Home » Author »Guntupalli Ramakrishna
వ్యాయామం శక్తి స్థాయిలను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి , మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం. ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి కఠినమైన వ్యాయామాలు ఎక్కువ సమయం చేయాల్సిన పనిలేదు.
రకరకాల ప్రయోగాలతో పంటలకు కావాల్సిన వాతావరణాన్ని రైతులే సృష్టిస్తూ.. సాగుచేస్తున్న రోజులివి. ఈ కోవలోనే అన్నయ్య జిల్లా, మదనపల్లె కు చెందిన యువరైతు శ్రీనిధి.. కశ్మీరీ కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో కొంత మంది రైతులు పొడి నేలలో పొడి వరి విత్తనాన్ని వెద బెట్టడం, దమ్ము చేసిన మాగాణులలో డ్రమ్ సీడర్తో మొలకెత్తిన విత్తనం వేసుకోవటం లేదా వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు .
మధ్య , స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్న రైతులు మాత్రం నారుమడులు పోసుకొని నాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే సన్న గింజ రకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉండటంతో తొలిదశలోనే వాటిని అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు నూటికి 90శాతంమంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు.
కండరాలు బలహీనంగా మారటం, పట్టుకుపోయినట్లు ఉండంతోపాటు అలసట, గుండె వేగంగా కొట్టుకోవటం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా పొటాషియం లోపం వల్ల అధిక రక్తపోటు వ�
మామిడి మొక్కదశలో దాని దిగుబడిని అంచనా వేయటం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. ఇవన్ని తెలియజేసేందుకు సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, ములుగు గ్రామంలో 54 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పండ్ల పరిశోధనాస్థానం ఏర్పాటు చేసి�
సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.11600 చెల్లిస్తారు.
సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700 చెల్లిస్తారు.
మొటిమలు ఎక్కవగా వస్తున్నాయంటే చర్మంపై తేమతో పాటు మామిడి కూడా కాయరణం కావచ్చు. కొందరికి మామిడికాయలు తిన్న తర్వాత ముఖంపై చీముతో కూడిన కురుపులు వస్తాయి.
నిద్రవేళకు ముందు ఎక్కువ బోజనం తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్, ఛాతీ నొప్పి మరియు కడుపు నొప్పి పెరుగుతుంది. ఇది నిద్ర లేమికి దారితీస్తుంది. ఊబకాయాన్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల, నిద్రవేళకు ముందు అధిక ఆహారం తీసుకోవటానికి
ద్వారకాతిరుమల మండలం, గుంగొలను గుంట గ్రామ రైతు అంజనేయ దుర్గాప్రసాద్ ,కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం కర్ణాటక నుండి విత్తనాలను సేకరించి నర్సరీని పెంచుతున్నారు.
వాస్తవానికి గులాబి రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు. చిన్న లార్వాలు మెగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవిత కాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి. కాయలు పగిలినప్పుడు మాత్రమే ఈ నష్టం తెలుస్తు
చీడపీడలు ఆశించినప్పుడు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టక పోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చెరకును శిలీంద్రపు తెగులైన కొరడా తెగులు, వైరస్ వల్ల వచ్చే పసుపాకు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించ�
మొక్కలు ఆరోగ్య వంతంగా ఉన్నప్పుడు వీటి దాడి ఉండనప్పటికీ, ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు వత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అరటి తోటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 2-7 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 30-38 సంవత్సరాలు ఉండాలి.
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెసర్కు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ.1.25 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పొడిగిస్తార
ఎప్పుడు తిన్నా, తిన్న వెంటనే బ్రష్ చేస్తుంటారు.ఏదైనా తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మంచి అలవాటే కానీ, తిన్న వెంటనే దంతాలను బ్రష్ చేయకూడదు. ముఖ్యంగా ఆమ్ల గుణాలు కలిగిన ఆహారపానీయాలు తీసుకున్నప్పుడు అస్సలు బ్రష్ చేయకూడదు.
చుట్టూ వందమంది ఉన్నా కొన్ని సార్లు ఒంటరిగా అనిపిస్తుంది. అలా చాలా మందికి జరుగుతుంటుంది. ఆ సమయంలోఇంకెవరో మనతో ప్రేమగా లేరన్న ఆలోచన వదిలేయాలి. ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం పైన దృష్టి పెట్టాలి.
జుట్టు రంగు కాపాడుకోవడం కోసం రోజూ తలస్నానం అవసరం లేదు. నిజానికి తరచుగా జుట్టు కడగడం వల్ల కలర్ ఫేడ్ అవుతుంది. మీ జుట్టు రంగు ఒరిజినాలిటీ కోల్పోకుండా ఉండాలంటే కలర్ సేఫ్ షాంపూ వాడండి.షాంపూతో జుట్టు కడగడాన్ని పరిమితం చేయండి.