంగా ఉంటాయి, అయితే ఇది ఎక్కువగా గుండె-ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు. ఈ రకమైన కొవ్వు వాస్తవానికి LDL కొలెస్ట్రాల్ స్థాయి
వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువుల పైనే ఆధారపడటం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రీయ ఎరువులు వాడక పోవటం వల్ల భూ సారం తగ్గి , దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది.
మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి వుంటుంది .
మినికిట్ దశలో ఉన్న ఈ రకాలను వరంగల్ రూరల్ జిల్లా, గీసుకొండ మండలం, ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన రైతు తిప్పారపు రాజు సాగు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో కోత కోయనున్న ఈ రకాలు ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్�
విదేశాలనుంచి దిగుమతి చేసుకుని మనదేశంలో అభివృద్ధి చేసిన ఆఫ్రికన్ బోయర్, న్యూజిలాండ్ జాతితో సంకరం చేసిన బార్బరీ, బ్యాంటం, రాజస్థాన్కు చెందిన సోజత్, మేవాతి, సిరోయి, పంజాబ్కు చెందిన బీటల్, హైదరాబాదీ లాంటి జాతులు ఇక్కడ ఉన్నాయి. ఒక్కో జాతిది ఒక�
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇంగ్లిష్లో మాస్టర్స్ డిగ్రీ, దీనిలో హిందీ తప్పనిసరి లేదా ఎలక్టివ్ గానైనా చదివి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు.
ఆందోళన మన దైనందిన జీవితాలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇది ప్రవర్తనా మార్పులకు కూడా కారణం కావచ్చు. ఇతరులను, మన చుట్టూ ఉన్న పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నించడం ఆందోళన సంకేతాలలో ఒకటి.
డిప్రెషన్తో పోరాడుతున్న చాలా మంది కొత్తగా తల్లులైన వారు తమను , తమ బిడ్డను కూడా బాగా చూసుకోలేరు. ఈ సమయంలో అలాంటి వారికి కొన్ని ఆహారాలు వారి ఆరోగ్యం, మానసిక స్థితి , మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తాయి.
రోగలక్షణాలు రోజంతా ఉంటాయి. ఉదాహరణకు ఉదయం సమయంలో ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే తరచు మూత్రం విసర్జన సమస్య, నోరు పొడిబారిపోవటం, అలసటగా అనిపించటం, దాహంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మందిలో ఈ లక్షణాలు ఉదయమే కాకుండా పగలు, రాత్రి అన్ని సందర�
పత్తిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి , ఎగుమతులలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం , ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. దాదాపు 70 శాతం విస్తీర్ణంలో ప�
సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా బెండ విత్తేటప్పుడు చివరి దుక్కిలో ఎకరాకు 6 నుండి8 టన్నుల పశుల ఎరవును వేసి బాగా కలియదున్నాలి.
ఉప్పు పండించడంలో అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. మడులలోని ఉప్పు దక్కించుకోవడానికి ఎంతో శ్రమపడాలి. తయారైన ఉప్పును మడుల నుంచి బయటకు తరలించి రాశులుగా పోసి తాటాకులు కప్పుతారు.
మహారాష్ట్ర రైతులు సైతం ఈ కంపెనీ విత్తనాల కోసం ఆదిలాబాద్ వైపు పరుగులు పెట్టడంతో మరింత షార్టేజ్ ఏర్పడింది. ఎప్పటిలాగే ఈసారి కూడా విత్తనాల కృత్రిమ కొరత చూపించే కుట్ర జరుగుతుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి .
పోస్టుల వారిగా ఖాళీలను పరిశీలిస్తే ప్రిన్సిపల్ పోస్టులు 303, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 2266, అకౌంటెంట్ పోస్టులు 361, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు 759, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 373 పోస్టులు ఉన్నాయి. మరాఠి, ఒడియా, �
చూయింగ్ గమ్ నమలటం వల్ల చిరుతిండి తినలాన్న ఆలోచనను తగ్గిస్తుంది. భోజనాల మధ్య చిరుతిండి చేయాలనే కోరిక ఉన్నప్పుడు, గమ్ ముక్కను నమలటం వల్ల అదనపు కేలరీలు జోడించకుండానే నోటిని సంతృప్తిపరచవచ్చు. ఇది తృప్తి భావనను అందిస్తుంది. అనారోగ్యకరమైన చిరుత
రక్తదానం తర్వాత కొద్దిరోజులకు మరలా రక్తదానం చేయడం సురక్షితం. కొంతమంది శతాధిక రక్తదాతలు ఉంటారు. తమ జీవితకాలంలో 100 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసినవారు అన్నమాట. అలాంటి వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు దీని నిరూపి�
చర్మాన్ని పొడిగా ఉంచటంతోపాటు, ఎక్కువసేపు తడి బట్టలు ధరించకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వేడిగా, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. చర్మానికి మేలు చేసే పండ్లను తీసుకోవాలి.