Home » Author »Guntupalli Ramakrishna
సాధారణంగా జూన్ నుండి ఆగస్టు వరకు చేపల గుడ్ల ఉత్పత్తి ఉంటుంది. అయితే మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ప్రేరిపిత సంతానోత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం ఇంజక్షన్లు ఇచ్చి తద్వారా గుడ్ల ఉత్పత్తి చేస్తున్నారు. ఆ గుడ్లను ట్యాంకుల్లో వదిలి పిల్లలుగా మ
అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగటమే కాకుండా, పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దీనికితోడు మనం అందించే నీటిలో వుండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నా�
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీఎంఏఐ, సీఎస్, పీజీ డిగ్రీ, ఎంఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టర్వ్యూ లేదా టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలో సాధిం�
కార్టిసాల్ మరియు మెలటోనిన్ ఒకదానితో ఒకటి పోటీ పడుతాయి. అయితే అవి కలిసి జీవించలేవు, ఇది చాలా హార్మోన్ల సమస్యలకు దారితీస్తుంది. త్వరగా రాత్రి భోజనం చేయడం వల్ల శరీరానికి రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మెలటోనిన్ విడుదల చేయడానికి తగినం
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా హైపోగ్లైసీమియా , హైపర్గ్లైసీమియా వల్ల వచ్చే తలనొప్పికి చికిత్స చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే, సాధారణ తలనొప్పిని కలిగి ఉన్న వ్యక్తులు వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది.
అధిక రక్తపోటు, మధుమేహం మహిళల్లో మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణాలు. ఆయుర్వేదం ఆహార మార్పులు, మూలికా నివారణలు, ఒత్తిడి నిర్వహణ ,క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన రక్తపోటు , రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల, తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది.
కోస్తా జిల్లాల్లో ఆగష్టు సెప్టెంబరు వరకు విత్తుకోవచ్చు. సారవంతమైన నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా వుంటాయి. తెలంగాణలో ఎక్కువమంది రైతులు వర్షాధారంగా సాగుచేస్తున్నారు . ప్రస్థుతం సోయాచిక్కుడు విత్తేందుకు అనుకూలం సమయం.
పాడి పరిశ్రమ, జీవాల పెంపకం ఉపాధినిచ్చే మార్గాలుగా అధిక ఆదరణ పొందుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన యువత సైతం పశువులు, జీవాల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతున్నారు. మరి ఈ రంగంలో రాణించాలంటే రైతులు ముందుగా పశుగ్రాసాల సాగుపైన ప్రత్యేక దృష్టి సా
తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది.
ఆసక్తి, అర్హతక కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంబీఏ లేదా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధి�
పసుపును కూరలు, కూరగాయలు,, సూప్, పాలలో ఇలా వివిధ రూపాల్లో ఉపయోగించడం ద్వారా మన రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చవచ్చు. మంటను సమర్థవంతంగా తగ్గించే కర్కుమిన్ యొక్క ఇతర ప్రయోజనాలను అందాలంటే సరైన పసుపు పొడిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఒక రోజులో నిరంతరం నడవడం కష్టంగా ఉంటే, మీకు అనుకూలమైన సమయాల్లో నడవటాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే, ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు మరియు సాయంత్రం 10 నిమిషాలు. ఇందుకోసం ఫిట్నెస్ ట్రాకర్తో కూడిన స్మార్ట్ఫోన్ ఉపయోగించవచ్చు.
మూత్రాశయ క్యాన్సర్ కు అందుబాటులో ఉన్న చికిత్సలు ; మూత్రాశయ క్యాన్సర్కు సమర్థవంతమైన చికిత్సకోసం వైద్యులు కొన్ని పద్దతులను అనుసరిస్తున్నారు. శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి చికిత్స పద్ధతులను అను�
బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో నానాటికీ వినియోగం పెరుగుతోంది. దీంతో పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా వుంది. అధిక విస్తీర్ణంలో సాగుకు మొగ్గుచూపుతున్నారు . ఆగష్టులో మొక్కలు నాటేందుకు కొంతమంది రైతులు నారు మొక్కలు పెంచుతున్నారు.
అధికంగా దీర్ఘ, మధ్యదీర్థకాలిక వరి రకాలను సాగుచేస్తుంటారు. దీర్ఘకాలిక రకాల పంటకాలం 140 నుండి 155 రోజులు. మధ్య కాలిక రకాల పంటకాలం 125 నుండి 135 రోజులు వుంటుంది. సాగు నీటి వసతి, మార్కెట్ గిరాకీని దృష్టిలో వుంచుకుని, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట�
ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారత దేశానికి ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించటం విశేషం. అయితే ఈ ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ�
వరికోసేందుకు రైతుకు అందుబాటు ధరలో వున్న యంత్రం ప్యాడీ రీపర్. ఇది 5 హెచ్.పి డీజిల్ ఇంజనుతో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి నడుపుతూ 2గంటల్లో ఎకరా పొలాన్ని కోయగలదు. కింది భాగంలో వున్న బ్లేడ్లు వరిని కోయగా, బెల్టులు కోసిన వరిని కుడివైపుకు వేస్�
షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.28,000ల వరకు జీతం చెల్లిస్తారు. అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో జూన్ 17, 2022వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానం మానేయడం, మద్యపానాన్ని పరిమితం చేయడం వంటి జీవనశైలి మార్పులు డయాబెటిక్ నెఫ్రోపతీని నిర్వహించడంలో కీలకమైనవి. ఆరోగ్యకరమైన జీవనశైలి రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు , బరువును నియంత్రించడంలో సహా