Home » Author »Guntupalli Ramakrishna
జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు, హైబ్రిడ్ లు, రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది.
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. సుస్థిరంగా అధిక పాల ఉత్పత్తి కావాలంటే పాడి పశువులకు పోషకాలు గల ఆహారం అందించాల్సిందే.
తెలంగాణలో 79వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా , 2.8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఒక ఖమ్మం జిల్లాలలోనే దాదాపు 22 వేల హెక్టాలర్లలో సాగుచేస్తున్నారు రైతులు ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.
ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆముదాన్ని సాగుచేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకూ విత్తుకోవడానికి సమయం ఉంది.
బలమైన రోగనిరోధక వ్యవస్థ అంటువ్యాధులతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పొవాలి.
శిశువుల మెదడు అభివృద్ధికి శిశువులకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అవసరమౌతుంది. వారానికి 2-3 సార్లు చేపలను తినడం ద్వారా పాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ని పెంచుకోవచ్చు. ఇందుకుగాను సాల్మన్, బ్లూఫిష్, బాస్, ట్రౌట్, ఫ్లౌండర్ , ట్యూనా వంటి చేపలను నిపుణులు సిఫార�
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలు మించరాదు. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. ఆన్లైన్ పరీక్ష, పీఎస్టీ, పీఈటీ వైద్య పరీక్షల విధానంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ అనంతరం విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.60 వేల జీతం చెల్లిస్తారు.
వర్షాకాలంలో అరటిపండు తినడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పిండి పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
ఆందోళన తగ్గించటంతోపాటుగా జీర్ణ సమస్యలను తగ్గించడానికి తోడ్పడుతుంది. లావెండర్ టీ నాడీ వ్వవస్థ పై ప్రభావం చూపుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరచటంతోపాటుగా నిద్రలేమి, నిద్ర రుగ్మతులను తొలగించటంలో సహాయపడుతుంది.
వరిసాగులో శ్రీ విధానం రైతుకు ఒక వరం లాంటిది. అయితే కూలీల సమస్య వల్ల దీని ఆచరణ కష్టసాధ్యంగా వుంది. ఈ నేపధ్యంలో యంత్రశ్రీ విధానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు.
వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మధ్యస్థ సైజు, చిన్న సైజులో కాయల వచ్చే హైబ్రిడ్ ల అభివృద్ధి జరగటం.. ఇటు పలు రంగుల్లో అందుబాటులోకి రావటంతో పాటు అన్నికాలాల్లోను సాగుచేయదగ్గ రకాలు లభిస్తుండటంతో కొంతమంది రైతులు ఏడాది పొడవునా పుచ్చసాగు చేస్తూ
కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేదు.
వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా, కొంతమంది రైతులు విదేశీ ఫలాలను పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన డ్రాగన్ ఫ్రూట్ సాగును కరువుసీమ అయిన అనంతపురం జిల్లాలో కూడా విస్తరిస్తోంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి ఇంటర్(సీఏ/ సీఎస్ / సీడబ్ల్యూఏ), ఎంకాం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్(సీఏ/ సీఎస్ / సీడబ్ల్యూఏ), ఎంకాం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
హెవీ వెహికల్ డ్రైవర్-ఎ 14 పోస్టులకు సంబంధించి పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అందులో కనీసం 3 సంవత్సరాలు హెవీ వెహికిల్ డ్రైవింగ్ అనుభవం ఉండాలి. నెలకు వేతనంగా రూ.19,900- రూ.63,200 చ�
ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. దోమలను అరికట్టడానికి క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి. పూల కుండీలు, బకెట్లు , టైర్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు సాయంత్రం సమయంలో కిటికీలు మూసి ఉంచాలి. ఎందుకంటే దోమలు క�
అధిక బరువు ఉండటం వలన మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో అవి గాయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం చాలా ముఖ్యం.
మారిన ఆహార అలవాట్లతో, తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంటలు, వినూత్న పండ్ల తోటలు విస్తరిస్తున్నా యి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా, కొంతమంది రైతులు విదేశీ ఫలాలను పండిస్తున్నారు.
మార్కెట్ లో చిక్కుడుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా మంది రైతులు చిక్కుడు పంటను సాగుచేశారు. ప్రస్తుతం పూత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చిక్కుడు పంటకు వేరుకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్త