Home » Author »Guntupalli Ramakrishna
కొన్ని సందర్భాల్లో, వైద్య చికిత్సకు స్పందించని తీవ్రమైన ఛాతీ నొప్పి ఉన్న వ్యక్తులకు బైపాస్ సర్జరీ అవసరం అవుతుంది. అయితే చాలా సందర్భాలలో, జీవనశైలి మార్పులు, మందులు ,యాంజియోప్లాస్టీతోపాటు మరికొన్ని ప్రభావవంతమైన చికిత్సలు ప్రయత్నించి చూడాల�
భారతదేశంలో మరణించినవారి నుండి అవయవాలను సేకరించటానికి అవకాశాలు ప్రభుత్వ రంగ ఆసుపత్రులల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి రాష్ట్రం మరణించిన వారి నుండి అవయవాలను సేకరించటానికి దృష్టి సారించేందుకు ఒక నోడల్ ఆసుపత్రిని ఏర్పటు చేస్తే తద్వారా అవయవ ద�
తెలంగాణలో ప్రతి ఏటా లక్షా నుండి లక్షా 20 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఖరీఫ్ లో దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో సాగవుతూ ఉంటుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు .
తుల వద్ద కూరగాయలు ఉన్న విషయం తెలిసిన చేపల చెరువుల నిర్వాహకులు గుమ్మడికాయలను వారే కోత కోయించి చెరువుల వద్దకు తెచ్చి ప్రతిరోజు చేపలకు అహారంగా పెడుతున్నారు.
రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంట
అయితే పొగాకును సాగుచేయడం ఒకెత్తయితే.. ఆకులను దండలుగా కట్టడం మరో ఎత్తు. ఒక్కో ఆకును కలిపి కుట్టాలి. ఇందుకు కూలీల అవసరం కూడా ఎక్కువ. ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది. ఈ పనికి ఎవరూ రావడం లేదు. సమయానికి దండకట్టి, ఆరబెట్టకపోతే ఆకులు చెడిపోతాయి.
అభ్యర్థులను అకడమిక్లో సాధించిన మార్కుల ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటిస్గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్త
బ్లూబెర్రీస్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయి.
పరిశోధకులు క్షీణించిన హార్మోన్ను కార్టికోస్టెరాయిడ్తో భర్తీ చేసినప్పుడు, కీటో డైట్ కణితులను తగ్గించింది, కానీ క్యాచెక్సియాను నివారించలేదు. క్యాన్సర్ అనేది మొత్తం శరీరానికి సంబంధించిన వ్యాధి. ఇది పెరగటానికి సాధారణ జీవ ప్రక్రియలను పునర�
నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. బొడ్డు ప్రాంతంలో కొవ్వు ఏర్పడటంతోపాటు ,బరువు పెరగడానికి దారితీస్తుంది. సరైన ఆరోగ్యం ,బరువు తగ్గడం కోసం రాత్రి సమయంలో కనీసం 7-8 గంటల నిద్ర పోవటాన్ని లక్ష్యంగా పెట్టుకోండి.
విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే పసుపుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో సంప్రదాయ పసుపు దిగుబడి రెండేళ్లకు ఒకసారి వస్తుంది. ఎకరాకు 4 నుండి 5 టన్నుల పచ్చిపసుపు దిగుబడి వస్తుంది. ఎండు పసుపు 1200 నుండి 1400 కిలోల వరకు వస్తుంద
విత్తన బ్యాగులపై వుండే పసుపు, నీలం రంగు ట్యాగులు... అది బ్రీడర్ విత్తనమా, లేక ఫౌండేషన్ విత్తనామా అనే వివరాలు తెలియజేస్తాయి. కొంతమంది రైతులు ధర తగ్గుతుందని రసీదులు లేకుండా కొనుగోలు చేస్తూ వుంటారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. విత్తనం కొన్నప�
ఎకరంలో కొద్ది పాటి విస్తీర్ణంలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను ఏర్పాటు చేసి బీర, కాకర సాగుచేస్తుండగా.. ఆ పందిళ్లకింద అంతర పంటగా పొదచిక్కుడు, బంతి, వంగ, సొర, దోస సాగుచేస్తున్నారు. మిగితా విస్తీర్ణంలో బెండను సాగుచేస్తూ.. ఒక పంట తరువాత ఒక పం�
సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు.
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 10 జులై 2023ని చివ
కద్వా బాదం మధుమేహం ఉన్న వ్యక్తులకు భోజనానికి మధ్య ప్రయోజనకరమైన చిరుతిండిగా ఉపయోగపడుతుంది. ఈ బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది, ఇది మధుమేహం నిర్వహణ , రక్తంలో చక్కెర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. చేదు బాదంపప్పులను వివిధ మూలికా, ఆయుర్వేద ,యు
రక్తదానం వల్ల ఆపదలో అత్యవసరసమయాల్లో ప్రాణాలను కాపాడటానికి తోడ్పడుతుంది. రక్తదానం చేయడం వల్ల దాతలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు అవసరమైన సహాయాన్ని అందించడమే కాకుం
లీచీ సీడ్ గింజల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ పదార్ధాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యలను తగ్గించగలవ�
పచ్చిరొట్ట పెంపకంపై ఇటు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచేలా వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పిస్తున్నది. భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించేలా రాష్ట్ర రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నది.
అధిక ప్రోటీన్ వినియోగం స్పెర్మ్ కౌంట్ పెరగడానికి తప్పనిసరిగా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అధికమోతాదులో ప్రోటీన్ తీసుకోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.