Home » Author »Guntupalli Ramakrishna
ఏపీలో 2480, తెలంగాణలో 1260 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 16 వరకూ ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు పోస్ట్ మాస్టర్ , బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంద�
బరువు తగ్గించే ప్రయోజనాలను పొందాలంటే పెప్పర్ టీ ఒక అద్భుతమైన మార్గం. ఇందుకోసం నీటిని మరిగించి, ఒక టీస్పూన్ నల్ల మిరియాల పొడిని వేయాలి. దీన్ని కొన్ని నిమిషాలు అలాగే ఉంచి, వడకట్టుకుని గోరువెచ్చగా సేవించాలి. పెప్పర్ టీ నుండి వచ్చే వేడి శరీరం యొ�
మధుమేహం ఉన్నవారు ఏపనిపై స్పష్టంగా దృష్టిసారించలేరు. రక్తంలో చక్కెర స్థాయిలు మెదడు మందగించడానికి దారితీస్తుంది. మెదడులోని న్యూరాన్ల మధ్య సిగ్నల్ల వేగం తగ్గుతుంది. ఇది మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
అధిక రక్తపోటు, గుండె జబ్బులకు సంబంధించిన ఇతర ప్రమాద కారకాలు ఒత్తిడికి కారణంగా మరింత తీవ్రతరమౌతాయి. ఎక్కువ పని గంటలు, రోగులకు క్లిష్టమైన పరిస్ధితిలో చకిత్స అందించటం, వంటివి వైద్యులకు ఒత్తిడి కలిగిస్తాయి. దీనితోడు ధూమపానం, మద్యం అలవాటు చేసుక�
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు.
జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు అధికంగా రావటంతో మందలో మరణాల శాతం పెరిగి, రైతులు నష్టపోతున్నారు. ఎండాకాలం పోయింది. వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే జీవాల పెంపకందార్లు అత్యంత జాగ్రత్తగా
ముఖ్యంగా బంతిపూలు, ఆకర్షణీయమైన రంగులో ఉండి, ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువల్ల పూల సాగుదార్లను, వ్యాపారుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అందేకే ఈ మద్య వీటిని అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు రైతులు.
ఈ ఏడాది వరి విస్తీర్ణం నామమాత్రంగా వుంది. ఎడగారు వరిలో ఎక్కువగా 120 రోజుల్లో పంట చేతికొచ్చే స్వల్పకాలిక వరి రకాలను సాగుచేస్తున్నారు. ప్రస్థుతం పైరు 30 నుండి 40 రోజుల దశలో వుంది. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి నెల్లూరు ప్రాంతీయ వరి పర�
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలను పండిస్తున్నాడు. బెండ సాగులో నాణ్యమైన దిగుబడి తీస్తూ.. ఎకరాకు 2 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు.
ఖరీఫ్ లో వరి సాగుచేయటం.. రబీలో బెండ, వంగ, మిర్చి లాంటి కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కూరగాయల్లో బెండకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పంట విత్తుకున్నాక 45 రోజులకు కాత మొదలవుతోంది.
సాధారణంగా వానాకాలంలో వరినాట్లు ఆగస్టు నెల వరకు వేస్తుంటారు. ఈ పంట దిగుబడి వచ్చే సమయంలో అంటే.. నవంబర్, డిసెంబర్లో వచ్చే తుపాన్లకు పంట దెబ్బతిని రైతు నష్టపోతున్నాడు.
బెంగళూరు ఉద్యాన వర్సిటీ వారు రూపొందించిన అర్కాసవి రకంతో పాటు సెంట్ రకం గులాబిని 16 ఎకరాల్లో సాగుచేపట్టారు. పూర్తిగా ఇజ్రాయిల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. మంచి దిగుబడులను తీస్తున్నారు.
తెగులు ఆశించిన మొక్కల ఆకుల కింది నుండి పసుపు వర్ణంలోనికి మారి , ఎండిపోయి, ఆకు తొడిమ వద్ద విరిగి కాండము వెంట వ్రేలాడుతుంటాయి. అలాగే భూమి దగ్గరగా కాండముపై నిలువుగా పగులు ఏర్పడుతుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి మేథమెటిక్స్ , స్టాటిక్స్ ను ఒక సబ్జెక్టుగా కలిగి డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచేందుకు పులియబెట్టిన ఆహారాలు సహాయపడతాయి. వీటిలో ఉండే అధిక ప్రోబయోటిక్ కంటెంట్ జలుబు,దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల ముప్పులేకుండా రక్షిస్తాయి.
ఎక్కువ సమయం కూర్చొని ఉండేవారు పొజిషన్ను తరచుగా మార్చకుంటే కనీసం బ్యాక్రెస్ట్ని ఉపయోగించడం ద్వారా వెన్నుముకకు ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు.
బ్యాక్టీరియా, చిగుళ్ల వ్యాధి, నోటి అంటువ్యాధులు చేదు రుచి కారణమవుతాయి. రెగ్యులర్ డెంటల్ చెక్-అప్లు, మంచి నోటి పరిశుభ్రత కలగి ఉండటం ద్వారా సమస్యలను నివారించవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు గడువు జూన్ 21 తో ముగియగా గడువుతేదిని జూన్ 28 వరకు పొడిగించారు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వంటివి ఆయా పోస్టులను భట్టి నిర్వహిస్తారు.
ట్రెల్లీస్ పద్ధతిలో డ్రిప్ , మల్చింగ్ షీట్ వాడటం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, నాణ్యమైన దిగుబడిని తీసుకోగలరు. అంతే కాకుండా నీటి ఆదాతో పాటు కలుపు సమస్య తగ్గుతుంది. చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి.
హృదయ స్పందన విధానంలో అకస్మాత్తుగా మార్పు రావటం తరువాత సాధారణ స్థితికి చేరుకుంటుంది. ప్రమాదాన్ని అంచనా వేయడానికి కార్డియాలజిస్ట్ను సంప్రదించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం అరిథ్మియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.