Home » Author »Guntupalli Ramakrishna
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్ , డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్త�
సైక్లింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. శరీరం ఇన్సులిన్ను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది, సమర్థవంతమైన మధుమేహ నిర్వహ�
కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటుంది. శాఖాహారం కీటో మీల్స్కు బాగా ఉపకరిస్తుంది. వంటలో నూనెగా కొబ్బరి నూనెను ఉపయోగించండి. స్మూతీస్ , సలాడ్లలో తియ్యని కొబ్బరి ముక్కలను కలిపి తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి.
సుక్రోలోజ్ జీవక్రియలతో సంబంధం కలిగి ఉండి ఆరోగ్యంపై ప్రభాచూపుతున్న తరుణంలో ఇది ఆందోళనలను పెంచుతుంది. సుక్రలోజ్ తీసుకోవటంలో నియంత్రణ పాటించటాన్ని పునఃపరిశీలించాలని లేకుంటే నష్టాలు కలుగుతాయన్న దానికి ఈ పరిశోధనతో నిర్ధారణ అయింది.
రైతు సింహాద్రి శ్రీనివాసరావు తనకున్న 4 ఎకరాల్లో ఉద్యానశాఖ అధికారుల సహకారంతో 12 ఏళ్ల క్రితం బంగినపల్లి మామిడి మొక్కలను నాటారు. నాటిన 3 ఏళ్లనుండి పంట దిగుబడులను పొందుతున్నారు.
నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత, కాపు వుంటుంది. కానీ రైతుకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే. పూత వచ్చిన నాలుగు నెలలకు కాయ పక్వానికి వస్తుంది. ప్రస్థుతం వచ్చే పూత నుండి అధిక దిగుబడి సాధించాలంటే నీటి యా�
అయితే ఈ ఏడాది కూరగాయల పంటలకు తెగుళ్లు సోకడంతో కొంతమేరకు నష్ట వచ్చినప్పటికీ, పూలసాగు రైతులను ఆదుకుంది. వ్యాపారులు ఇక్కడి మార్కెట్ లో కిలో కనకాంబరాల పూలను 500 నుండి 700 రూపాయలకు కొనుగోలు చేసి సాలూరు, బొబ్బిలి, విజయనగరం, పార్వతీపురం, గజపతినగరం, ఒడ
గ్రాసాల ఉత్పత్తి ఎక్కువగా వున్న సమయాల్లో పచ్చిమేతలను సైలేజీ గా నిల్వచేసుకున్నట్లయితే... వేసవికాలాల్లో వాడుకుని మేతల కొరతను అధిగమించవచ్చు. మేతలతోపాటుగా సమీకృతదాణాలను అందించినట్లయితే జీవాల ఎదుగుదల ఆశాజనకంగా వుంటుంది.
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో నోటిఫికేషన్లో సూచించిన విధంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆ�
పొటాషియం అధికంగా ఉండే పుచ్చకాయ రసం కడుపులో ఆమ్లాన్ని తటస్తం చేస్తుంది. ఇది మెటబాలిక్ రేటును వేగవంతం చేస్తుంది. ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి అసిడిటీ ఉంటే ఈ జ్యూస్లో కాస్త బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగండం మంచిది.
నడవడానికి శుభ్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే అరికాళ్ళకు గాయం , ఇన్ఫెక్షన్ వంటివి రాకుండా కాపాడుకోవచ్చు. బయట నడిచిన తర్వాత పాదాలకు ఏదైనా గాయం,ధూళి దమ్ము అంటుకుందేమో చూసుకోవాలి. బయట చెప్పులు లేకుండా నడిచిన తర్వాత పాదాలను బాగా కడగాలి.
ఒక కప్పు కాఫీ తో చాలా మంది తమ రోజును ప్రారంభిస్తారు. ఇలా చేయటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటామని అనుకొంటారు. అయితే కాఫీలోని కెఫిన్ మూత్రవిసర్జన ,నిర్జలీకరణానికి కారణమవుతుంది. ఎంత ఎక్కువ కాఫీ తాగితే డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు ఎక్కువగా
తెలంగాణలో హైదరాబాద్ రాజేంద్రనగర్ భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కొన్ని రకాల వంగడాలను అభివృద్ధి చేశారు. ఇవి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. మరికొన్ని రకాలైతే ప్రపంచంలో దాదాపు 40 నుండి 50 దేశాల్లో సాగవుతున్నాయి.
మార్కెట్ లో కడక్ నాథ్ కోళ్ళకు మంచి డిమాండ్ ఉండటంతో నాటు కోళ్ల పెంపకం చేపట్టాలనుకున్నారు. 2017 లో 500 కడక్ నాథ్ కోళ్లు, 10 పందెం కోళ్లతో కొళ్ల పెంపకం ప్రారంభించారు. అయితే మొదట అంత అవగాహన లేక నష్టాలను చవిచూశారు. అయినా వెనుకడుగు వేయలేదు. దినదినాభివృద్
సాగు విషయంలో రైతులు విక్షణా రహితంగా వ్యవహరించొద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అణుగుణంగా ముందుకు సాగాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది.
ప్రస్థుతం వేసవి పంటను తీసుకున్న రైతు తోటలకు విశ్రాంతినివ్వగా, మరికొంతమంది రైతులు వర్షాకాలం అంటే సీజన్ పంటను తీసుకంటున్నారు. శీతాకాలపు పంట తీసుకునే తోటల్లో కాయ పిందె దశలో వుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మంగు నల్లి ఆశించి విపరీతంగా నష్టం కల�
కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII (సీఆర్పీ) పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను ఐబీపీఎస్ భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల్లో గ్రూప్ ఎ- ఆఫీసర్ (స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస
ఎవరి మూడ్నైనా సెకన్లలో మార్చే శక్తి సంగీతానికి ఉంది. ఇష్టమైన ఒక చక్కని పాట ఒత్తిడిని మరచిపోయేలా చేస్తుంది. ఒంటరిగా , లేదంటే ఎవరితోనైనా కూర్చోని మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి. మిమ్మల్ని సంతోషపరిచే ఆ సాహిత్యాన్ని వినండి.
ముఖానికి మసాజ్ చేయటం వల్ల చర్మానికి రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది, ఇది కణాలకు ఆక్సిజన్ , పోషకాల పంపిణీ జరిగేలా ప్రోత్సహిస్తుంది. పెరిగిన ప్రసరణ ముఖ ఛాయను పెంచుతుంది. చర్మానికి ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన మెరుపును ఇస్తుంది.
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా, బయట ఉంచినప్పుడు సులభంగా పాడయ్యే ఆహారాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆహారపదార్థాలు, వెచ్చగా , తేమగా ఉండే పరిస్థితులలో త్వరగా పాడవుతాయి, ఫలితంగా వాటిని తీసుకున్న వారికి అనారోగ్య సమస్యలు క�