Home » Author »Guntupalli Ramakrishna
కాయలకు ప్రూట్ కవర్స్ కట్టి నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు ఏలూరు జిల్లా, నూజివీడు మండలం,సుంకొల్లు గ్రామానికి చెందిన రైతు ఆరెపల్లి రాంబాబు. ఈ కవర్లను కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటక్షన్ బేగ్స్ అంటారు. వాటర్ ప్రూఫ్ కలిగి వుండటంతోపాటు, అధిక ఎండల �
స్వల్పకాలంలో, అతి తక్కువ ఖర్చు, శ్రమతో చేతికొచ్చే పంట నువ్వు. ఈ పంటను ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు రైతులు. నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. తక్కవు సమయం , తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వుపంట ద్వారా ప�
బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటటానికి ఉపయోగిస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి.
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్లైన్ విధా�
కొన్ని ఆహారాలు ఆల్కహాల్తో అంతగా సరిపోవు. శరీరం వినియోగించే ఇతర స్థూల పోషకాల కంటే ముందుగా తీసుకున్న ఆల్కహాల్ను జీర్ణం చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి మితంగా ఆల్కహాల్ తీసుకున్నట్లైతే త్రాగేటప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారనే దానిపై ద
నోటి క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి బ్రషింగ్, ఫ్లాసింగ్ , మౌత్ వాష్ వాడకం వంటి సరైన నోటి పరిశుభ్రత పద్ధతులను అనుసరించటం అవసరం. నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించడానికి, పొగాకు వాడకాన్ని మానుకోవాలి. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం చాలా అవస
ఏడుపు అనేది ఆరోగ్యకరమైన, సాధారణమైన, మానవధేహ పనితీరుగా చెప్పవచ్చు. ఇది నొప్పిని తగ్గించడానికి, కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే క్రమంలో కన్నీళ్లు ఎన్నిరకాలు అవిఅవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఎలా సహాయపడతాయ�
జీర్ణక్రియ ప్రక్రియలో పిత్తం లేకపోవడం కూడా సూక్ష్మజీవులపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. మైక్రోబయోమ్ అనేది సహజంగా మన ప్రేగులలో నివసిస్తూ, మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే సూక్ష్మజీవుల సమాహారం. పిత్తం సహజ యాంటీమైక్రోబయాల్ ఏజెంట్గా
ఆవకాయ తయారీలోనే ప్రఖ్యాతి పొందింది ఎన్టీఆర్ జిల్లా. గతంలో ఇక్కడి రైతులు పండిన పంటను దళారులకు అమ్ముకునేవారు. అయితే మార్కెట్లో సరైన ధర పలకకపోవడంతో కొన్నేళ్లుగా మామిడి ఊరగాయ ముక్కలను తయారుచేస్తూ.. దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ... అధిక లాభాలను ఆర
తన మూడున్నర ఎకరాల కొబ్బరితోటలో ప్రతి సీజన్ లో అంతర పంటలు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతుంటారు. ప్రస్తుతం సొర, దోసతో పాటు మినుము సాగుచేశారు. మరికొద్దిరోజుల్లో మినుము పంట చేతికి రానుండగా.. ఇప్పుడిప్పుడే పూత, కాత దశలో సొర, దోస పంటలున్నాయి.
వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. వర్షపాతం ఆధారంగా, సాగునీటికింద మొక్కజొన్నను విత్తుతున్నారు.
కాఫీ మీ జీవక్రియను పెంచుతుంది. ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండేలా చేస్తుంది. కాఫీలోని కెఫిన్ శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. రోజులో మరింత చుర
క్రంచెస్ అనేది సమర్థవంతమైన వ్యాయామంగా చెప్పినప్పటికీ జాగింగ్, స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామం , వెయిట్ లిఫ్టింగ్ వంటివి కూడా కొవ్వును కరిగించటానికి, కండరాలను నిర్మించడానికి సహాయపడతాయి. ఎక్కువ ప్రయోజనం పొందాలంటే రోజువారి దినచర్యకు ఈ వ్�
తినే రుగ్మతల విషయంలో ఒత్తిడి తరచుగా కీలకమైన అంశంగా చెప్పవచ్చు. మానసిక సమస్యలు ఆహారం తీసుకునే విషయంలో తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి వాటిలో ఆందోళన కలిగించే ఆలోచనలు, భావోద్వేగాలు వంటివి ఉన్నాయి. సామాజిక, మానసిక , శారీరక పనితీరుపై ఇవి ప్ర
బ్రోకలీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను మహిళలు ఎక్కువగా తీసుకుంటారని గతంలో అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. కాలీఫ్లవర్, క్యాబేజీ , కాలే వంటివి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అటువంటి ఆహారాలలో అత్యధిక స్థాయిలో కనిపించే సల్ఫోరాఫేన్, క్యాన్�
కందకు తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్లు తెగులు, మోజాయిక్ తెగులు ఆశిస్తుంటాయి. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఎకరా కంద నుండి 70 నుంచి 1
ప్రస్తుతం చిన్నా, పెద్దా కలుపుకొని అక్కడ 50 గోవులు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 80 రకాల గోఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచకాలతో 80 రకాల ఉత్పత్తుల తయారీతో కుటీర పరిశ్రమను విస్తరించారు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువరైతు మాత్రం కృషి, పట్టుదలతో విజయం సాధించారు. స్వయంకృషితో పాడి పరిశ్రమను ఏర్పాటు మేలుజాతి గేదెల పెంపకం చేపడుతూ.. తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నాడు. తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదే ఆచరించి
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్ధుల ఎం
భోజనంలో పెరుగును తీసుకోవటం వల్ల మంచి మొత్తంలో పేగులకు మేలు చేసే బ్యాక్టీరియా అందుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే ఎండుద్రాక్ష, పెరుగు రెండింటిలోనూ అధిక మొత్తంలో కాల్షియం ఉన్నందున ఇది ఎముకలు , కీళ్లకు ఎంతో మంచి�