Home » Author »Guntupalli Ramakrishna
కోళ్ల దాణా, అందుకు అవసరమైన ముడిసరుకులు వర్షాలకు ముందే ఫారం వద్ద నిల్వ చేసుకోవాలి. అంతేకాదు దాణా చెడిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. మరోవైపు షెడ్ కు వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సకాలంలో టీకాలు వేయించాల
మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి వుంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసపు విత్తటానికి నిర్ధేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాధముంది. ప్రస్థుతం మధ్యకాలిక రకాలు విత్తుకోవటానికి అ�
తెలంగాణలో వరి అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. చెరువులు, కాలువలు, బోరు బావుల కింద సాగుచేస్తుంటారు రైతులు. ఆయా ప్రాంతాలు, పరిస్థితులను బట్టి రకాలను ఎంచుకోని సాగుచేస్తుంటారు రైతులు. చెరువులు, కాలువల కింద, దీర్ఘ, మధ్య కాలిక రకాలను సాగుచేస్తుండగా,
ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో మిరియాల సాగును చూసిన రైతు, పామాయిల్ మొక్కలను అనువుగా చేసుకొని, మిరియాల మొక్కలను నాటారు. ప్రస్తుతం కోకో, మిరియాల పంటలపై వచ్చిన ఆదాయాన్ని ప్రధాన పంట అయిన ఆయిల్ ఫామ్ కు పెట్టుబడిగా పెడుతున్నారు.
వర్షకాలంలో మీ గదికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర ఇండోర్ స్పేస్లలో అటు ఇటు నడుస్తూ ఉండండి. అపార్ట్మెంట్ భవనం, కార్యాలయ సముదాయం, పెద్ద షాపింగ్ మాల్ హాలు, వరండాలలో నడవటానికి ప్రయత్నించండి.
వర్షకాలంలో, చర్మంపై 30 లేదా అంతకంటే ఎక్కువ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ని ఉపయోగించడం వలన అదనపు రక్షణ పొరను అందించవచ్చు. ముఖ్యంగా స్విమ్మింగ్ , చెమట పట్టిన తర్వాత మళ్లీ సన్స్క్రీన్ని ఉపయోగించాలి.
మగ , ఆడ పునరుత్పత్తి కణజాల వాస్కులేచర్ , హార్మోన్ స్థాయిలు రెండూ హైపర్టెన్షన్తో ప్రభావితమవుతాయి. పురుషులలో హైపర్టెన్షన్ కారణంగా అంగస్తంభన, వీర్యం పరిమాణంలో తగ్గుదల, స్పెర్మ్ కౌంట్ , చలనశీలత, వంటివి చోటు చేసుకుంటాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
యాసంగి కోతల తర్వాత చాలామంది రైతులు భూమిని అలాగే వదిలేస్తారు. దీనివల్ల ఖాళీ భూముల్లో కలుపు మొక్కలు, ఇతర గడ్డిజాతి మొక్కలు పెరుగుతాయి. ఇవి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి, భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. భూసారాన్ని తగ్గిస్తాయి.
కరీంనగర్ జిల్లాలో సాగు విస్తీర్ణం 3 లక్షల 40 వేల ఎకరాలుగా అంచనా వేశారు. ఇందులో వరిసాగు 2 లక్షల 70 వేల ఎకరాలు కాగా పత్తి 48 వేల ఎకరాల్లో సాగుకానుంది. మొక్కజొన్న 10 వేల ఎకరాల్లో సాగుచేయనున్నారు. అయితే జిల్లాల్లో నీటిసౌకర్యం పుష్కలంగా ఉండటంతో గత ఐదారే�
ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు . సకాలంలో విత్తడం ఒకఎత్తైతే. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు.
నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా, అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు.
డైట్ కోలా రోజువారి వినియోగం ప్రేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పానీయాలలో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్లు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన ప్రేగులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తాయి.
సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అధిక ఆల్కహాల్ను నివారించడం, ధూమపానం మరియు పొగాకు వినియోగం , ఒత్తిడిని నిర్వహించడం వంటి సరళమైన, సమర్థవంతమైన జీవనశైలి మార్పులను అమలు చేయడం ద్వారా స్పెర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
పిల్లలలో పార్శ్వగూనిని గుర్తించడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. అసమాన భుజాలు , తుంటిలో మార్పులు అవి సాధారణ సంకేతాలు. వెన్నునొప్పి, కండరాల అలసట, భంగిమలో మార్పులు వంటి లక్షణాలు కూడా ఉంటాయి. వైద్య పరీక్షులు పార్శ్వగూని తీవ్రతను నిర్ధ�
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్�
ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. పంటకాలం 4-6నెలలుంటుంది. తొలకరి వర్షాలకు ఆముదాన్ని విత్తితే డిసెంబరు నెలవరకు ఆముదం పంట కొనసాగుతుంది. రెండు, మూడు నీటితడులిస్తే పంటకాలాన్ని మరింత పొడిగించే అవకాశం వుంది.
ముఖ్యంగా అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం. బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు. మురుగునీటి పారుదల చాలా అవసరం. ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం, నడియ, తుని స్థానిక రకాలున్నాయి.
దేశవాళి బియ్యంతో పాటు కొర్రలు, అరికెలు, సామాలు, ఉదలు, అండు కొర్రలు వంటి చిరుధాన్యాలు టమాట, బీర, పచ్చిమిర్చి, కోతిమీర, పుదీనా, పాలకూర వంటి కూరగాయలు కూడా అమ్ముతున్నారు. విక్రయ కేంద్రాలకు ఇచ్చిన సరుకులు ధరలు వాటిని ఉత్పత్తి చేసిన రైతులే నిర్ణయిస్�
లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించుకోవాలి. విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరీశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి.