Home » Author »Guntupalli Ramakrishna
రోగనిరోధక శక్తిని పెంచడం , చిగుళ్ల యొక్క కణజాల సమగ్రతను కాపాడటం ద్వారా, విటమిన్ D తగినంత స్థాయిలు నోటి శస్త్రచికిత్సల తర్వాత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేగంగా కోలుకునేలా చేస్తుంది.
వర్షాధారంపై అధారపడి భూములు సాగు చేసే రైతులు రానున్న ఖరీఫ్ కు ఇప్పటి నుండే సన్నధ్ధం కావాల్సిన అవసరం ఉంది. జూన్ నెల నుంచి అక్టోబరు వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు.
యువతలో అధిక రక్తపోటు, మధుమేహం ,అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. ధూమపానం, పొగాకు వాడకం, మాదకద్రవ్యాల వినియోగం మొదలైన చెడు అలవాట్లు వల్ల గుండె సమస్యలు అధికమవుతున్నాయి.
అభ్యర్థులను షార్ట్లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 76,101 నుంచి రూ. 89,890 వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువకాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో వున్నాయి.
పొలంలో ఏ పంటలూ లేని వేసవికాలంలో, భూసార పరీక్షలు చేయించటానికి అనువైన సమయం. నేల స్థితిగతులను తెలుసుకుని, అవసరం మేర ఎరువులను వాడుకోవటం వల్ల ఎరువులపై పెట్టె ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు.
నేరేడులోని అధిక ఆల్కలాయిడ్ కంటెంట్ హైపర్గ్లైసీమియా లేదా అధిక రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. పండుతో పాటు, విత్తనాలు, ఆకులు మరియు బెరడు నుండి సేకరించిన పదార్దాలు , శరీరంలోని అధిక రక్త చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.
వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వరకు వివిధ పంటకు వాడవచ్చును. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చెట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయడంవల్ల మంచి దిగుబడి సాధించవచ్చు.
శిశువులను ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచాలి. తప్పనిసరిగా ఎండలో ఉంటే, వారి ముఖాన్ని కప్పి ఉంచేందుకు వెడల్పుగా ఉన్న టోపీలతో సహా వారి శరీరాన్ని కప్పి ఉంచే తేలికపాటి దుస్తులు ధరింపచేయాలి.
ఎక్కువ గంటలు గడిచిన నిల్వ ఉంచిన ఆహారాలను తీసుకోరాదు. హైడ్రేటెడ్ గా ఉండటం , క్రమం తప్పకుండా నీరు త్రాగడం ద్వారా శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడం చాలా ముఖ్యం.
ఎరువును వేసిన తరువాత మట్టితో కప్పాలి. ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి లేదా, ఆముదం పిండి లేదా, గానుగ పిండిని వేయాలి. అలాగే ఒక్కో చెట్టుకు యూరియా 1600 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్ 2.5 కిలోలు, పొటాష్ 1 కిలో అందించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పదికాలాలపాటు పెరిగే కొబ్బరి తోటకు కోకోసాగు ఊతంగా నిలుస్తోంది. కోకో చెట్లకు ఆకును విపరీతంగా రాల్చే గుణం వుండటం వల్ల ఇది కుళ్లి సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతోంది.
చెర్రీటమాట పండించిన ఈ యువకుడు ప్రయోగాత్మకంగా ఈ సారి మేఘాలయాకు చెందిన రకానికి చెందిన లాక్డాంగ్ పసుపు రకాన్ని పండిస్తున్నారు. మేఘాలయ కు చెందిన ఈ రకం పంటకాలం 9 నెలలు. ఇప్పటికే 8 నెలలు పూర్తయ్యింది.
సాధారణంగా రైతులు 10 పిఎల్ పిల్లలను తీసుకొచ్చి పెంచుతుంటారు. అవినాణ్యమైనవా.. లేదా అని తెలుసుకునేందుకు ల్యాబ్ లలో పరీక్షలు సైతం చేయిస్తుంటారు. అయితే అవి చిన్నగా ఉండటం.. వాటిలోని నాణ్యత గుర్తించలేకపోతున్నారు.
సాధారణంగా రైతులు 10 పిఎల్ పిల్లలను తీసుకొచ్చి పెంచుతుంటారు. అవినాణ్యమైనవా.. లేదా అని తెలుసుకునేందుకు ల్యాబ్ లలో పరీక్షలు సైతం చేయిస్తుంటారు. అయితే అవి చిన్నగా ఉండటం.. వాటిలోని నాణ్యత గుర్తించలేకపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు, ఔషధ లక్షణాలున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతంలో మిరపను సాగు చ
ఖరీఫ్ లో దీర్ఘకాలిక రకాలను వేయకూడదు. మధ్య స్వల్పకాలిక రకాలనే సాగుచేయడం వల్ల పంట చివర్లో బెట్టపరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికి వస్తాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకొని, సాగుచేసినట్లైతే మంచి దిగుబడి�
అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సీఏ లేదా సీఎమ్ఏ లేదా ఎంబీఏ లేదా పీజీడీఎమ్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎమ్ఎస్ ఆఫీస్, ఫైనాన్షియల్ మోడలింగ్ వంటి కంప్యూటర్ నైపుణ్యాలు క
ఇటీవలి సంవత్సరాలలో, వాటిలో చాలా వరకు పాశ్చాత్య ప్రపంచంలో సూపర్ఫుడ్లుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మన ఆహారంలో మూలికలు, సుగంధాలను చేర్చడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు ఔషధ మొక్కల నుండి వస్తాయి.