Home » Author »Guntupalli Ramakrishna
అయితే ఈ రకం వర్షాలకు పడిపోతుండటంతో , ప్రత్యామ్నాయంగా పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయంగా ఎం.టి.యు 1318 ( పదమూడు పద్దెనిమిది) రకాన్ని రూపొందించారు.
నెయ్యిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, జింక్ మరియు ఐరన్ వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఎముకలు, చర్మం , జుట్టును ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మొక్కజొన్న. దీనిని ఆహారంగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తున్నారు . అయితే తీపి మొక్కజొన్నను సలాడ్ గా, వివిధ చిరుతిళ్లలో వాడుతుంటారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. �
పంటలసాగులో అధిక పోషక విలువలు వున్న వర్మీకంపోస్టు వాడకం అధిక దిగుబడికి దోహదపడుతుంది. వర్మీ కంపోష్టును షెడ్లలో బెడ్ల ద్వారా వుత్పత్తి చేస్తున్నారు. దీనికి ప్రధాన ముడిసరకు వ్యవసాయ వ్ర్యర్థాలు, పేడ. వానపాములను బెడ్లపై వదలటం ద్వారా 45 నుండి 50 రోజ
పట్టు పురుగుల పెంపకంతో, ఇతర పంటల కంటే, పదింతల అధిక ఆదాయం సమకూర్చుకోవచ్చని నిరూపిస్తున్నారు రైతు రాజు. సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసిన ఈయన గత ఏడాది నుండి తనకున్న 3 ఎకరాల్లో మల్బరిని పెంచుతున్నారు.
వ్యవసాయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న శంకర్ సేంద్రియ వ్యవసాయమే సరయిన దారి అని నమ్మి తమ పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తనకున్న 10 ఎకరాలలో వరి తో పాటు పలు రకాల కూరగాయలు, పసుపు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీల్లో సర్వే ఇన్ఛార్జ్ 574 పోస్టులు, సర్వేయర్ 2870 పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టుల ఆధారంగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు వయస్సు 18-40 ఏళ్లు ఉండాలి.
ప్రకృతి సహజంగా ముత్యాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే, నత్తగుల్లలు వీటినే మసెల్స్ అంటారు. వీటిని పెంచి వాటి ఆల్చిప్పల నుంచి ముత్యాలు తయారుచేస్తున్నారు. ఆల్చిప్పలో రసాయన చర్యల కోసం న్యూక్లియర్స్ అనే పదార్థాన్ని కృత్రిమంగా ప్రవేశప�
నేల భౌతిక స్థితి పెరుగుబడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేల సేంద్రియ పదార్ధం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది. అంతేగాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
పెరుగుతున్న వయస్సు, డయాబెటిస్, అనియంత్రిత రక్తపోటు, కొలెస్ట్రాల్ స్ధాయిలు, ఒత్తిడి, నిశ్చల జీవనశైలి, అధిక బరువు , ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం, గుండె జబ్బుల కుటుంబ చరిత్ర, ధూమపానం, పొగాకు వినియోగం, అధిక మద్యపానం, మాదకద్రవ్య దుర్వినియోగం వంటి ప్ర
క్యాన్సర్ శరీరంలోని దాదాపు ఏ భాగంలోనైనా సంభవించవచ్చు. చర్మం, గొంతు, ఊపిరితిత్తులు, రొమ్ము, కాలేయం, కడుపు మొదలైనవి. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ నయం చేయలేని విధంగా మారుతుంది, ఇది చివరకు ప్రాణాలను తీసివేస్తుంది.
మనం కోపంగా ఉన్నప్పుడు ఆహారం తినటం సాధారణ అలవాటు. కడుపు నిండుగా ఉన్నా కూడా తింటాం. అయితే, ఒత్తిడిలో ఉన్నప్పుడు తినే ఆహారం శారీరకంగా కాకుండా మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాకుండా అంతర్గత ఆరోగ్యానికి హానికలిగిస్తుంది. కోపంగా ఉన్నప్పుడు
ఎకరానికి 2 వేల నుంచి 2,500 పిల్లను వదులుతున్నారు. వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో రెండంగుళాల సైజులో అంటే ఫింగర్ లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు.
బాసుమతి అంటే సువాసన గలది అని అర్థం . భారతదేశం నలుమూలలా సువాసన గలిగిన ధాన్యం రకాలను చాలా కాలం నుండి పండిస్తున్నారు అయితే ఉత్తర భారతదేశంలో పండిస్తున్న సువాసన గల ధాన్యం బాసుమతి పేరుతొ ప్రసిద్ధి చెందటం వల్ల మిగిలిన సువాసన కలిగిన రకాలకు ప్రాధ్య�
మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సం�
కొబ్బరి నుండి ఆదాయం పొందాలంటే మూడేళ్ల పాటు ఆగాల్సిందే. అప్పటి వరకు పెట్టుబడులు, ఇంటి ఖర్చుల కోసం సమీకృత వ్యవసాయం చేయాలనుకున్నారు. అందుకే కొబ్బరితోటలోనే కొద్ది విస్తీర్ణంలో చేపల చెరువును తీసి అందులో పలు రకాల చేపలను పెంచుతున్నారు.
ఖరీఫ్ లో వర్షాధారంగా వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో వుంది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం.
తెలంగాణలో బోర్లు, బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. చెరువులు, కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజు�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ లిస్ట్, రాతపరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వార�
ఒత్తిడి అనేది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, వృత్తిపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి ఆహార ఎంపికలు, శారీరక శ్రమతో కూడిన సమతుల్య జీవనశైలి వల్ల దాని నుండి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని ప్రేరేపించే పరిస్థితులను గుర్