Home » Author »Guntupalli Ramakrishna
ఇంట్లో కూరగాయలు కోయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ ఉపయోగిస్తుంటే , అలాంటి చర్యలను నిలిపివేయటం మంచిది. వాస్తవానికి, ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో ఉండే హానికరమైన అంశాలు ఆహారంలో కలిసిపోతాయి. వాటిని ఆహారంగా తీసుకున్న వారిలో అనేక వ్యాధులు వ్యా�
చింతపల్లి కేంద్రంగా సుస్థిర సేంద్రియ వ్యవసాయ సంఘం స్వచ్ఛంద సంస్థ రైతులతో పలు రకాల పంటలను సాగుచేయిస్తోంది. ఇప్పటికే విదేశీ కూరగయాలతో పాటు రాజ్ మా, అల్లం, పసుపు, నీలిమందు పంటలను సాగుచేయిస్తున్న ఈ సొసైటీ.. ఇప్పుడు గోంగూర పూల సాగుచేయిస్తోంది.
పందిళ్లు వేయకుండా నేలపైనే పంటలు పండిస్తూ కట్టి.. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తున్నారు. ఒక పంట కోత పూర్తయ్యేసరికి మరో పంట చేతికి వస్తుంది.. పూర్తైయి పంట స్థానంలో మరో పంటను నాటడం.. ఇలా ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టి... ఏడాది పొడవునా నిత్యం ఆదాయం ప�
మన దేశంలోభాస్వరం ఎరువులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యలనుండి రైతులను గట్టెక్కించేందుకు భాస్వరం అవసరం లేని నూతన వరి వంగడాలను భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం అభివృద్ధి చేసింది.
ఎకరాకు కనీసంగా 30టన్నుల దిగుబడి వచ్చే విధంగా ఈ తోట వుంది. ఇటీవలికాలంలో వ్యాపారులు అరటిని గెలతోపాటు కాకుండా తోటవద్దే గెలనుంచి హాస్తాలను వేరుచేసి కిలోల చొప్పున కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రవాణాలో అరటి పాడయ్యే అవకాశం వుండదు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ(ఎండీ, ఎంఎస్, డీఎన్బీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించరాదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ�
నిమ్మరసాన్ని మెడపై రాసుకుంటే మెడ నలుపు తగ్గుతుంది. దీని కోసం, ఒక నిమ్మకాయను బాగా పిండండి. దాని రసాన్ని తీసి, ఆపై దానికి రోజ్ వాటర్ జోడించాలి. దీన్ని మెడకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నీళ్లతో కడిగేయాలి.
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మొటిమలు కలిగించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పసుపును నీటిలో కలిపి తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుడ్లు చౌకగా లభిస్తాయి. అవి మన రోజువారీ జీవితంలో శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్తో పాటు శరీరం దాని సాధారణ పనితీరును నిర్వహించడానికి అవసరమైన అనేక ఇతర పోషకాలను కలిగి ఉంటుంది. గుడ్లు అనే
క్యాన్సర్ శోషరస కణుపులకు వ్యాపిస్తుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఇదంతా జరిగినట్లు లాస్ ఏంజిల్స్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన బృందం తెలిపింది. టార్గెటెడ్ థెరపీ క్యాన్సర్ తిరిగి పునరావృత ప్రమాదాన్ని 25 శాతం తగ్గించింది
ఖర్జూరం, శ్రీగంధంతో పాటు మామిడి, మునగ మొక్కలతో మిశ్రమ పంటలసాగుచేస్తున్న రైతు..3 ఏళ్ల క్రితం 7 వేల వాటర్ ఆపిల్ మొక్కలను నాటారు. గత ఏడాది నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడో పంట దిగుబడిని పొందుతున్నారు. ఈ పంటకు పెద్దగా పెట్టుబడి అవసరం
వేముల కొండ గ్రామంలో ఎకరం భూమిని లీజుకు తీసుకొని.. అందులో చెరువును తవ్వించి వియత్నం కొరమేను పిల్లను పెంచుతోంది. సమయానికి అనుకూలంగా దాణా వేస్తూ.. ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తోంది. అందుకే చేపపిల్లల మరణాలు జరగలేదు. అంతే కాదు జనవరి 31 వర�
ఇక్కడి రైతులంతా ఎకరం, రెండు, మూడు ఎకరాల సన్న చిన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే.. తక్కువ నీరు.. తక్కువ పెట్టుబడి.. రోజు ఆదాయం.. దగ్గరలో మార్కెటింగ్ సదుపాయం ఉండటంతో ఒకరి తర్వాత.. ఒకరు, ఇలా కూరగాయలను సాగు చేస్తూ.. కళ
ప్లాస్టిక్ ప్యాకేజింగ్కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ వాటి కంటే గాజు సీసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలకు ఆడుకోవడానికి ప్లాస్టిక్ బొమ్మలు ఇవ్వకపోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రసాయనాలు రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. పర్యావరణంలో విష
30 ఏళ్లు పైబడిన వారికి, జుంబా డ్యాన్స్ జీవక్రియను మెరుగుపరచటంలో సహాయపడుతుంది. కొవ్వు , కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. వయస్సుతో సంభవించే జీవక్రియ యొక్క సహజ మందగింపును నిరోధించడంలో సహాయపడుతుంది. రక్తపోటు, మధుమేహం మరియు గుండె జబ్బులు వంట�
వయసుతో పాటు మన ఆహారపు అలవాట్లు మారుతున్నందున, మన నోటి పరిశుభ్రత పద్ధతులు కూడా మారాలి. నోటి పరిశుభ్రతకు సంబంధించిన వయస్సును బట్టి మార్చుకోవాలి. పిల్లలు, యుక్తవయస్కులు, పెద్దలు , వృద్ధులందరికీ నోటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తోపాటు ప్రత్యేక అవస
7 ఏళ్ళపాటు పూర్తిగా ప్రకృతి విధానంలో సాగుచేసిన రైతు.. శ్రమ అధికంగా ఉండటం.. కూలీలు అధికంగా అవుతుండటంతో మూడేళ్లుగా సెమీఆర్గానిక్ విధానంలో మామిడి సాగుచేస్తున్నా. ఇందుకోసం తోటలోనే పశువులను పెంచుతూ... వాటి నుండి వచ్చే వ్యర్థాలను మొక్కలకు అందిస్త
కొంతమంది రైతులు ధర తగ్గుతుందని రసీదులు లేకుండా కొనుగోలు చేస్తూ వుంటారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. విత్తనం కొన్నప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ మొలకశాతం తక్కువగా వున్నా, విత్తనాలు నాశిరకానివైనా, పరిహారం పొందటానకి ఈ బిల్లుల�
గత ఏడాది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సకాలంలో పంట యాజమాన్య పద్ధతులు పాటించలేకపోవడంతో , గులాబిరంగు పురుగు ఉధృతి పెరిగింది. దీంతో దిగుబడి, నాణ్యత గణనీయంగా తగ్గింది. అంతే కాకుండా ఈ పురుగు ఆశించినందుకు పత్త�
పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.. మరో రెండు రకాలను విడుదలకు సిద్దం చేసింది. బిపిటికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఎం.టి.యు – పన్నెండు ఎనబై రెండు రకం చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిస్తోంది. ఖరీఫ్ రబీకి అనువ�