Home » Author »Guntupalli Ramakrishna
సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి సరైన చికిత్సకు వయస్సు, వంధ్యత్వానికి కారణం, వ్యక్తిగత ప్రాధాన్యతలు వంటి కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది, అయితే వైద్యపరమైన పురోగతితో, పురుషులు ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలు అవసరం అవుతాయి. ఇది కొంత సమయం పట్టవచ్చ�
రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు దారితీస్తుంది. నిద్రలేమి శరీర జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది, బరువు పెరిగే అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్న�
ఈ ఏడాది మిల్లెట్స్ సాగుకు పెద్ద పీఠ వేశాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో ఈ మిల్లెట్స్ సాగును ప్రారంభించారు. జిల్లాలో 2007 నుంచి పనిచేస్తోన్న సబల అనే స్వచ్చంద సంస్థ... జిల్లాలో ప్రక్రతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వ�
పంట కాలం150 రోజులు. ధాన్యం ఎరుపుగా, బియ్యం తెల్లగా మధ్యస్థ సన్నంగా ఉంటాయి. సేంద్రియ వ్యవసాయానికి అనువైన ఈ వంగడం గింజ రాలకుండా, తెగుళ్లను తట్టుకుని మిల్లర్లకు నూక శాతం రాని రకంగా ప్రాచుర్యం పొందింది. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ వంగ�
కాశ్మీర్ యాపిల్ బేర్ పండు చూడటానికి గంగరేగు పండును పోలి ఉంటుంది. కానీ అది గంగరేగు కాదు. యాపిల్ను పోలి ఉంటుంది. అయినా అది యాపిల్ కాదు. ఈ రెండింటినీ పోలినట్టుండేదే.. కాశ్మీర్ యాపిల్ బేర్. తినగానే చాలా మధురంగా ఉంటుంది. ఈ పంట సాగు ఇప్పుడిప్
కొత్తమొక్కలు పెంచేందుకు ఇతర పెట్టుబడి ఖర్చుల కింద ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చు చేశారు. మంచి పూత రావడంతో ఈ ఏఢు అధిక లాభాలు వస్తాయని రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎకరాకు కనీసం 400 -500 కిలోల జీడిపిక్కలు దిగుబడి వస్తుందని ఆశించారు. కానీ.. అకాల వర్ష�
భర్తీ చేయనున్న ఖాళీల్లో ట్రేడ్ అప్రెంటిస్ 536, ఫ్రెషర్ అప్రెంటిస్ 72 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్ అప్రెంటిస్లకు పదోతరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 �
టైప్ 2 డయాబెటిస్ ప్రమాద కారకాలుగా సంతృప్త , ట్రాన్స్ ఫ్యాట్లను తీసుకోవడం, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, వేయించిన ఆహారాలు, అధిక కొవ్వు పాల ఉత్పత్తులలో కనిపిస్తాయి. ఈ లిపిడ్ల వల్ల ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది.
సూక్ష్మపోషక లోపాలు చాలా సాధారణం, ముఖ్యంగా స్త్రీలలో, రోజువారీ ఆహారం ద్వారా సూక్ష్మపోషకాల అవసరాలను తీర్చుకోవచ్చని భావిస్తారు. అయితే స్త్రీల విషయంలో రోజువారిగా అవసరమైన మోతాదులో శరీరానికి కావాల్సి పోషకాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్ ను రోగులకు అందించటం గణనీయంగా మెరుగుపడినప్పటికీ, ఇన్సులిన్ ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవటం అన్నది సమస్యగా ఉంటుంది. ఈ నేపధ్యంలో నోటి ఇన్సులిన్కు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇ
గానుగ నూనెలు.. తరతరాలుగా వస్తున్న నూనెలు. వీటిని సహజంగా తయారు చేస్తారు. గానుగ నూనెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇప్పుడు గానుగ నూనెలకు డిమాండ్ పెర�
మొత్తం 3 ఎకరాలలో కాలీఫ్లవర్ సాగును చేపట్టారు రైతు మోర్ల గణపతి. కొమురం భీం ఆసిఫాబాద్జిల్లా, వాంకిడి మండలం, జైత్పూర్గ్రామానికి చెందిన ఈయన.. గతంలో కంది, పత్తి లాంటి సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే దిగుబడులు బాగున్నా.. మార్కెట్లో ధరలు రాక�
బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో రైతులు ఒకేసారి తీసుకొచ్చి ఒకేసారి అమ్మే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో వ్యాధులు బెడద తక్కువగా వుంటుంది. ప్రతి రెండు నెలలకు ఒక బ్యాచ్ చొప్పున పెంచవచ్చు. ఒక్కో బ్యాచ్ 40 రోజులకే పూర్తయినా మిగతా సమయాన్ని షెడ్ల ప
సాధారణంగా బిపిటి 5204 వరి వంగడం పంట కాలం 150 రోజుల దాకా ఉండటంతో ఖరీఫ్ లోనే రైతులు పండించాల్సి వస్తోంది. ఏకంగా 5 నెలల పాటు పైరు సాగులో ఉండటంవలన కరవు, తుపాన్లు, అధిక వర్షాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. సమస్యను అధిగమిం�
ఆందోళన తీవ్రంగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ఉత్తమం. అది ఆందోళనను మరింత వేగవంతం చేస్తుంది. మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. మనల్ని మనం శాంతింపజేసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకునే విషయంలో ముంగిపుదశకు చేరుకోవాలి.
వెల్లుల్లి సల్ఫర్ సమ్మేళనాలతో సహా యాంటీఆక్సిడెంట్ల గుణాలు అధికంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్
పుల్లని త్రేనుపులను పోగొట్టుకోవాలంటే నడక ప్రయోజనకరంగా ఉంటుంది. నడిచేటప్పుడు ఆహార గొట్టం అనగా గొంతు నుండి వచ్చే పుల్లని తేన్పులు కడుపులోకి తిరిగి వస్తాయి. అప్పుడు కడుపు యొక్క లైనింగ్ వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ఈ సమస్య తగ్�
అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ వున్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా వుంటు�
రసాయన మందులు వేయకుండా ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగిలితే చుట్టుప్రక్కల ప్రజలకు ఇస్తూ.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. పెరటితోట పెంపకం ప్రతి కుటుంబం చేపట్టవచ్చు. ఇంటి ఆవరణలో తోటను పెంచటం వల్ల ఆహ్లాదంతో పాటు ఆ�
మిల్లెట్ ఔట్లెట్ వ్యాపారానికి అవసరమైన చిరు ధాన్యాలను, వాటి ఉత్పత్తులను అక్షయపాత్ర ఫౌండేషన్ సరఫరా చేయనున్నది. షాప్ అద్దెకు తీసుకోలేని వారి కోసం ప్రత్యేకంగా కంటైనర్ షాప్లను కూడా రూపొందించి ఇచ్చేందుకు టీఎస్ ఆగ్రోస్, అక్షయపాత్ర మధ్