Home » Author »Guntupalli Ramakrishna
వ్రాత పరీక్షలో అభ్యర్థుల పనితీరు , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 19, 2023 చివరి తేదిగా నిర్ణయించారు.
నిజానికి చెవిని శుభ్రం చేసే మెకానిజం లోనే ఉంటుంది. కాని కొన్నిసార్లు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లి శుభ్రం చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. బయటకు కనిపించే చెవి చిన్నగా ఉన్నవాళ్లు ప్రత్యేకంగా డాక్టర్ చేత చెవిని శుభ్రం చేసుకోవాల్సి ఉంట�
తరుచుగా వెన్ను నొప్పి వస్తుంటే మీ ఎముకలు బలహీనంగా ఉన్నట్టే అని గుర్తించండి. ముఖ్యంగా వీపు మధ్య లేదా దిగువ ప్రాంతంలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి వెన్నెముక బలహీనపడడానికి సంకేతం అన్నమాట. కాస్త కదిలిన నొప్పి కలుగుతుంది. అందుకే సకాలంలో దీనికి త
మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజమ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
ప్రధానంగా గజేంద్ర రకం సాగులో వుంది. ప్రస్థుతం మే నెలలో విత్తిన కంద శాకీయ దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూక్ష్మధాతులోపాలు ఏర్పడ్డాయి. దీని వల్ల సరైన పెరుగుదలలేక, మొక్కల ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనవ్యక్తంచేస్తున్నారు.
విత్తిన తర్వాత నారుమడికి వారం రోజులపాటు ఉదయం, సాయంత్రంపూట రోజ్ కేన్ తో పలుచగా నీరందించాలి. నారుమడిపై విత్తనం మొలకెత్తే వరకు గడ్డిని పరిచినట్లైతే తేమ ఆవిరికాకుండా వుండి విత్తనం త్వరగా మొలకెత్తుతుంది.
అయితే వరుసగ కురిసిన వర్షాలకారణంగా అల్లం పంటలో నీరు నిలిచిపోవడంతో పిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు, దుంపకుళ్లు సోకింది. బరువైన నేలల్లో సాగుచేసిన ప్రాంతాల్లో వీటి ఉదృతి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
టీ సహజంగా కెఫిన్ కలిగి ఉన్నందున అధికంగా తీసుకోవడం వల్ల మీ నిద్ర కు అంతరాయం కలిగించవచ్చు. మెలటోనిన్ అనేది మెదడుకు నిద్రపోయే సమయాన్ని సూచించే హార్మోన్. టీలోని కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
బ్లాక్ రైస్లో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది, 100 గ్రాముల బ్లాక్ రైస్కు 3.7 గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది మీ రోజువారీ ఫైబర్లో 7.4% ఒక భోజనంలో తీసుకోవడానికి సులభమైన మార్గం.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తన అధికారిక వెబ్సైట్లో 34 డిప్యూటీ ఇంజనీర్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల ఖాళీలకు సంబంధించి డిప్యూటీ ఇంజనీర్ (మెకానికల్)18 ఖాళీలు, డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) 16 ఖాళ�
పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే ట్రేడ్ అప్రెంటీస్ 150, టెక్నీషియన్ అప్రెంటీస్ 110, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 230 ఖాళీలు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఖాళీలు ఉన్నాయి.
నాట్లు వేయటానికి 15రోజుల ముందే పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేయాలి. ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా వుండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్లు వెడల్పులేకుండా సరిచేయాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినాట్లు వేసుకున్నారు.
సాధారణంగా రైతులు 10 పిఎల్ పిల్లలను తీసుకొచ్చి పెంచుతుంటారు. అవినాణ్యమైనవా.. లేదా అని తెలుసుకునేందుకు ల్యాబ్ లలో పరీక్షలు సైతం చేయిస్తుంటారు. అయితే అవి చిన్నగా ఉండటం.. వాటిలోని నాణ్యత గుర్తించలేకపోతున్నారు.
ఉప్పును డిసెంబర్ నుంచి జూన్ వరకూ పండిస్తారు. వాతావరణం అనుకూలించకపోతే మే నెలతోనే ఈ పంటను నిలిపివేస్తారు. సీజన్ ప్రారంభానికి రెండు నెలలు ముందు నుంచి నేలను చదును చేసే పని చేపడతారు.
ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 33 సంవత్సరాలు లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజుగా యూఆర్ అభ్యర్థులకు రూ. 3000, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000.గా నిర్ణయించారు.
అక్టోబర్ 14 15 తేదీల్లో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఆమేరకు బోర్డు షెడ్యూల్ ను విడుదల చేసింది. విశాఖ, ఏలూరు, గుంటూరు కర్నూల్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఎక్కువ సమయం సాక్స్ వేసుకుంటే పాదాలు బిగుతుగా మారి రక్తప్రసరణ తగ్గి తద్వారా రక్తపోటు పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. బిగుతైన సాక్స్ కాళ్లకు ధరించి నప్పుడు గాలి ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల ఉష్ణోగ్రత పెరిగి చెమట పడుతుంది.
వ్యాయామాల విషయానికి వస్తే ఎక్సర్సైజ్ లు మంచి శరీరాకృతిని పెంపొందించటానికి సహాయపడతాయి. కానీ యోగాలో చేసే ఆసనాల వల్ల శరీరానికి మానసికంగా, శారీరకంగా మేలు కలుగుతుంది. ఎక్సర్సైజులు చేయాలంటే పరికరాలు అవసరంలేదు.
రోజు రోజుకు తమలపాకు తోటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. తెగుళ్లు, తుఫాను గాలుల వలన తీవ్ర నష్టాలు వస్తున్నాయి. వీటికి తోడు కూలీల కొరత.. రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటంతో రైతులు వీటి సాగుకు విముఖత చూపుతున్నారు.