Home » Author »Guntupalli Ramakrishna
నవ్వుతూ యోగా సెషన్లో పాల్గొనేవారు లోతైన శ్వాస, నవ్వులతో కూడిన అనుకరణను కొనసాగిస్తారు. ఈతరహా వ్యాయామాలు కొంతమంది సన్నిహితులతో కలసి చేస్తారు. దీని వల్ల కంటిచూపుతో , ఉల్లాసభరితంగా ఉండేలా చేసేందుకు దోహదపడుతుంది. ఆలోచన నవ్వును ప్రేరేపించడం, ఇ�
మగవారి కంటే స్త్రీలు ఆర్థరైటిస్కు గురయ్యే అవకాశం ఎందుకు ఎక్కువ అనే దానిపై అనేక అంశాలు కీలకం. ఆర్థరైటిస్ కు దారితీసేందుకు హార్మోన్లలో మార్పులు, శరీర నిర్మాణం, జీవనశైలి అలవాట్లు, వంశపారంపర్యతతో సహా వివిధ కారకాలు ప్రభావితం చేస్తాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్ డీతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్ అధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభ వేతనంగా ప్రొఫెసర్ కు 1, 59,100, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు
బ్లూబెర్రీస్ లోని అధిక యాంటీఆక్సిడెంట్ , ఆంథోసైనిన్ల కారణంగా వాటిని శక్తివంతమైన సూపర్ఫుడ్గా చెప్పవచ్చు. బ్లూబెర్రీ వినియోగం వల్ల హృదయనాళ ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. మెదడు మెరుగైన జ్ఞాపకశక్తితో చురుకుగా పనిచే
సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతుంటారు. బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటటానికి ఉపయోగిస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద �
వేసవి వచ్చిందంటే గుర్తుకొచ్చేది పుచ్చకాయ. వేసవి ఉష్టతాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రతీ ఒక్కరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. గతంలో నదీపరివాహక ప్రాంతాలకు ఎక్కువగా పరిమితమైన ఈ పంట సాగును కొంతమంది ఔత్సాహిక రైతులు అన్ని ప్రాంతాల్లోను సాగుచేస్తూ �
రాష్ట్రంలో 9 రకాల సమస్యాత్మక భూములు ఉన్నాయి. వీటిలో లోతు తక్కువ భూములు, తక్కువ నీటి నిల్వ శక్తి గల భూములు, గట్టిపొర భూములు, మాగాణిలో ఆరుతుడి భూములు ఉన్నాయి. అలాగే తీవ్రవాలు, తెల్లచౌడు, కారు చౌడు, ఆమ్ల నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలతో పాటు.. సల్ఫై�
ఇటీవల కాలంలో జామపండ్లకు విపరీతమైన గిరాకీ పెరగడం.. అందుకు అనుగుణంగానే హైబ్రీడ్ రకాలు రావడం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి అధిక దిగబడిని తీసే పద్ధతులు రావడంతో రైతులకు లాభాల పంటగా మారిపోయింది.
జంక్ ఫుడ్స్ సాధారణంగా అధిక క్యాలరీలు, చక్కెర మరియు కొవ్వుతో కూడిన అత్యంత ప్రాసెస్ చేయబడిన ఆహారాలు. ఈ ఆహారాల్లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి.
శాఖాహారులు సోయాబీన్స్ నుండి మంచి ప్రోటీన్ పొందవచ్చు. సోయా పాలతో తయారు చేసిన టోఫు మార్కెట్లో దొరుకుతుంది. 100 గ్రాముల టోఫులో 8 గ్రాముల ప్రొటీన్ లభ్యమవుతుంది. కాబట్టి జిమ్కు వెళ్లేవారు తప్పనిసరిగా టోఫును ఆహారంలో చేర్చుకోవాలి.
తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడా�
జూన్ మొదటి వారంలో అయితే ధీర్ఘకాలిక రకాలను సాగుచేసుకోవచ్చు. జూన్ చివరిలో మధ్యకాలిక రకాలను సాగుచేసుకోవాలి. ఆలస్యమైన ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను వేసుకోవాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త �
తెలంగాణలో బోర్లు బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజుల కాలపరిమి�
తక్కువ నీటితో సాగయ్యే ఈ పంటకు చీడపీడల సమస్య కూడా తక్కువే. ఎరువులు కూడా అంతగా అవసరం ఉండదు.. ముఖ్యంగా కొబ్బరి తోటలో కొత్తిమీర సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో మడులు చేయాలి.
దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ పాసైన వారిని అర్హులుగా నిర్ణయించారు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయ�
వయసు పెరిగే కొద్దీ మన శరీరం చాలా మార్పులకు లోనవుతుంది. ఈ మార్పులు మధుమేహం లక్షణాలపై ప్రభావం చూపుతాయి. శిశువులు, పసిబిడ్డలలో, దాహం యొక్క లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. పెద్ద మొత్తంలో ద్రవాలు తీసుకోవడం వంటి సూక్ష్మమైన మార్పులను గుర్తిం�
కొబ్బరి నూనె గోర్లు , క్యూటికల్స్ కోసం సహజ మాయిశ్చరైజర్ గా ఉపయోపడుతుంది. ఆలివ్ నూనె మంచి మూలం విటమిన్ ఇ. ఇది ఆరోగ్యకరమైన గోళ్లకు మేలు చేస్తుంది. కూటికల్స్ , గోళ్లకు ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల వాటిని హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
సాదారణంగా సికిల్ సెల్ వ్యాధి లక్షణాలు బాల్యం నుండే ప్రారంభం అవుతాయి. లక్షణాల తీవ్రత అనేది వ్యక్తులకు, వ్యక్తులకు మధ్య మార్పు ఉంటుంది. వ్యాధి తీవ్రమైన సందర్భంలో దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. మరణాలు సంభవిస్తాయి.
తెలంగాణలో ప్రతి ఏటా లక్షా నుండి లక్షా 20 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ ఖరీఫ్ లో దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు . ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది.
జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచంలోకేల్ల భారత దేశం అగ్రగామిగా ఉండగా, భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లానుండి, ప్రకాశం, నెల్లూరు జిల్లా వరకు కోస్తాతీరం వెంట జీడిపంట సాగవుతుంది. అయితే రాష్ట్రంలో అధికంగా శ్రీకాకుళం జి