Home » Author »Guntupalli Ramakrishna
అనేక జీవనశైలి మార్పులు రక్తపోటును తగ్గించడంలో మీకు సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. చాలా మంది వైద్యులు ప్రతిరోజూ 30 నుండి 40 నిమిషాలు నడవాలని సిఫార్సు చేస్తారు. అయితే ఏదైనా ఏరోబిక్ యాక్టి�
గుండెపోటు, స్ట్రోకులు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి మరణ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ప్రస్తుత రోజుల్లో నిశ్చల జీవనశైలి కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల నుండి తప్పించుకునేందుకు రన్నింగ్ ఉపకరిస్తుంది.
WHO నివేదిక ప్రకారం, ఆల్కహాల్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. మద్యం సేవించటం వల్ల మిలియన్ల మంది ప్రజల వైకల్యాలు, అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాధుల భారంలో 5.1% ఆల్కాహాల్ వినియోగం వల్లేనని తెలుస్తుంది.
ఆరోగ్యకరమైన సురక్షితమైన ఎంపిక కొబ్బరి నీరు. ఈ నీటిలో ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో మిమ్మల్ని హైడ్రేట్గా , చల్లగా ఉంచుతుంది, శక్తి స్థాయిలను పెంచుతుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాల్షియం, ఐరన్ మరియు విటమిన్ స�
సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు.
తెలంగాణ ప్రాంతంలో ఈ ఖరీప్ కు రైతులు మధ్య, స్వల కాలిక వరి రకాలను మాత్రమే సాగుచేయాలని ప్రభుత్వం కూడా సూచిస్తుంది. అయితే ఈ ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక సన్నగింజ రకాలు వాటి గుణగణాలేంటో చూద్దాం..
ఖరీఫ్లో అపరాల పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. కందిలో అంతర పంటలగా పెసర, మినుగు సాగు చేపట్టవచ్చు. పెసర పంట కాలం 3 నెలలు. జూన్లో నాటిన కంది.. జనవరిలో కోత ప్రారంభించవచ్చు. హార్వెస్ట్కోత కోసే యంత్రంతో పెసరను కోత కోయవచ్చు. పంట మార్పిడి కింద అపరాలను �
40,45రోజుల దశలో మళ్ళీ ఒకసారి కూలీలతో అంతరకృషి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా అరికట్టివచ్చు. నీటి యాజమాన్యంలో భాగంగా వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి వారానికి ఒకసారి తడిని అందిస్తే సరిపోతుంది. ఈవిధంగా ప్రతి దశలోను రైతులు శాస్ర్తీ
వర్షాధారంగా సాగుచేసే జొన్న పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. సమానుకూలంగా ఎరువును వేసి, అంతర కృషి చేస్తే మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంది. ఆలస్యంగా జొన్న విత్తటం వల్ల పైరు తొలిదశలో మొవ్వుతొలుచు ఈగ, కాండం తొలుచు పురుగ�
ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే ఎంపికైన వారు రాయ్పూర్ ఎయిర్ఫోర్టులో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
కరివేపాకు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలకు కరివేపాకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై నూనెను తగ్గించి, మొటిమలు లేకుండా చేస్తాయి.
గ్రీన్ టీ అనేది కొవ్వును కరిగించే ఒక ప్రముఖ హెర్బల్ రెమెడీ. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ఇది ఆకలి కోరికలను తగ్గించడంలో సహాయపడుతుంది.
లారిక్ యాసిడ్ కొబ్బరి నూనెలో కనిపించే కొవ్వు ఆమ్లం, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇది వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడుతుంది. అందువలన, లారిక్ యాసిడ్ బ్యాక్టీరియాను ప్రభావవంతంగా నాశనం చేయగల ప్రభావవంతమైన బాక్టీరిసైడ్ ఏజెంట్ గ�
తెల్ల చేపల పెంపకం కంటే నల్లచేపలైన కొరమేను, వనామి రొయ్యల పెంపకంలో లాభాలు అధికంగా ఉంటాయి. రిస్క్ కూడా అలాగే ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు వీటి పెంపకం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు...
తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడా�
నూనెగింజల పంటలలో నువ్వులు ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. తక్కవు సమయం , తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వుపంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవ�
ప్రస్తుతం మార్కెట్లో కిలో జీడిపిక్కలు 120 రూపాయల వరకు ధర పలుకుతుండగా, దళారులు మాత్రం వంద రూపాయల లోపే ధర చెల్లిస్తున్నారు. ఒక పక్క దిగుబడులు తగ్గడం.. మరోవైపు ధర లేకపోవడంతో తాము నష్టాలను చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ,బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు స్పెషలైజేషన్లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత స్పెసలైజేషన్లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించ
గుండె జబ్బులకు అధిక రక్తపోటు ప్రధాన ప్రమాద కారకం. ధమనులు, ఇతర రక్త నాళాలలో ప్రవహించే రక్తం యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు గుండె పోటు వస్తుంది. అలాగే గుండెతోపాటుగా, మూత్రపిండాలు, మెదడు , ఇతర ప్రధాన అవయవాలను ప్రభావితం చేస్తుంది.
బ్రోకలీ, కాలీఫ్లవర్ , బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు క్యాన్సర్ నుండి మెదడును రక్షించడంలో సహాయపడే పోషకాలతో నిండి ఉన్నాయి. ఈ కూరగాయలలో సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది, ఇది మెదడు కణితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ�