Home » Author »Guntupalli Ramakrishna
అంతర పంటలుగా కోకో, వక్క, కంది పంటలను సాగుచేస్తున్నారు రైతు ధర్మానారాయణ ప్రసాద్. అంతర పంటలు వేయడం వలన ఒక పంట దెబ్బతిన్నా, మరో పంట ఎంతో కొంత దిగుబడి నిచ్చి రైతును కష్టకాలంలో ఆదుకుంటుంది.
నేలలను పునరుజ్జీవింప జేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగ, పిల్లిపెసర లాం�
అలోవెరా కొల్లాజెన్ బూస్టింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. ఇది స్టెరాల్స్ అని పిలువబడే అణువులను కలిగి ఉండి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.
కరోనా కారణంగా తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయ చేస్తున్నారు. స్థానిక ప్రకృతి వ్యవసాయం అధికారుల సలహాలు సూచనలతో మామిడిలో అంతర పంటలుగా కొబ్బరి మొక్కలను నాటారు.
డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేసి అర ఎకరంలో బెండ, అర ఎకరంలో కాకర, అర ఎకరంలో టమాట, అర ఎకరంలో దోస.. ఇలా ఒక పంట పూర్తయ్యేదశలో మరో పంటను అదే మల్చింగ్ పై నాటుతూ.. దిగుబడి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా సాగుచేస్తున్నారు.
ముక్కు ద్వారా చేసే శ్వాస ప్రక్రియకు ముందుగా కుడి బొటనవేలును ఉపయోగించి కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేయాలి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. తరువాత కుడి ఉంగరపు వేలితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి, కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీ
ఆరోగ్యకరమైన సరిహద్దులను కలిగి ఉన్న స్నేహితులతో సన్నిహితంగా మెలగటం మంచిది. అలాకాకుండా వ్యక్తిగత విషయాల్లో తొంగిచూస్తూ మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టే స్నేహం ఏమాత్రం సరైంది కాదు.
అనియంత్రిత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న స్త్రీలలో ముందస్తు జననం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అందువల్ల గర్భం ధరించడానికి 3 నుండి 6 నెలల ముందు వ్యాధిని అదుపులోకి తీసుకురావటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
గతంలో ఐటిడీఏ అధికారులు.. గిరిజనులు అల్లంపంట సాగుపై చూపుతున్న శ్రద్ధను గమనించి సబ్సిడీపై మేలురకం అల్లం విత్తనాలను అందజేసి ప్రోత్సహించింది. ఇప్పుడా ప్రోత్సాహం లేదు. మరోవైపు వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో అల్లం పంటను పూర్తిగా
పంటను బట్టి 4 నుండి 5 అడుగుల లోతు గుంటను తవ్వాలి. ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. పండ్ల తోటల విషయంలో ఎకరాకు 2 నుండి 4 చోట్ల మట్టి నమూనా సేకరించాలి.
అద్దాల మేడల్లో ఏసీ గదుల్లో.. స్ప్రింగ్ కుర్చిలో కూర్చొని ల్యాప్ టాపుల్లో చూస్తూ పని చేయాల్సిన వాళ్లంతా మట్టిలో ఉన్న మహత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఖర్చులేని వ్యవసాయం చేస్తూ.. అద్భుతాలు సాధిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఓ యువజంట
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు శరీరానికి అనేక రకాలుగా ఉపకరిస్తాయి. ఈ పండ్లు శరీరంలోని అన్ని అవయవాలకు మేలు చేస్తాయి. పండ్ల నుండి లభించే పోషకాలు ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు మరియు ప్రేగులు వంటి అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయప
ఇంత ప్రాధాన్యత వున్న పసుపుసాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు, శాస్త్రీయంగా సాగుచేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే రెండవ పక్షంలో నాటతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి వుంటుంది.
తల్లులను ప్రభావితం చేసే అనేక సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, నిద్ర లేమి, ఒత్తిడి, నిరాశ వంటి ఆరోగ్య సమస్యలను నిరంతరం చాలా మంది తల్లులు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎఎస్ఎల్సీ,హెచ్ఎస్సీ, 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్టీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 55 ఏళ�
శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, అదనపు శక్తి కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. దీని వల్ల బరువు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. క్యాలరీలు తీసుకోకకుండా ఉండటం వల్ల శరీరం శక్తి కోసం కొవ్వు నిల్వలను కరిగించుకుంటాయి. ఫలితంగా బరువు �
పారిజాత పువ్వుల టీ తాగడం సమస్యకు సమర్థవంతమైన పరిష్కారంగా చెప్పవచ్చు. పారిజాత పువ్వుల టీ మీ శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. సయాటిక్ నరాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది నరాలను శాంతపరుస్తుంది. నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. సయాటికా నొప్పుల న�
అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటుతో సహా అనేక అనారోగ్యాలతో ముడిపడి ఉంటుంది.
పప్పు భారతీయ వంటకాలలో ప్రధానమైనది. ఇది ఫైబర్తో నిండి ఉంటుంది, ఇది LDL కొలెస్ట్రాల్ తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. బ్రౌన్ రైస్ అనేది ఒక తృణధాన్యంగా చెప్పవచ్చు. ఇది గుండ�
రైతు సాంబశివరావుకు చిన్నతనం నుంచే వ్యవసాయం చేయాలనే కోరిక. అయితే తండ్రి కోరిక మేరకు కెమికల్ ఇంజనీరు చదివి.. విదేశాలలో స్థిరపడ్డారు. అయితే తన కుమారి పెళ్లి కుదరడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి వచ్చారు. 15 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోల�