Home » Author »Guntupalli Ramakrishna
అధిక వేసవి కాలంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి తగిన మోతాదులో నీరు , తాజాగా తయారు చేసిన జ్యూస్లు, కొబ్బరి నీరు వంటి నీటి ఆధారిత పానీయాలు తీసుకోవాలి. విపరీతమైన చెమట కారణంగా, శరీరం చాలా నీటిని కోల్పోతుంది.
పాలు ఒక అద్భుత పానీయం, ఇది వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. వాస్తవానికి కొన్ని అధ్యయనాలు పాలు తాగడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి.
చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సకాలంలో తగిన సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే బెండసాగులో ఎకరాకు 5 నుంచి 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. ముఖ్యంగా బెండ సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం .
గెలలతో నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరటితోటను, 5 ఎకరాల్లో సాగుచేసారు రమణారెడ్డి. ఇది మొత్తం కర్పూర రకం. 2021 మే నెలలో అరటి మొక్కలను నాటారు. వీటికి పూర్తిగా బిందు సేద్యంతో నీరందిస్తున్నారు.
అన్నిరకాల ఉద్యాన పంటలకు నులిపురుగులు ప్రధాన సమస్య మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయటం వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి .
ఈ పానీయంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. శరీరం ఆహారం నుండి ఎక్కువ విటమిన్లు, ఖనిజాలను గ్రహించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
ఈ వయస్సులో కూడా ఆయన అంత యాక్టివ్ గా ఉన్నారంటే స్వీయ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ప్రధాన కారణమని చెప్పవచ్చు. క్రమశిక్షణ, పట్టుదల ఉన్న వ్యక్తిగా రజనీకాంత్ గుర్తింపుపడ్డారు. అవే దశాబ్దాల పాటు సినీరంగంలో ఆయన్ను అగ్రస్థానంలో నిలిచేలా చేశాయి.
తొలినాళ్లలో కురిసిన వర్షాలు వలన మామిడిలో ఎర్లీ రకాలైన పనుకులు , సువర్ణరేఖ తొలిదశ పూత బాగానే వచ్చింది , కానీ ఫిబ్రవరిలో వచ్చిన తుఫాన్ వలన కురిసిన అకాల వర్షాలు కారణంగా పనుకులు , సువర్ణరేఖ లలో పూత పూర్తిగా దెబ్బతిన్నది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ మిల్లెట్ ఆధారిత బియ్యాన్ని తయారు చేస్తోంది. ఇప్పటికే మిల్లెట్ దోస, ఇడ్లీ, పాస్తా, బిస్కెట్ లకు తీసుకొచ్చిన ఈ సంస్థ మరో రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి మిల్లెట్ బియ్యాన్ని తీసుకొస్తుంది.
ఒత్తిడి, నిద్ర లేకపోవడం, వాతావరణంలో మార్పులు, బలమైన వాసనలు, పెద్ద శబ్దాలు, ప్రకాశ వంతమైన దీపాలు, ఆల్కహాల్, కెఫిన్ , చాక్లెట్ వంటి కొన్ని ఆహారాలు, పానీయాలు, హార్మోన్ల మార్పులు వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
ఒత్తిడి, ఆందోళనపై హైడ్రోథెరపీ సానుకూల ప్రభావాలు చూపిస్తుంది. తద్వారా మానసిక స్థితి మెరుగుదలకు దోహదపడుతుంది. ఇది పిల్లలు సంతోషంగా, మరింత రిలాక్స్గా ఉండటానికి సహాయపడుతుంది.
ఆకలి లేకపోయినా, కడుపు నిండుగా ఉన్నా ప్లేట్లో ఉన్నవాటిని పూర్తి చేయమని బలవంతం చేసే సందర్భాలు ఉంటాయి. ఆకలి, సామర్థ్యం కంటే ఎక్కువ తినడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ , జీర్ణ సమస్యలకు దారితీస్తుందని ఆయుర్వేద నిపుణుడు చెబుతున్నారు.
ఎంతో మంది రైతులు దశాబ్దాలుగా సంప్రదాయ పంటలు సాగుచేస్తూ.. అధిక దిగుబడులు సాధించలేక నష్టాల పాలవుతున్నారు. మరోవైపు ఒకే రకమైన పంట వేయడం వల్ల మార్కెట్ లో గిట్టుబాట ధర లభించక సతమతమవుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
కీర దోసకాయల్లో అనేక విటమిన్లు, ఖనిజాలను ఉంటాయి, ఇవి వాపును తగ్గించడంలో, శరీరాన్ని చల్లబరచటంలో సహాయపడతాయి. దోసకాయలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో , హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో దోహదం చేస్తాయి.
భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్,ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ,ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సా�
ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చియా గింజలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ చియా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి దానికి నిమ్మకాయ ముక్కలను యాడ్ చేయాల
డైటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తే పిండి పదార్థాలు, కొవ్వును నివారించడం ద్వారా కేలరీలను తగ్గించవచ్చు. దీంతో క్యాలరీ వినియోగం తగ్గుతుంది. ఇది కేలరీల లోటుకు దారితీస్తుంది. అందువల్ల బరువు తగ్గుతారు. పిండి పదార్థాలు నీటి బరువును కలిగి ఉన్నందున త
విటమిన్ B3 శక్తిని అందించడంతోపాటు, ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్ , పోషకాలను అందజేస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టు ఆకృతిని, మెరుపు, మృదుత్వాన్ని ఇస్తుంది.
వెజిటబుల్ పులావ్, రైతా విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బియ్యం కార్బోహైడ్రేట్లను అందిస్తుంది, రైటా తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలను శరీరానికి అందిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి ఈ రెండింటి కలయిక ద్వారా అందుతుంది.