Home » Author »Guntupalli Ramakrishna
ఫలితాలు ప్రకటించిన రోజు నుండి 30 రోజులలోపు, అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన ఏదైనా అంశానికి సంబంధించి తమ ఆన్సర్ షీట్ యొక్క సర్టిఫైడ్ కాపీని పరిశీలన చేయడానికి లేదా పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 3 సంవత్సరాలు పని అనుభవం ఉం�
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 825 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ 275 ఖాళీలు, హెల్పర్ 275 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 275 ఖాళీలు ఉన్నాయి.
US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రెప్టోజోటోసిన్-ప్రేరిత డయాబెటిక్ ఎలుకలలో ప్యాంక్రియాటిక్ బీటా కణాల నుండి ఇన్సులిన్ విడుదలను నియంత్రించడంలో కొత్తిమీర గింజలు ప్రభావవంతంగా తోడ్పడినట్లు నిర్దారణ అయిం�
గ్రీన్ గ్రామ్ పప్పులో ఇనుము అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని ఆక్సిజన్ , పోషకాలను అన్ని ఇతర ముఖ్యమైన అవయవాలు , కణజాలాలకు తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది. ఇది మెదడుకు అలాగే వ్యవస్థకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని స్థిరంగా సరఫరా చేయడంలో సహాయపడుతుంద�
తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపికచేసుకుని, పంట ప్రారంభం నుండి వైరస్ ను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా వుం�
నాటేముందు 70 నుంచి 80 లీటర్ల నీటికి 2కిలోల అజోస్పైరిల్లమ్ జీవన ఎరువు కలిపిన ద్రావణంలో నారు వేర్లను 10 నిమిషాలపాటు ముంచి నాటుకుంటే నత్రజని సహజసిద్ధంగా మొక్కలకు అంది మొనలు త్వరగా నిలదొక్కుకుంటాయి. యూరియా వాడకాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
ప్రొద్దుతిరుగుడును తేలికపాటి నేలల్లో జులై చివరి వరకు , బరువైన నేలల్లో ఆగష్టు రెండవపక్షం వరకు విత్తుకునే అవకాశముంది. ముందుగా ఎంచుకున్న భూమిని 3,4సార్లు బాగా దుక్కిదున్ని,చదును చేసుకోవాలి.
ఒక యూనిట్ కరెంట్ తో.. చార్జ్ అవుతుంది. ఒక సారి చార్జ్ చేస్తే 3 నుండి 5 గంటల వరకు పనిచేస్తుంది. అంటే ఎకరం పొలంలో కలుపు తీయడానికి కరెంట్ ఖర్చు కేవలం ఒకటి నుండి రెండు రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ రోబో వల్ల రైతులకు ఆర్థికభారం చాలా తగ్గుతుంది అని ఆ సంస్�
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీంతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) లో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి.
మొక్క గింజలతో తయారైన నూనెలో ఫైటోస్టెరాల్స్ అనే సహజ పదార్థముంటుంది. ఇది శరీరం కొలెస్ట్రాల్ను తక్కువగా గ్రహించుకునేందు ఉపకరిస్తుంది. అలాగే గుండెకు మేలు చేసే యుబిక్వినోన్ అనే విటమిన్ ఉంటుంది.
మిరియాలు కూరల్లో వేసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. కొవ్వు నియంత్రణలో ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవటానికి మిరియాలు బాగా ఉపకరిస్తాయి.
చేపల ఉత్పత్తి ప్రారంభానికి ముందు చెరువు తయారీ అనేది ఉత్పాదకతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ముఖ్యమైన దశ. నాణ్యమైన చేపపిల్ల ఎంపికతో పాటు వాటికి లభించే ఆహారంపైనే ఎదుగుదల ఉంటుంది.
బెండను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు, ఎల్లోవీన్ మొజాయిక్ తెగులు ముఖ్యమైనవి. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకులపైన, అడుగుభాగాన బూడిద వంటి పొరతో కప్పబడి వుంటుంది. తేమ ఎక్కువ వున్నప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువ వుంటుంది.
తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా బీర తోటలకు ఏడాది పొడవునా పండుఈగ బెడద రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని ఫ్రూట్ ప్లై అని కూడా అంటారు. పిందె దశ నుండి కాయ తయారయ్యే సమయంలో వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరగింది.
ఈ పేస్ట్ వాసనకు ఆకర్షితులై మగ రెక్కల పురుగు ఆడ పురుగు ఉందనుకొని మొక్కపై ఉన్న పేస్ట్ దగ్గరకు చేరుతుంది. ఆడపురుగు లేకపోవటాన్ని చూడి తికమక పడుతుంది. ఆడ రెక్కల పురుగులను కలిసే ప్రయత్నంలో విఫలం చెందుతుంది.
ఏలూరు రేంజ్లో మొత్తం 9,689 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించగా వీరిలో 8,247 మంది పురుషులు, 1,442 మహిళలు ఉన్నారు. వీరంతా రేపటి నుండి ప్రారంభం కానున్న దేహదారుఢ్య పరీక్షలు హాజరవనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్, ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక కు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ �