Home » Author »Guntupalli Ramakrishna
ముఖ్యంగా వేరుశనగ పంటలో తెగుళ్లు వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పంట, వేసిన 25-30 రోజులకే మొక్కలు చనిపోతున్నాయి . ఈ పరిస్థితులను అధిగమించాలంటే విత్తనం వేసేముందు విత్తన శుద్ధి తప్పని సరిగా చేయాలి.
తులసి మొక్కను ఔషధ గుణాల నిధిగా చెబుతారు. తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థ స్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం, గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని అనాదిగా పెద్దల నమ్మకం. హిందు సంస్కృతి సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మొక్కగా దీన్ని కొలుస్తా
అంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక వాతావణ పరిస్థితులు ఉంటాయి. అందుకే వ్యవసాయంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరుగాంచాయి. ఏటా తుఫానుల బెడదతో పంటలు ముంపుకు గురై , రైతులు తీవ్రంగా నష్టపో�
హైడెన్సిటీ పద్ధతిలో నాటుకుని, ఏటా కొమ్మ కొత్తరింపుల ద్వ్రారా మొక్కల ఎత్తును నియంత్రిస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది. మొక్కలు త్వరగా నాటుకుని అభివృద్ధి చెందటానికి తక్కువ వర్షపాతం వున్న ప్రాంతాల్లో జూన్ - జూలై మాసంలోను , ఎక్కువ వర్షపాతంగల
జిమ్కి వెళ్లడం అనేది రోజువారి దినచర్యగా మారడంతో వ్యాయామం చేయడానికి గొప్ప ప్రేరణ కలిగిస్తుంది. జిమ్ లో వ్యాయామాలు చేస్తూ ఇతర వ్యక్తుల చుట్టూ ఉండటం వల్ల ఫిట్ నెస్ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పటికే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,12,221 మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేసుకోగా , మొత్తం 915 పరీక్షా కేంద్రాలను పరీక్ష నిర్వాహణకు అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9.30 నిమిషాల నుండి 12.45 వరకు జరుగుతుంది.
ధూమపానం యొక్క హానికరమైన ప్రభావాలు కళ్ళపై నా పడతాయి. కంటిశుక్లం, మాక్యులార్ డీజెనరేషన్, డ్రై ఐ సిండ్రోమ్తో సహా అనేక కంటి వ్యాధులు దీర్ఘకాలిక ధూమపానం ద్వారా తీవ్రతరం అవుతాయి. ధూమపానం వల్ల ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా, ధూమపానం చేసేవారు కంట
పులుపు గా ఉండే వంటలను చేసేందుకు మామిడి గుజ్జును ఎక్కువమంది వినియోగిస్తారు అయితే దొరకనప్పుడు ఎక్కువమంది ఓరుగుల పై ఆధార పడతారు. అంతే కాదు ఉత్తరాధి రాష్ట్రాల్లో తియ్యట మామిడి పచ్చడని ఇష్టపడుతుంటారు.
రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఆర్.ఎన్.ఆర్ - 31479( ముప్పైఒకటి నాలుగు వందల డెబ్బైతొమ్మిది) సన్నగింజ రకం, ఆర్.ఎన్.ఆర్ - 29325 (ఇరువై తొమ్మిది మూడువందల ఇరువై అయిదు ) దొడ్డుగింజ రకాలు రైతు క్షేత్రంలో అధిక దిగుబడిని నమోదు చేస్తున్నాయి.
స్స్రింక్లర్ సేద్యంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు లేదా భూమిపైన విరజిమ్మటం జరుగుతుంది. ఈ విధానంలో పైపుల్లో ప్రవహింపచేసినపపుడు ఈ నీరు పైపులపై అమర్చబడిన స్ప్రింక్లర్ నాజిల్ గుండా తుంపర్లుగా విడిపోయి వర్షపు జల్లులుగా నేలపై పడుతోంద�
ముఖ్యంగా వరి సాగుచేసే ప్రాంతాల్లోని భూముల్లో ప్రధానంగా బోరునీరు వాడే ప్రాంతాల్లో ఈ చౌడు ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. అంతే కాదు చాలా ప్రాంతాల్లో సాగుభూములు నిరుపయోగంగా మారుతున్నాయి. సాధారణంగా భూమిలో వుండే కొన్నిరకాల లవణాల వల్ల భూమి పైభాగ�
ఆన్లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జూన్ 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష జులై 23వ తేదీన ఉంటుంది.
ప్రకోప ప్రేగు సిండ్రోమ్ అనేది కడుపు నొప్పిని కలిగించే ఒక సాధారణ రుగ్మత. ఇది పెద్ద ప్రేగులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. పేగు కండరాలలో సంకోచాలు, ఒత్తిడి, సూక్ష్మజీవులలో మార్పులు, జీర్ణవ్యవస్థలో మార్పులు సాధారణ కారణాలుగా చెప్పవచ్చు. కడుపు �
మిరపలో అధిక దిగుబడి సామర్ధ్యం వున్న అనేక సూటి రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ వీటి సాగు పరిమితంగా వుంది. సూటి రకాల్లో ఎరువుల వాడకం తక్కువ వుండటం వల్ల చీడపీడల సమస్య తక్కువ వుంటుంది. దీనివల్ల సాగు ఖర్చులు కూడా అదుపులో వుంటాయి. వీటి�
అన్నిరకాల ఉద్యాన పంటలకు నులిపురుగులు ప్రధాన సమస్య మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయటం వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి . వీటిని నెమటోడ్స్ అని కూడా అంటారు.
ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రోజువారీ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, పెరుగు, కేఫీర్ , కిమ్చి వంటి పులియబెట్టిన ఆహార�
బ్లడ్ క్యాన్సర్ అనేది రక్తంలో ఏర్పడే కణజాలాల క్యాన్సర్, ఇది ఇన్ఫెక్షన్తో పోరాడే శరీర సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. తీవ్రమైన మరియు ప్రాణాంతక అనారోగ్య పరిస్ధితికి దారితీసేలా చేస్తుంది. శరీరంలోని రక్త కణాల సాధారణ ఉత్పత్తి ,పనితీరుకు
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది ఎక్కువ సమయం స్క్రీన్ వాడకం వల్ల వస్తుంది. ఇది అనేక రకాల లక్షణాలను సూచిస్తుంది. ఈ లక్షణాలలో కొన్ని కంటికి అసౌకర్యం, కళ్ళు పొడిబారటం, కంటి అలసట, అస్పష్టమైన దృష్టి , ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు గడపటం వల్ల తలనొప్ప�
వల కాలంలో సీడ్ వేసిన 25 రోజుల లోపునే వైట్ స్పాట్ వైరస్ వ్యాధి సోకి రొయ్యలు చనిపోతున్నాయి. నిజానికి వేసవి వనామికి మంచి సీజన్ అలాంటిది . కానీ వైట్ స్పాట్ వైరస్ సోకటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చెరువుల్లో ఎక్కడ చూసిన మృత్యువాత పడిన రొయ
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు తగినంత హైడ్రేషన్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. నిర్జలీకరణం మొత్తం కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ ,ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిర్జలీకరణ కాలేయ